విశాఖపట్నం: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.రోశయ్య ఈ నెల 25, 26 తేదీల్లో విశాఖలో పర్యటించనున్నందున అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పసుపులేటిబాలరాజు సూచించారు. గురువారం సాయంత్రం సీఎం పర్యటన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రోశయ్య పర్యటన విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పర్యటన ఏర్పాట్లపై
ప్రజారాజ్యం అధినేత చిరంజీవి సామాజిక న్యాయ సాధన గోలనే రాజకీయాల్లో వైఫల్యానికి కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. కుల ప్రాతిపదికపై సామాజిక న్యాయాన్ని సాధించాలనే రాజకీయ సూత్రీకరణను అమలు పెట్టడంలో ఆయన విఫలమయ్యారని అంటారు. సైద్ధాంతికంగా అది బాగానే కనిపిస్తున్నా ఆచరణకు వచ్చే సరికి అది ఫలితాలు సాధించడంలో పనికి రావడం లేదని చెబుతారు. అయితే దాన్ని సృజనాత్మకంగా
హైదరాబాద్: ఓబుళాపురం మైనింగ్ వ్యవహారంలో కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు ఏ విధమైన సంబంధం లేదని ముఖ్యమంత్రి కె. రోశయ్య స్పష్టం చేశారు. వివిధ టీవీ చానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఆయన ఆ విధంగా ఉన్నారు. ఓబుళాపురం మైనింగ్ వివాదం రెండు కంపెనీలకు చెందిందని ఆయన అన్నారు. ఈ విషయాన్ని గతంలో అంగీకరించిన ప్రతిపక్షాలు
హైదరాబాద్: కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటనకు అడుగడుగునా వర్షం ఆటంకంగా మారింది. నిజానికి, ఆయన విజయవాడ పర్యటనే తొలుత అనుమానంగా మారింది. అయితే ఆయన ఢిల్లీ నుంచి విజయవాడకు చేరుకున్నారు. ఆయన గన్నవరం విమానాశ్రయానికి రోడ్డు మార్గంలో చేరుకుని లయోలా కాలేజీ విద్యార్థులతో ఇష్టాగోష్టిలో పాల్గొన్నారు. ఆ తర్వాత గన్నవరం విమానాశ్రయం నుంచి
హైదరాబాద్: ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ విజయవాడ పర్యటన రద్దయినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రతికూల వాతావరణమే రాహుల్ పర్యటన రద్దుకు కారణమని భావిస్తున్నారు. విజయవాడలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో ఆయన విజయవాడ పర్యటన రద్దయినట్లు చెబుతున్నారు. బుధవారం ఉదయం పదిన్నర గంటలకు గన్నవరం విమానాశ్రయంలో ముఖ్యమంత్రి రోశయ్య, పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ స్వాగతం
హైదరాబాద్: దిగి వచ్చినా కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తగిన పాత్ర పోషించడానికి అవకాశాలు లభించడం లేదు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి వైయస్ జగన్ సిద్ధపడ్డారు. ఈ విషయమై జగన్, ఆయన ఆత్మీయుడు కెవిపి రామచందర్ రావు మంగళవారం ఎఐసిసి పరిశీలకులు కృష్ణమూర్తి, ప్రవీణ్ దవర్ లతో
హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ తొలిసారి ముఖ్యమంత్రి కె.రోశయ్యతో ప్రత్యక్ష వివాదానికి దిగారు. రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యుల సమావేశంలో వారిద్దరికి మధ్య మంగళవారం సాయంత్రం వివాదం జరిగింది. తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి పథకాల అమలును ముందుకు తెచ్చి రోశయ్యను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర
హైదరాబాద్: ఓబుళాపురం మైనింగ్ అక్రమాలపై సిబిఐ దర్యాప్తును కోరాలని ముఖ్యమంత్రి కె. రోశయ్య నిర్ణయించారు. ఈ మేరకు ఆయన కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నారు. కర్నాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీపై తీవ్ర ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయానికి వచ్చారు. ఓబుళాపురం మైనింగ్ అక్రమాలపై తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని
హైదరాబాద్: ముఖ్యమంత్రి వంటి ఉన్నత పదవుల్లో ఉంటున్నవారికి వాస్తు, జ్యోతిష్యాలపై అపార నమ్మకం ఉండడం సహజమే. విధి వశాత్తూ అనుకోకుండా ముఖ్యమంత్రి అయిన రోశయ్య సిఎం అధికార నివాసమైన గ్రీన్ ల్యాండ్స్ లోని క్యాంప్ కార్యాలయానికి మారడానికి తటపటాయిస్తున్నారు. అది అత్యాధునిక, సువిశాల భవన ప్రాంగణమైనా వాస్తు బాగుండలేదని పండితులు రోశయ్యకు చెప్పినట్టు తెలుస్తోంది. అమీర్ పేటలో
హైదరాబాద్: చాలా రోజుల తర్వాత ముఖ్యమంత్రి కె.రోశయ్య తన అధికారాన్ని ప్రదర్శించారు. సోమవారం నాడు మంత్రులకు ఆయన క్లాస్ తీసుకున్నారు. మంత్రుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతా కాంగ్రెసు పార్టీ అధిష్టానం చూస్తుందని ఆయన చెప్పారు. ఇంత కాలం పట్టించుకోనట్లుగా వ్యవహరించిన ఆయన ఒక్కసారిగా మంత్రులపై నేరుగా తన అసంతృప్తిని తెలియజేయడం చర్చనీయాంశంగా మారింది.