హైదరాబాద్: కడప జిల్లా పులివెందుల శాసనసభా నియోజకవర్గాన్ని దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికే కేటాయించనున్నట్లు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి.శ్రీనివాస్ చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి మృతితో పులివెందుల సీటు ఖాళీ అయింది. ఈ నెల 25వ తేదీన పులివెందుల నియోజకవర్గం ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేస్తుంది. వచ్చే నెల 19వ
న్యూఢిల్లీ: కడప జిల్లా పులివెందుల శాసనసభా నియోజక వర్గం ఉప ఎన్నిక నోటిఫికేషన్ జారీ అయింది. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి మరణంతో పులివెందులకు ఉప ఎన్నిక నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నెల 25వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. పోలింగ్ వచ్చే నెల 19వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు 23వ
చివరికి పులివెందుల టికెట్ ను వైఎస్ సతీమణి విజయమ్మకే ఇచ్చేటట్టు ఉన్నారు. ఇప్పటి వరకు గృహిణిగానే జీవితం గడిపిన విజయలక్ష్మికి రాజకీయాలంటే పెద్దగా ఆసక్తి లేకపోయినా, తన భర్త ప్రాతినిధ్యం వహించిన స్ధానం నుంచి నిలబడి గెలవడం ఆయనకు నిజమైన నివాళిగా భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఆ స్ధానాన్ని జగన్ కు ఇవ్వకుండా విజయలక్ష్మికి ఆఫర్ చేయడం ద్వారా
కడప: కడప జిల్లా పులివెందుల శాసనసభా నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి సతీమణి విజయలక్ష్మి విముఖంగా ఉన్నట్లు సమాచారం. వైయస్ మృతితో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. ఈ స్థానం నుంచి వైయస్ కుమారుడు వైయస్ జగన్ పోటీ చేయాలని అనుకున్నారు. అయితే వైయస్ జగన్
కడప: కడప జిల్లా పులివెందుల శాసనసభా నియోజకవర్గం కాంగ్రెసు అభ్యర్థిత్వంపై కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ తన కుటుంబ సభ్యులతో, అత్యంత సన్నిహితులతో గురువారం సమావేశమయ్యారు. తన స్వగ్రామం ఇడుపులపాయలోని తన అతిథి గృహంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జగన్ చిన్నాన్న, ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ వైయస్ వివేకానందరెడ్డితో పాటు మనోహర్ రెడ్డి, తదితరులు
బెంగుళూరు: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అపాయింట్ మెంట్ ఇవ్వడంతో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డి తనయుడు, కడప ఎంపి వైయస్ జగన్మోహన్‌ రెడ్డి శనివారం ఉదయం బెంగుళూరు నుంచి ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు. ఆయనతో పాటు తల్లి విజయలక్ష్మి, సోదరి షర్మిలాలు కూడా వెళ్ళినట్లు తెలుస్తోంది. శనివారం సాయంత్రం నాలుగు గంటలకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా
కడప: వైయస్ జగన్‌ పై కొందరు చేస్తున్న దుష్ప్రచారం ఆపకుంటే తగిన గుణపాఠం చెబుతామని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి హెచ్చరించారు. రాయచోటిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, వైయస్ జగన్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడతారని, మరో పార్టీ స్థాపించనున్నారంటూ కొందరు పని గట్టుకుని చేస్తున్న దుష్ప్రచారాలను కొట్టిపారేశారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ఆశయ
హైదరాబాద్: ముఖ్యమంత్రిగా కె.రోశయ్యను కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) ద్వారా ఎంపిక చేయడానికి రంగం సిద్దమైన స్థితిలో రాజకీయ సంక్షోభానికి తెర తీసేందుకు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గం సిద్ధమైనట్లు కనిపిస్తోంది. కొండా సురేఖ రాజీనామా ద్వారా జగన్ వర్గం పార్టీ అధిష్టానానికి హెచ్చరిక చేసినట్లు భావిస్తున్నారు. అంతా సద్దుమణిగిందనే వాతావరణం ఏర్పడిందని భావించి
హైదరాబాద్: కడప ఎమ్మెల్సీ, పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి ముఖ్యమంత్రి కె.రోశయ్యను ప్రశంసించారు. ఆయన మంగళవారు ఉదయం రోశయ్యను కలుసుకున్నారు. వారిరువురి మధ్య పలు విషయాలు చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు. రోశయ్యతో భేటీ అనంతరం వివేకానంద రెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రోశయ్య పాలనా దక్షత గల వ్యక్తి అని,
హైదరాబాద్: ఇప్పటి వరకు ముఖ్యమంత్రి రోశయ్యతో పరోక్ష యుద్ధం చేసి ఓడిపోయిన జగన్ ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తో తలపడాల్సి ఉంది. వైయస్ అభీష్టానికి వ్యతిరేకంగా ఆనాడు డిఎస్ ను సోనియాగాంధీ పిసిసి అధ్యక్షుడిగా నియమించారు. డిఎస్ తనకు ఎప్పటికైనా ప్రమాదమేనని గ్రహించిన వైఎస్ ఆయనతో మంచిగా ఉంటూనే, గత ఎన్నికల్లో ఆయన అసెంబ్లీకి ఎన్నిక