దర్శకుడు పూరీ జగన్నాధ్ రూపొందించనున్న రాజశేఖర రెడ్డి జీవిత చరిత్ర సినిమాలో యువ రాజశేఖర్ రెడ్డి పాత్రలో కిక్ శ్యామ్ కనపడనున్నారు. కిక్ లో పోలీస్ ఆఫీసర్ గా కనిపించి అలరించిన ఆయనకు ఫోటో షూట్ చేసి పూరీ ఈ పాత్రకు తీసుకోనున్నారని సమాచారం. ఇక రాజకీయ నాయుకుడుగా, ముఖ్యమంత్రిగా ఎదిగిన వైయస్ పాత్రలో హీరో రాజశేఖర్
ప్రస్తుతం పూరీ జగన్నాధ్ ప్రముఖ ఎనకౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ జీవితాన్ని అధ్యయనం చేస్తున్నారని తెలుస్తోంది. ఆయనకు సంభందించిన వారిని కలవటం,ఆయనపై వచ్చిన పుస్తకాలు చదవటం చేస్తున్నారని సమాచారం. అయితే ఇదంతా ఎందుకు అంటే గోపీచంద్ హీరోగా నిర్మించనున్న గోలీమార్ చిత్రం కోసమని తెలుస్తోంది. ఇందులో గోపిచంద్ ఎనకౌంటర్ స్పెషలిస్టు పాత్రను పోషిస్తున్నారు. ఇక ఏక్ నిరంజన్ చిత్రం
అందాల తార అనుష్క ఇప్పటివరకూ దాదాపు పదిమంది హీరోల సరసన కథానాయికగా నటించింది. ఇప్పటివరకూ ఏ హీరోతోనూ అనుష్కకు గొడవలు లేవు. చాలావరకు అందరితో ఫ్రెండ్లీగానే ఉంటానని ఈ బ్యూటీ చెబుతోంది. ఇక తనతో జత కట్టిన కొంతమంది హీరోల గురించి అనుష్క చెప్పిన అభిప్రాయాలు. నా తొలి హీరో నాగార్జున. తెలుగులో మొదటి సినిమా 'సూపర్'.
సాయిరాం శంకర్‌, బిందుమాధవి జంటగా వైష్ణో అకాడమీ పతాకంపై జయరవీంద్ర దర్శకత్వంలో పూరి జగన్నాథ్‌ నిర్మించిన 'బంపర్‌ ఆఫర్‌' ఇటీవలై విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. దీనికి రఘుకుంచె సంగీతం అందించారు. పూరి సంగీత్‌ ద్వారా ఆడియో విడుదలైన 'బంపర్‌ఆఫర్‌' ఆడియోకి మంచి స్పందన లభించడంతో అమ్మకాల్లో ట్రిపుల్‌ ప్లాటినమ్‌ డిస్క్‌ సాధించింది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ త్వరలో ఓ హిందీ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నట్లు సమాచారం. అందులో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్ర చేస్తారని తెలుస్తోంది. ఆ చిత్రానికి బుద్ద అనే టైటిల్ పెట్టారని చెప్తున్నారు. ఈ చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తారని అంటున్నారు. ఇక ఎంతో కాలంగా పూరీ జగన్నాధ్ హిందీ చిత్రాన్ని డైరక్ట్ చేయాలని
ప్రభాస్, కంగనా రనౌత్ కాంబినేషన్లో పూరీ జగన్నాధ్ రూపొందించిన ఏక్ నిరంజన్ చిత్రం భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అయింది. అంతేకాక ఇప్పుడు శాటిలైట్ రైట్స్ అమ్మకం కూడా సమస్యగా మారిందని సమాచారం. మొదట్లో ఈ చిత్రం రైట్స్ కోసం ఎంక్వైరీలు జరిగినా రిలీజ్ తర్వాత మంచి రేట్ వస్తుందనే ఉద్దేశ్యంతో ఎవరికీ ఇవ్వలేదని తెలుస్తోంది. అయితే
ఓ ప్రెవేట్ ఫంక్షన్ లో పార్టిసిపేట్ చేయటానికి విశాఖపట్టణం వచ్చిన ఇలియానా ప్రేమించటం తప్పేమీ కాదని స్టేట్ మెంట్ విసిరింది. తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ..నేనెప్పుడూ ప్రేమను పాపం గా భావించలేదు. నా తల్లితండ్రులు కూడా ఆ విషయంలో స్వేఛ్చ ఇచ్చారు. వారు నేను ప్రేమించి,ఇష్టపడే వ్యక్తినే పెళ్లిచేసుకోమని చెప్తున్నారు. ఎరేంజెడ్ మ్యారేజ్ ల కన్నా ప్రేమ
పూరీ జగన్నాధ్ సోదరుడు సాయిరామ్ శంకర్ హీరోగా చేసిన బంపర్ ఆఫర్ చిత్రం మొత్తానికి ఫరవాలేదనిపించుకుంది.దాంతో సాయి అంతకు ముందు చేసిన చిత్రాలను రిలీజుకు ముందుకు పెడుతున్నారు. అందులో వాడే కావాలి చిత్రం ఒకటి. సాయిరామ్‌ శంకర్‌, సుహాసి జంటగా వీరూ క్రియేషన్స్‌, శ్రీసద్గురు సినిమా సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఆ సంస్థ సి.ఇ.ఓ.శోభారాణి
ఇడియట్ హీరోయిన్ రక్షిత ఆ మూడున్నర ఏళ్ళ క్రిందట ప్రేమ్ అనే కన్నడ నిర్మాతను పెళ్ళి చేసుకుని గృహిణిగా సెటిలైంది. అంతేగాక ఓ సంవత్సరం క్రితం సూర్య అనే బాబుకు జన్మనిచ్చింది. అయితే ఇప్పటి వరకూ ఆమెను తమ సినిమాల్లో యాక్ట్ చేయమని అడగని వారు ఈ మద్య ఓ పంక్షన్ లో ఆమెను చూసి క్యూలు
ప్రభాస్,కంగనా రౌనత్ కాంబినేషన్ లో రూపొందిన ఏక్ నిరంజన్ చిత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ పరంగా బాగానే సంపాదిస్తోందని తెలుస్తోంది.మొదట వారంలోనే ఇరవై కోట్ల అరవై రెండు లక్షల యాభై ఎనిమిది వేల నాలుగు వందల డభ్బై ఐదు రూపాయలు వచ్చాయిట. ఆ విషయాన్ని ఆ చిత్ర నిర్మాతలు పేపర్ ప్రకటనుల్లో, పబ్లిసిటీలోనూ చెప్పుతున్నారు.అయితే ఈ