clear
clear
Search results for "Upendra" in Oneindia Telugu
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోనే, కన్నడ హీరో ఉపేంద్ర కాంబినేషన్‌తో రెడీ అవుతున్న 'కంత్రీ మొగుడు' 19న రిలీజ్ అవుతోంది. తెలుగులో నాగార్జున హీరోగా వచ్చిన మన్మధుడు చిత్రం పోలికలుతో ఈ చిత్రం ముందుకువెళ్తుంది. ఈ చిత్రాన్ని కన్నడ దర్శకుడు ఇంద్రజిత్ లంకేశ్ డైరక్ట్ చేసారు. ఈ చిత్రాన్ని శ్రీ ఉమామహేశ్వర ఫిలిమ్స్ పతాకంపై రూపకుమార్

నయనతారకు తెలుగు రాదనుకుని సెట్స్ లో కొందరు డబుల్ మీనింగ్ డైలాగ్స్ వదిలారట. ఏమీ ఎరగనట్టు నటించి, వారు అన్ని డైలాగ్స్ వదిలేసిన తర్వాత ఆమె కడిగి పారేసిందట. దాదాపు నాలుగున్నరేళ్ల గ్యాప్‌ తర్వాత తన మాతృభాష మలయాళంలో 'బాడీగార్డ్‌' అనే చిత్రంలో నటించారామె. నయనతార ఆనందానికి ఇదొక కారణం. ప్రస్తుతం చేస్తున్నవి కూడా మంచి చిత్రాలే

హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ముఖ్యమంత్రి కె రోశయ్యతో సమావేశమయ్యారు. ఆయన గురువారం ఉదయం రోశయ్యను కలిశారు. మాజీ కేంద్ర మంత్రి పర్వతనేని ఉపేంద్ర విగ్రహాన్ని విజయవాడలో ప్రతిష్టించాలని చిరంజీవి ముఖ్యమంత్రిని కోరినట్లు సమాచారం. అందుకు ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు. మాజీ కేంద్ర మంత్రి పర్వతనేని ఉపేంద్ర ఆ మధ్య కాలంలో అస్వస్థత కారణంగా మరణించారు.

ఉపేంద్ర, దీపికా పదుకొణే జంటగా నటించిన కన్నడ చిత్రం 'ఐశ్వర్య' ని తాజాగా 'కంత్రీమొగుడు' పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. ఇంద్రజిత్‌ లంకేష్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం నాగార్జున హీరోగా వచ్చిన మన్మధుడు చిత్రానికి సీన్ బై సీన్ కాపీగా ఉంటుంది. విజయ్ భాస్కర్ దర్శకత్వంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం వాట్ వుమన్ వాంట్

స్టార్ హీరోయిన్ నయనతార ఈ మధ్య ఇంట్లో వంట చేయాలని పూనుకుంది. అయితే ఆమె చెయ్యకాలింది కానీ వటం మాత్రం పూర్తి కాలేదుట. ఈ విషయాన్ని ఆమె చెబుతూ. "నాకు వంటలు చేయడం రాదు. రెండు మూడు సార్లు ప్రయత్నించినా చేతులు కాల్చుకోవడం తప్ప పెద్దగా ఒరిగింది ఏమీ లేదు. మా బంధువులేమో అమ్మాయికి వంటలు నేర్పించకపోతే

నయనతార దేనికి సింబల్ అనే డౌట్ ఇప్పుడు కన్నడ ప్రేక్షకులకు కలుగుతోంది. ఆమె తాజాగా కన్నడ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తూ 'సింబల్‌' అనే చిత్రాన్ని కమిట్ అయింది. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర సరసన ఆమె చేయబోతోంది. ఈ మేరకు బెంగళూరులోని శేషాద్రిపురంలో గల మహాలకి గుడిలో పూజా కార్యక్రమాలు జరిగాయి. ఉపేంద్ర హీరోగా చేయటమే కాక

బాలీవుడ్‌ భామ దీపిక పడుకోనే కన్నడలో నటించిన ‘ఐశ్వర్య’ అనే చిత్రాన్ని తెలుగులో ‘కంత్రీ మొగుడు’ పేరుతో అనువదిస్తున్నారు. తాజాగా విలక్షన నటుడు ఉపేంద్ర హీరోగా నటించిన ఈ చిత్రం ఇంద్రజిత్‌ వెంకటేష్‌ దర్శకత్వంలో రూపొందింది. తెలుగులో ఈ చిత్రాన్ని శ్రీ ఉమామహేశ్వర ఫిలింస్‌ పతాకంపై డి.గోపాలకృష్ణ సమర్పణలో రూప్‌కుమార్‌.వి నిర్మిస్తున్నారు. మాటలు, పాటలు భారతీబాబు వ్రాస్తున్న

న్యూఢిల్లీ: జాతీయ ఉత్తమ నటిగా హిందీ తార ప్రియాంక చోప్రా ఎంపికైంది. ఫ్యాషన్ చిత్రంలో ప్రదర్శించిన నటనకు గాను ఆమెకు ఈ అవార్డు లభించింది. ప్రభుత్వం శనివారంనాడు జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించింది. ఉత్తమ నటుడిగా మరాఠీ చిత్రం జోగువాలో ప్రదర్సించిన నటనకు గాను ఉపేంద్రకు లభించింది. బెంగాలీ చిత్రం అంతహీన్ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఫ్యాషన్

నిజానికి చార్మి చేతిలో ఇప్పుడు చెప్పుకోదగ్గ చిత్రాలు లేవు. ఒకటి అరా ఉన్నా అవీ ఫైనలైజ్ కాలేదు. కానీ ఆమె నటించిన చిత్రాలు మాత్రం ఈ రెండు నెలల్లో దాదాపు నాలుగు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. అవెక్కడనుంచి వచ్చాయి అంటే..ఆమె కన్నడంలో ఉపేంద్ర తో చేసిన చిత్రం ఒకటి 'జాదూగాళ్ళు' టైటిల్ తో డబ్బింగ్

అందాల ఛార్మి తన అందచందాలతో జనాల్ని మోసం చేయబోతోంది. ఆమె హీరోయిన్ గా నటించిన లవకుశ అనే కన్నడ చిత్రం 'జాదూగాళ్లు' గా తెలుగులోకి డబ్బింగ్ అవుతోంది. ఇందులో ఆమె పాత్ర జనాల్ని మోసం చేస్తూంటుంది. అలాగే ఈ చిత్రంలో ఉపేద్ర హీరోగా చేస్తున్నారు. సాయిప్రకాష్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో రుతిక మరో ముఖ్యపాత్ర

  ఇతర వార్తలు
Live Chat with a Doctor
మీ డాక్టర్ ఆన్ లైన్ లో...