సాక్షిలో 'కాలచక్రం'హైదరాబాద్: "సాక్షి" టీవీలో ఈ మధ్య ఒక ముఖ్యమైన కార్యక్రమం ప్రసారమౌతోంది. "కాల చక్రం" అనే ఆ కార్యక్రమాన్ని ప్రముఖ జ్యోతిష పండితులు నూకల సూర్యనారాయణ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం చూసిన ప్రేక్షకులకు మంచి ఆత్మ విశ్వాసం కలుగుతున్నట్టు రిపోర్టులను బట్టి తెలుస్తోంది. వేద పరిభాషతో, సంస్కృత శ్లోకాల క్రోడీకరణతో నూకల వారు చెబుతున్న గ్రహగతులు, వాటి...
ఒక స్వామి, ఎన్నో సంగతులు!హైదరాబాద్: ఒకరు హైదరాబాద్ నుంచి ఒక సిద్ధాంతి గారికి ఫోన్ చేశారు. ప్రశ్న అడగడానికే భయం. కానీ ఫోన్ మోగగానే ఒక ఆత్మీయ స్వరం. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అని. మీపేరు, గోత్రం లేక పోతే నక్షత్రం చెప్పిన వెంటనే ఆయన మీ పుట్టు పూర్వోత్తరాలు చెబుతారు. నెగిటివ్ విషయాల జోలికి ఆయనపోరు. పాజిటివ్ గా..
బ్రాహ్మణ మిత్ర వైఎస్హైదరాబాద్: బ్రాహ్మణ ఐక్యవేదికలో పాల్గొన్న రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్ రాజశేఖరరెడ్డిపై ప్రశంసలు కురిపించారు. నిజమైన బ్రాహ్మణ మిత్రుడు వైఎస్సేనని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బతికున్నంత కాలం ఆయనే సీఎంగా కొనసాగుతారని రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. బ్రాహ్మణసంఘం ఆధ్వర్యంలో ఇక్కడి ఆర్టీసీ కళ్యాణమండపంలో బ్రాహ్మణ ప్రజాప్రతినిధులను ఆదివారం..
చిరుకి అంత సీన్ ఉందా?హైదరాబాద్: చిరంజీవిని చూస్తే ఒక అమాయకు బాలుడు గుర్తుకు వస్తున్నాడు. గత ఎన్నికలకు ముందే ఆయనకు రాజకీయ చిత్రం తెలిసిపోయింది. కనీసం యాభై సీట్లు వస్తాయని, మనమే కీలక పాత్ర పోషించబోతున్నామని చెప్పిన మేధావులంతా ఇప్పుడు జంప్ అయ్యారు. తాను ఎన్టీఆర్ లాగా నేరుగా ముఖ్యమంత్రిని అవుదామని రాజకీయాల్లోకి వస్తే ఇలా జరిగిందేమిటబ్బా అనుకుంటూ చిరంజీవి "అబ్బ..
మూడేళ్ళు బాలయ్య దూరం!హైదరాబాద్: చంద్రబాబునాయుడితో ఆయన వియ్యంకుడు బాలకృష్ణకు పడడం లేదా? బాలకృష్ణ తెలుగుదేశం వ్యవహారాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారు? చంద్రబాబునాయుడు వ్యవహార శైలి ఆయనకు నచ్చడం లేదా? మరో మూడేళ్ళ పాటు తెలుగుదేశం పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండాలని బాలకృష్ణ నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈలోపు సినిమాల్లో బిజీగా ఉండి కనీసం మూడు నాలుగు హిట్లు అయినా కొట్టాలని ఆయన..
సత్యం రాజు రామదాసా?హైదరాబాద్: "సీతాకు చేయిస్తి చింతాకు పతకం" అంటూ రాముడికి ఆవేదనతో భక్త రామదాసు నివేదించుకుంటాడు. సత్యం రామలింగరాజు పరిస్ధితి అదేవిధంగా ఉంది. మేటాస్ సంస్ధల కోసం కాంగ్రెస్ ప్రభుత్వంతో లోపాయికారీగా 'టచ్' పెంచుకున్న ఆయన భారీగానే మూల్యం చెల్లించుకున్నారు. మేటాస్ మౌలికంగా నాన్ ఐటి సంస్ధ. రియల్ ఎస్టేట్, నిర్మాణాలు దాని ఏరియాలు. ఆ ఏరియాలో ఉన్న..
కాంతి కోల్పోయిన చంద్రుడుహైదరాబాద్: చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం దాదాపు మరో ఐదేళ్ళ పాటు లేనట్టే. ఆ తర్వాత కూడా అనుమానాస్పదమే. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా వైఎస్ కాకుండా మరొకరు ఉండి ఉంటే తెలుగుదేశం అధికారంలోకి వచ్చి ఉండేది. టిడీపిని నమ్ముకున్న కాంట్రాక్టర్లకు, వ్యాపారవేత్తలకు ఇప్పుడు నిరాశే మిగిలింది. వైఎస్ నాయకత్వంలో రెండో విడత గెలుపు వారికి రుచించడం..
క్లీన్ ఇమేజ్ కోసం పాట్లుహైదరాబాద్: రెండో విడత ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ వ్యవహారశైలిలో పెద్ద మార్పు కనిపిస్తోంది. మొదటి ఐదేళ్ళలో అవినీతి, అక్రమాలను ఆయన పట్టించుకోలేదు. ఇప్పుడు ఆయన అవినీతి అధికారుల మీద దాడి చేయడానికి ఎసిబికి స్వేచ్చను ఇచ్చారు. రాజకీయ నాయకుల ఒత్తిడికి లొంగవద్దని ఆయన విజిలెన్స్ కమిషన్ కు, ఎసిబి అధికారులకు సూచించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించవలసిందిగా..
మాటలు కరువైన మాంత్రికుడు!హైదరాబాద్: "తెలంగాణ వచ్చుడో, కెసీఅర్ సచ్చుడో తేలాలి" అని చాలా ఏళ్ళుగా టీఅర్ ఎస్ అధినేత చంద్రశేఖరరావు చెబుతూ వచ్చారు. "తెలంగాణ రాష్ట్రం ఇస్తామంటే కుష్టు రోగినైనా కౌగలించుకుంటాం" అని మొన్నటి ఎన్నికల ముందు అన్నారు. ఆయన మాటల మాంత్రికుడు. తెలంగాణ మాండలికాన్ని ఆయన చాలా బాగా ఉపయోగించుకున్నారు. తెలంగాణ సెంటిమెంట్ ను వెన్న చిలికినట్టు ఆయన..
బాబు స్క్రిప్టు కాపీలో చిరు!హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ స్క్రిప్టును చిరంజీవి అనుసరిస్తున్నారు. రాష్ట్రంలో పటిష్టమైన యంత్రాంగం ఉన్న పార్టీగా టిడీపి పేరుంది. ఆ తరహాలో పటిష్ట యంత్రాంగాన్ని రూపొందించుకోవడానికి ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి నడుం బిగించారు. ఇందుకోసం ఆయన తెలుగుదేశం పార్టీని అనుసరిస్తుండడం విశేషం. టీడీపీ తరహాలో తమ పార్టీలోనూ జిల్లా మేనేజర్ల వ్యవస్థతో రాజకీయాలు..