హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఖనిజ సంపదను పూర్తిగా దోచేస్తున్నారని తెలుగుదేశం సీనియర్‌ నేత కోడెల శివప్రసాద్‌ రావు ఆరోపించారు. ఓబుళాపురం గనుల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని సుప్రీం సాధికారిక కమిటీ నిర్ధారించినప్పటికీ ముఖ్యమంత్రి రోశయ్య ఎటువంటి చర్యలు తీసుకోకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు. విచారణను సీబీఐకి అప్పగించి ప్రభుత్వం చేతులు దులుపుకోవడం తగదని ఆయన హితవు పలికారు. అనంతపురం
హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రోశయ్య నుంచి స్పష్టమైన హామీ లభించని దరిమిలా ఓఎంసీపై ప్రత్యక్ష ఆందోళనను ప్రారంభిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ప్రజా సంపదను పరిరక్షించేందుకు ఎంతవరకైనా పోరాటం చేస్తామన్నారు. ప్రత్యక్ష ఆందోళనకు దిగటమే మార్గమన్నారు. ఓబుళాపురంలో మైనింగ్‌ అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని అఖిల పక్షం నేతలతో కలిసి వెళ్లి సీఎంకు ఫిర్యాదు చేసిన
మహబూబ్ నగర్: దేవరకద్ర తెలుగుదేశం ఎమ్మెల్యే సీతా దయాకరరెడ్డిపై కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఆమెతో పాటు ఎంపిపి భారతీరెడ్డి, జడ్పీటిసి సభ్యుడు ప్రదీప్ గౌడ్ పైన కూడా కేసులు నమోదు చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వ్యవసాయ అధికారిణి రాజేశ్వరి ఆత్మహత్యకు సీతా దయాకరరెడ్డి, భారతీరెడ్డి, ప్రదీప్ గౌడ్ బాధ్యులని భావించిన పోలీసులు వారిపై
హైదరబాద్: చేపల్లా పారిపోతున్నా చిరంజీవి ఆత్మ స్ధైర్యం కోల్పోవడం లేదు. మళ్ళీ ఎన్నికల నాటికి పార్టీకి కొత్త జవసత్వాలు వచ్చి ఘన విజయం సాధించగలమని ఆయన సినిమా మార్కు విశ్వాసంతో ఉన్నారు. ఈమధ్య అసెంబ్లీ సమావేశాలు లేక ఆయనలో "ఫైటింగ్"స్పిరిట్ లోపించినట్టు ఉంది. అందుకే ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం చేయని డిమాండ్ ను అసెంబ్లీని సమావేశపరిచి వరద
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో, రాష్ట్ర కమిటీలను ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దసరా రోజున ప్రకటించారు. 286 మంది సభ్యులతో కూడిన జాబితా విడుదల చేశారు. 20 మంది పాలిట్‌బ్యూరో సభ్యులు, 15 మంది ఉపాధ్యక్షులు, 12 మంది ప్రధాన కార్యదర్శులు ఈ కమిటీలో ఉన్నారు. రెగ్యులర్‌ సభ్యులుగా చంద్రబాబునాయుడు, ఎర్రన్నాయు డు,
ఎక్కడైనా, ఎప్పుడైనా ఎన్టీఆర్ అక్కడ వున్నాడంటే చాలు మొత్తం సందడి సందడిగా వుంటుంది అనేది సినీవర్గాల అభిప్రాయం. అందుకు తగ్గట్టే ఎన్టీఆర్ కూడా ఎక్కడున్నా అందరితో కలివిడిగా వుంటూ సందడి చేసేవాడు. అలాంటి ఎన్టీఆర్ ఈ మధ్య ఏ ఫంక్షన్ లోనూ కనిపించుట లేదు. వచ్చినా ఆ సినిమా గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు. మీడియాతో మాట్లాడినా ఏదో
ఏంటీ కనీసం ఎమ్మేల్యేగా కూడా ఎన్నికకాని రోజా హోమ్ మినిష్టర్ ఏంటీ అని ఆశ్చర్యపోతున్నారా, నిజానికి రోజాకు అంతసీన్ లేదన్నది జగమెరిగిన సత్యం. ఇన్నాళ్లు టిడీపీలో వుండి కాంగ్రెస్ ను విమర్శించిన రోజా తానిక ఎమ్మేల్యే కావడం పగటికలే అనుకుందో ఏమో రాత్రికి రాత్రి పార్టీ ఫిరాయించింది. కాంగ్రెస్ తనకు ఎమ్మేల్యే టికెట్ ఇస్తుందో లేదో కానీ
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీని గట్టెక్కించడానికి బాలకృష్ణ నడుం కట్టనున్నారా? గత కొద్ది వారాల నుంచి బాలయ్య వ్యవహారశైలి ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. బాలకృష్ణ గత కొద్దివారాల నుంచి పార్టీ ఎమ్మెల్యేలతో తన నివాసంలో ఇష్టాగోష్టి, ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. వారికి విందు ఇస్తున్నారు. కాంగ్రెస్‌ ఇతర పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతూ ఆపరేషన్‌ ఆకర్ష్‌కు తెరలేపిన
మెహిదీపట్నంలోని జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లో వాస్తు మార్పులు జరుగుతున్నాయి. కెరీర్ పరంగా వెనుకబడిపోవడమే కాకుండా ఎన్నికల ముందు ప్రాణాంతకమైన యాక్సిడెంట్ ను ఎదుర్కొన్న ఎన్టీఆర్ కు కొందరు ప్రముఖ వాస్తు నిపుణులు కొన్ని సలహాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆ ప్రకారం ఆ ఇంట్లో వాస్తు మార్పులు జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు తన సేవలు తీసుకుని, తీరా తెలుగుదేశం
హైదరాబాద్: డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ చాలా అందంగా, హ్యాండ్సమ్ గా ఉన్నారని ఎవరో అంటే ఆ అభిప్రాయంతో చిరంజీవి ఏకీభవించారు. నిజానికి హీరో చిరంజీవి మనోహర్ కంటే అందంగా ఉండాలి. కానీ ఎన్నికల ప్రచారంలో ఎండల్లో తిరిగి ఆయన నల్లబడిపోయారు. సినిమాల్లో ఉన్నప్పటిలా వ్యాయామం చేయడం లేదు. దానితో బాగా లావెక్కిపోయారు. అసెంబ్లీలో తోటి మహిళా