హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ డబ్బు మదంతో మాట్లాడుతున్నారని తెలుగుదేశం పార్టీ నాయకుడు వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. అవినీతితో సంపాదించిన డబ్బు అహంతో జగన్ తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తమ నాన్న వైయస్ రాజశేఖర రెడ్డి కాలి గోటికి
హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ను దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి చెడగొట్టారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వైయస్ జగన్ తనపై చేసిన విమర్శలపై ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా ప్రతిస్పందించారు. పిల్లలను చెడగొట్టవద్దని తాను వైయస్సార్ కు శాసనసభలోనే చెప్పానని ఆయన గుర్తు
న్యూఢిల్లీ: కడప జిల్లా పులివెందుల శాసనసభా నియోజక వర్గం ఉప ఎన్నిక నోటిఫికేషన్ జారీ అయింది. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి మరణంతో పులివెందులకు ఉప ఎన్నిక నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నెల 25వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. పోలింగ్ వచ్చే నెల 19వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు 23వ
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడడంతో రాజకీయ పార్టీల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ఈ ఎన్నికలు మినీ అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. మొత్తం 150 డివిజన్లున్న గ్రేటర్ హైదరాబాద్ లో ఇరు పార్టీల బలాబలాలు దాదాపుగా సరి సమానంగా ఉంటాయి. ప్రజారాజ్యం, మజ్లీస్,
హైదరాబాద్: తాను ఏదో ఒక రోజు ముఖ్యమంత్రిని అవుతానని కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవారం మహేశ్వరంలో మాట్లాడుతున్నప్పుడు జగన్ సిఎం కావాలంటూ నినాదాలు కార్యకర్తలు నినాదాలు చేశారు. ఆ నినాదాలకు ప్రతిస్పందిస్తూ ఆయన ఆ విధంగా అన్నారు. తాను త్వరలోనే ముఖ్యమంత్రిని అవుతానని, మీ
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దివాళాకోరు రాజకీయాలకు అమ్ముడుపోయారని కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వ్యాఖ్యానించారు. తన గ్రేటర్ హైదరాబాద్ ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవారం మహేశ్వరం బహిరంగ సభలో మాట్లాడారు. చంద్రబాబుపై ఆయన తన ప్రసంగంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హయాంలో రేషన్ కార్డుల కోసం ప్రజలు కాళ్లరిగేలా
చివరికి పులివెందుల టికెట్ ను వైఎస్ సతీమణి విజయమ్మకే ఇచ్చేటట్టు ఉన్నారు. ఇప్పటి వరకు గృహిణిగానే జీవితం గడిపిన విజయలక్ష్మికి రాజకీయాలంటే పెద్దగా ఆసక్తి లేకపోయినా, తన భర్త ప్రాతినిధ్యం వహించిన స్ధానం నుంచి నిలబడి గెలవడం ఆయనకు నిజమైన నివాళిగా భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఆ స్ధానాన్ని జగన్ కు ఇవ్వకుండా విజయలక్ష్మికి ఆఫర్ చేయడం ద్వారా
హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ గ్రేటర్ హైదరాబాదులో కాంగ్రెసు అభ్యర్థుల తరఫున శుక్రవారం ప్రచారానికి కదిలారు. ఆయన తొలుత తన తల్లి విజయలక్ష్మి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత హైదరాబాదులోని సోమాజిగూడాలో గల అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బాబూ జగజీవన్ రామ్ విగ్రహానికి కూడా పూలమాల వేసి నివాళులు అర్పించారు.
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దేశ స్థాయి నాయకుడి స్థాయి నుంచి గల్లీ స్థాయి నాయకుడి స్థాయికి దిగజారారని కాంగ్రెసు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు దానం నాగేందర్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గల్లీ గల్లీ తిరుగుతున్నారని, చంద్రబాబు దేశ నాయకుడో, రాష్ట్ర నాయకుడో, గల్లీ నాయకుడో తేల్చుకోవాలని ఆయన శుక్రవారం
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ప్రచారం చేపట్టడంపై మాట్లడడానికి తెలుగుదేశం నాయకుడు, సినీ హీరో బాలకృష్ణ నిరాకరించారు. ఆయన శుక్రవారం హైదరాబాద్ లోని సైదాబాదులో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం నిర్వహించారు. తొలుత ఆయన భవానీమాత ఆలయంలో పూజలు నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపించి