హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ను దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి చెడగొట్టారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వైయస్ జగన్ తనపై చేసిన విమర్శలపై ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా ప్రతిస్పందించారు. పిల్లలను చెడగొట్టవద్దని తాను వైయస్సార్ కు శాసనసభలోనే చెప్పానని ఆయన గుర్తు
న్యూఢిల్లీ: కడప జిల్లా పులివెందుల శాసనసభా నియోజక వర్గం ఉప ఎన్నిక నోటిఫికేషన్ జారీ అయింది. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి మరణంతో పులివెందులకు ఉప ఎన్నిక నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నెల 25వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. పోలింగ్ వచ్చే నెల 19వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు 23వ
హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ తన అనుయాయుల నియోజక వర్గాల్లోనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారాన్ని తలపెట్టారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 24 శాసనసభా నియోజకవర్గాలుండగా 15 నియోజక వర్గాల్లో మాత్రమే ప్రచారం చేస్తున్నారు. ఈ 15 నియోజకవర్గాలను కూడా ఇటీవలి ఎన్నికల్లో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి తన వర్గం వారికి
హైదరాబాద్: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తలపెట్టిన రాజశేఖర రెడ్డి మహా ప్రస్థానం చిత్ర నిర్మాణం పూర్తయింది. చిత్రం షూటింగ్ కడప జిల్లా పులివెందులలో పూర్తయింది. కడప సింహంగా పేరు పొందిన వైయస్ రాజశేఖర రెడ్డి జీవత విశేషాలతో కూడిన చిత్రం షూటింగ్ ను గురువారం పూర్తి చేసుకున్నామని, మరో 20
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో జయాపజయాలకు తనదే బాధ్యత అని కాంగ్రెసు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దానం నాగేందర్ అన్నారు. పార్టీ ఎన్నికల ప్రణాళికను గురువారం సాయంత్రం విడుదల చేస్తామని ఆయన చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెసు విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గాలవారీగా మంత్రులకు ఎన్నికల
కడప: కడప జిల్లా పులివెందుల శాసనసభా నియోజకవర్గం కాంగ్రెసు అభ్యర్థిత్వంపై కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ తన కుటుంబ సభ్యులతో, అత్యంత సన్నిహితులతో గురువారం సమావేశమయ్యారు. తన స్వగ్రామం ఇడుపులపాయలోని తన అతిథి గృహంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జగన్ చిన్నాన్న, ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ వైయస్ వివేకానందరెడ్డితో పాటు మనోహర్ రెడ్డి, తదితరులు
హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి, దివంగత కాంగ్రెసు నేత వైయస్ రాజశేఖర రెడ్డి అడుగుజాడల్లో నడుస్తారా. అంత ఓపిక, సహనం జగన్ కు ఉన్నాయా. వైయస్ రాజశేఖర రెడ్డికి ఉన్న రాజకీయ చతురత ఆయనకున్నాయా. ఇవన్నీ ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్నలు. తండ్రులు అత్యున్నత స్థానాలకు ఎదిగితే
కడప: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ బుధవారం సంచలన ప్రకటన చేశారు. ఎనాటికైనా తాను ముఖ్యమంత్రిగా ప్రజల ముందుకు వస్తానని ఆయన అన్నారు. తమకు మంచి రోజులు వస్తాయని, తాము ముఖ్యమంత్రి అవుతానని ఆయన అన్నారు. డా. వైయస్సార్ అభయహస్తం పథకం పత్రాలు, రుణాల పంపిణీ కార్యక్రమంలో ఆయన బుధవారంనాడు తన మనసులోని మాటను వెల్లడించారు.
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్‌ రెడ్డి ఆశయాల సాధనకు నూతనంగా వైయస్ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కడపజిల్లా కాంగ్రెస్‌ కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి మహబూబ్‌ బాషా తెలిపారు. శుక్రవారం ముషీరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవలనే పార్టీని రిజిస్ట్రేషన్‌
హైదరాబాద్‌: గ్రేటర్‌ ఎన్నికల్లో మేయర్‌, డిప్యూటి మేయర్‌ పదవులను కాంగ్రెస్‌ పార్టీయే దక్కించుకోవాలని కార్యకర్తలకు పీసీసీ పిలుపునిచ్చింది. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కూడా ఇదే కోరుకున్నారని పీసీసీ తెలిపింది. వైయస్ ఆశయాలను నెరవేర్చాలంటే కార్యకర్తలు కష్టించి పనిచేయాలన్నారు. నామినేషన్లకు చివరిరోజైన శుక్రవారం నాడు గ్రేటర్‌ పరిధిలోని 150 స్థానాల్లో అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారని