న్యూఢిల్లీ: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కొడాపై జరుగుతున్న దర్యాప్తు నేపథ్యంలో, కర్నాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్పపై తిరుగుబాటు జరిగిన నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి రోశయ్య ప్రభుత్వానికి వైయస్ జగన్ పక్కలో బల్లెంలా మారిన పరిస్థితిలో ఓబుళాపురం గనుల వ్యవహారంపై దుమారం చెలరేగుతోంది. ఆంధ్రప్రదేశ్ లోని తెలుగుదేశం సహా ప్రతిపక్షాలు ఓబుళాపురం గనుల అక్రమాలపై తీవ్ర స్థాయిలో
హైదరాబాద్: ఓబుళాపురం గనుల కంపెనీ అధినేత గాలి జనార్దన్ రెడ్డిని అదుపు చేయకపోతే కర్నాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్పకు పట్టిన గతే రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్యకు పడుతుందని తెలుగుదేశం పార్టీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి హెచ్చరించారు. మైనింగ్ మాఫియా వలలో చిక్కుకుని మరో యెడ్యూరప్ప కావద్దని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో రోశయ్యకు సలహా
బెంగుళూర్: ఏ మంత్రిని కూడా తాను తొలగించబోనని కర్నాటక ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప స్పష్టం చేశారు. అయితే అసమ్మతి వాదుల కోరిక మేరకు తన వ్యవహార శైలిని మార్చుకుంటానని ఆయన సోమవారం ఉదయం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న రెండు వారాల సంక్షోభానికి తెర పడిన తర్వాత మంత్రి గాలి జనార్దన్ రెడ్డి వర్గంతో
న్యూఢిల్లీ: కర్ణాటకలో గత కొన్ని రోజులుగా నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తెర పడిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్‌ యడ్యూరప్ప అన్నారు. తమ పార్టీలో తలెత్తిన సంక్షోభం సమసిపోయింద ని జమ్మూలోని వైష్ణోదేవి ఆలయానికి బయలుదేరేముందు శనివారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. తనపై నమ్మకం ఉంచినందుకు సహచర సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తమ ప్రభుత్వం పూర్తి
బెంగళూరు: కర్ణాటక భాజపా ప్రభుత్వంలో నెలకొన్న సంక్షోభం మరింత తీవ్రమైంది. ముఖ్యమంత్రి యడ్యూరప్పకు అనుకూలంగా అధిష్ఠానం నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో గాలి జనార్దన్‌ రెడ్డికి మద్దతుగా 50మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. అసమ్మతి ఎమ్మెల్యేలు తమ రాజీనామా పత్రాలను ఫ్యాక్స్‌ ద్వారా జనార్దన్‌ రెడ్డికి పంపారు. ముఖ్యమంత్రి యడ్యూరప్పకు అత్యంత సన్నిహితురాలు, వివాదస్పద గ్రామీణాభివృద్ధి మంత్రి శోభా
హైదరాబాద్: కర్నాటక రాజకీయాలు హైదరాబాద్ కు మారుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. కర్నాటక బిజెపిలో రాజకీయ సంక్షోభం తీవ్రమవుతోంది. గాలి సోదరులపై పట్టు బిగించేందుకు ముఖ్యమంత్రి యెడ్యూరప్ప ప్రయత్నిస్తున్నారు. మంత్రులు గాలి జనార్దన్ రెడ్డి, గాలి కరుణాకర్ రెడ్డి, శ్రీరాములుకు సన్నిహితులైన అధికారులను యెడ్యూరప్ప మార్చివేశారు. యెడ్యూరప్పను మార్చబోమని బిజెపి అధిష్టానం కూడా ప్రకటించింది. యెడ్యూరప్ప గురువారం అత్యవసరంగా
బెంగుళూర్: కర్నాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్పపై గాలి సోదరుల తిరుగుబాటుకు ఆంధ్రప్రదేశ్ కు చెందిన కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ తో ముడిపెడుతూ ఒక తెలుగు దినపత్రిక వార్తాకథనాన్ని ప్రచురించింది. కాంగ్రెసు పార్టీ అధిష్టానం వద్ద వైయస్ జగన్ ప్రతిష్టను పెంచడానికే మంత్రులు గాలి జనార్దన్ రెడ్డి, గాలి కరుణాకర్ రెడ్డి వర్గం యెడ్యూరప్పపై తిరుగుబాటుకు పూనుకున్నారనేది
బెంగుళూర్: కర్నాటకలో ముఖ్యమంత్రి యెడ్యూరప్ప ప్రభుత్వం సంక్షోభంలో పడింది. మంత్రులు గాలి సోదరుల లాబీ ఆయనకు ఎదురు తిరిగింది. బళ్లారి గనుల లాబీ ఆయనను వ్యతిరేకిస్తోంది. యెడ్యూరప్పకు వ్యతిరేకంగా మంత్రి సోదరులు గాలి జనార్దన్ రెడ్డి, గాలి కరుణాకర్ రెడ్డి, వారి అనుంగు మిత్రుడు, మరో మంత్రి శ్రీరాములు యెడ్యూరప్పపై తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తున్నారు. మొత్తం ఏడుగురు
బెంగుళూర్: కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప మంత్రివర్గంలో 'గాలి' సోదరులకు స్థానం దొరికింది. తెలుగువారైన గాలి జనార్దన్ రెడ్డి, గాలి కరుణాకర్ రెడ్డికి యడ్యూరప్ప తన మంత్రివర్గంలో స్థానం కల్పించారు. అలాగే గాలి జనార్దన్ రెడ్డి అనుచరుడు శ్రీరాములును కూడా యడ్యూరప్ప తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. గాలి జనార్దన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి సహకారం
బెంగుళూరు, మే 30 : బిజెపి చిరకాల కల ఫలించింది. ఎట్టకేలకు దక్షిణాదిన 'బిజెపి' అధికారం చేజిక్కించుకుంది. బిజెపి అభ్యర్ది యెడ్యూరప్ప దక్షిణాదిన మొట్టమొదటి బిజెపి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. యెడ్యూరప్ప, ఇతర మంత్రుల ప్రమాణ స్వీకార ఘట్టాన్నిగవర్నర్ రామేశ్వర్ ఠాకూర్ పూర్తి చేయించారు. 29 మంత్రుల యెడ్యూరప్ప మంత్రివర్గంలో ఐదుగురు మంత్రులు తెలుగువారే అవడం తెలుగువారు