కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ కుమారుడు, పార్లమెంటు సభ్యుడు రాహుల్ గాంధీ షాడో ప్రధానిగా వ్యవహరిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రతి వ్యవహారంలోనూ ఆయన తలదూర్చి ప్రభుత్వాన్ని శాసిస్తున్నారని అంటున్నారు. చెరుకు రైతులకు మద్దతు ధర ఇచ్చే విషయంలో రాహుల్ గాంధీ జోక్యం వల్లనే సమస్య పరిష్కారమైందని కాంగ్రెసు పెద్దలు చెప్పుకుంటూ వచ్చారు. మీడియా కథనాలు కూడా అలాగే
చివరికి పులివెందుల టికెట్ ను వైఎస్ సతీమణి విజయమ్మకే ఇచ్చేటట్టు ఉన్నారు. ఇప్పటి వరకు గృహిణిగానే జీవితం గడిపిన విజయలక్ష్మికి రాజకీయాలంటే పెద్దగా ఆసక్తి లేకపోయినా, తన భర్త ప్రాతినిధ్యం వహించిన స్ధానం నుంచి నిలబడి గెలవడం ఆయనకు నిజమైన నివాళిగా భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఆ స్ధానాన్ని జగన్ కు ఇవ్వకుండా విజయలక్ష్మికి ఆఫర్ చేయడం ద్వారా
చివరికి పులివెందుల టికెట్ ను వైఎస్ సతీమణి విజయమ్మకే ఇచ్చేటట్టు ఉన్నారు. ఇప్పటి వరకు గృహిణిగానే జీవితం గడిపిన విజయలక్ష్మికి రాజకీయాలంటే పెద్దగా ఆసక్తి లేకపోయినా, తన భర్త ప్రాతినిధ్యం వహించిన స్ధానం నుంచి నిలబడి గెలవడం ఆయనకు నిజమైన నివాళిగా భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఆ స్ధానాన్ని జగన్ కు ఇవ్వకుండా విజయలక్ష్మికి ఆఫర్ చేయడం ద్వారా
విశాఖపట్నం: ముఖ్యమంత్రి రోశయ్య ఈ నెల 24, 25 తేదీలల్లో విజయనగరం, విశాఖప ట్నం జిల్లాల్లో పర్యటిస్తారని తెలిసింది. రోశయ్య ముఖ్యమంత్రి గా బాధ్యతలు స్వీకరించిన తర్వా త తొలిసారి జిల్లా పర్యటనపై రానున్నారు. దీనికి సంబంధించిన సమాచారం జిల్లా అధికారులకు అందినట్టు తెలిసింది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి రోశయ్య ఈ నెల
హైదరాబాద్: ముఖ్యమంత్రి రోశయ్య పదవికి సంబంధించి హైకోర్టులో దాఖలైన కేసు విచారణ ఈనెల 17కి వాయిదా పడింది. రోశయ్య ఏ అధికారంతో పదవిలో కొనసాగుతున్నారని ప్రశ్నిస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజనవ్యాజ్యం దాఖలైంది. దాని విచారణ నిన్న ప్రారంభించి ఇవాళ్టికి వాయిదా వేసిన కోర్టు తదుపరి విచారణకు 17వ తేదీకి వాయిదా వేసింది. రోశయ్య మీద దాఖలైన ఈ కేసు
నెల్లూరు: తమ పార్టీ నేత సోనియా గాంధీ దృష్టిలో కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఉన్నారని మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెసు సీనియర్ నేత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అన్నారు. జగన్ ను ఎలా ఉపయోగించుకోవాలో, ఎప్పుడు రాజకీయాల్లోకి తీసుకు రావాలో సోనియా గాంధీ చూసుకుంటారని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు.సోనియాతో సంబంధాలను బట్టే జగన్
కడప: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ బుధవారం సంచలన ప్రకటన చేశారు. ఎనాటికైనా తాను ముఖ్యమంత్రిగా ప్రజల ముందుకు వస్తానని ఆయన అన్నారు. తమకు మంచి రోజులు వస్తాయని, తాము ముఖ్యమంత్రి అవుతానని ఆయన అన్నారు. డా. వైయస్సార్ అభయహస్తం పథకం పత్రాలు, రుణాల పంపిణీ కార్యక్రమంలో ఆయన బుధవారంనాడు తన మనసులోని మాటను వెల్లడించారు.
హైదరాబాద్: వైయస్ జగన్ కు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్ష పదవి ఇవ్వడానికి కూడా పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిరాకరించినట్లు సమాచారం. వైయస్ జగన్, ముఖ్యమంత్రి కె.రోశయ్యలతో భేటీలో ఆమె ఈ విషయాన్ని స్పష్టం చేసినట్లు సమాచారం. ముఖ్యమంత్రిగా రోశయ్యకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలుస్తోంది. పూర్తి కాలం ముఖ్యమంత్రిగా రోశయ్యను కొనసాగించాలనే నిర్ణయానికి
న్యూఢిల్లీ: రాష్ట్ర పార్టీలో తలెత్తిన సంక్షోభాన్ని పరిష్కరించడానికి కాంగ్రెసు అధిష్టానం రాజీ ఫార్ములాను రూపొందించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్న కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ను ప్రధాని మన్మోహన్ మంత్రి వర్గంలోకి తీసుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఆ రాజీ ఫార్ములాను రూపొందించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనకు షిప్పింగ్ శాఖను ఇవ్వజూపుతున్నట్లు సమాచారం. త్వరలో
హైదరాబాద్: చిరంజీవికి రాజకీయాలంటే మొహం మొత్తిందా? తాజా వ్యవహారాలను బట్టి అలాగే అనుకోవలసి వస్తోంది. తాను మళ్ళీ నటించాలని చాలా మంది కోరుకుంటున్నారని, సమాజం బాగు కోరే మంచి పాత్ర లభిస్తే మళ్ళీ నటిస్తానేమోనని ఆయన టీవీ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు యత్నాలు బెడిసికొట్టడంతో