"తెలుగు జాతి మనది..నిండుగ వెలుగు జాతి మనది.." అనే పాటను అప్పట్లో ఎన్టీఆర్‌ కోరికమేరకు రాశానని, నాటి పరిస్థితులు నేడు లేవని, ఇప్పుడు ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతం కోరుకుంటున్నారని జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్‌ సి.నారాయణరెడ్డి అన్నారు. అలాగే చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. ఆదివారం ఆయన కరీంనగర్‌ జిల్లా వేములవాడలో
హైదరాబాద్: చంద్రశేఖరరావు తమ పార్టీ నాయకుల పాలిట నిజంగా నియంతే. ఆయన ఒక్క జ్యోతిషులకు మాత్రమే గులాం అంటున్నారు. మహాకూటమిలో చేరమని, రానున్నది ఎన్డీయే ప్రభుత్వమని గతంలో ఆయనకు ఒక సిద్ధాంతి చెప్పడం తెలిసిందే. అది చేదు అనుభవంగా మారినా చంద్రశేఖరరావుకు జ్యోతిషుల మీద నమ్మకం సడలడం లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన జ్యోతిష పండితుడు ఆయన
న్యూఢిల్లీ: లోకసభ ఉప సభాపతిగా బిజెపి నాయకుడు కరియా ముండా ఎన్నికయ్యారు. ఉప సభాపతిగా కరియా ముండాను సభ మూజువాణీ ఓటుతో ఎన్నుకుంది. కుంటి లోకసభ సభ్యుడు ముండాకు యుపిఎ నుంచి, ప్రతిపక్షాల నుంచి పూర్తి మద్దతు లభించింది. ముండా తరఫున కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ, ఎన్డీయె శుక్రవారంనాడు 13 సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశాయి.
కరీంనగర్‌: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావుపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ విరుచుకుపడ్డారు. కెసిఆర్ స్వయంకృతాపరాధం వల్లనే తెరాస ఓటమి పాలైందని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. పాలు తాగే పసి పిల్లవాడు కూడా కెసిఆర్ లాగా వ్యవహరించబోరని ఆయన వ్యాఖ్యానించారు. కెసిఆర్ పొత్తు ధర్మాన్ని విస్మరించారని ఆయన విమర్శించారు.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వాన్ని కూలదోసి, కేంద్రంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయె) ప్రభుత్వం ఏర్పడడానికి సహకరించాలని ఈనాడు దినపత్రిక అధిపతి రామోజీ రావు రచించిన అమలు చేసిన పథకం ఫ్లాప్ అయింది. వైయస్ కు, తనకు మధ్య జరుగుతున్న సమరంలో రాజకీయాలను ఆయన ఆయుధంగా వాడుకున్నారు. తెలుగుదేశం పార్టీ కాంగ్రెసును రాష్ట్రంలో
అహ్మదాబాద్: భారతీయ జనతా పార్టీ (బిజెపి) భవిష్యత్తు ప్రధాని అభ్యర్థిగా తనను తాను ఎప్పుడూ ప్రకటించుకోలేదని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. తాను గుజరాత్ కు చెందినవాడినని, గుజరాత్ రాష్ట్రం కోసం పనిచేస్తానని, ఈ విషయంలో తన వైఖరి స్పష్టంగా ఉందని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. మోడీని భవిష్యత్తు ప్రధానిగా ప్రకటించడం వల్లనే ఎన్డీయె
న్యూఢిల్లీ: బిజెపి అగ్రనేత ఎల్ కె అద్వానీ సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయె) సమావేశం రద్దయింది. ఎన్డీయేలో చీలికలు రావడంతో సమావేశాన్ని వాయిదా వేయక తప్పలేదని తెలుస్తోంది. సమావేశానికి రావడానికి కొన్ని భాగస్వామ్య పార్టీలు తమ అసక్తతను వ్యక్తం చేశాయి. సాధారణ ఎన్నికల్లో ఘోర ఓటమితో కొన్ని ఎన్డీయె భాగస్వామ్య పక్షాల
లక్నో: ఎన్డీయెతో గానీ యుపిఎతో గానీ తాము చర్చలు జరపడం లేదని బహు జనసమాజ్ పార్టీ (బిఎస్పీ) స్పష్టం చేసింది. ఎన్నికల అనంతరం పొత్తు కోసం తమ నేత మాయావతి బిజెపి ప్రధాని అభ్యర్థి అద్వానీతో రహస్య చర్చలు జరపారనే వార్తల్లో నిజం లేదని తెలిపిది. ఈ మేరకు శుక్రవారం బిఎస్పీ ఒక అధికారిక ప్రకటన విడుదల
న్యూఢిల్లీ: ఎల్జెపిని దగ్గరు చేసుకోవడానికి ప్రయత్నించిన ఎన్డీయెకు ఎదురు దెబ్బ తగిలింది. తాను బిజెపితో చేతులు కలిపే ప్రసక్తి లేదని ఆయన శుక్రవారం స్పష్టం చేశారు. కేంద్రంలో లౌకిక ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతిస్తామని ఆయన చెప్పారు. కాగా, జెడియు నేత శరద్ యాదవ్, ఆర్ఎల్డీ నేత అజిత్ సింగ్, రాంవిలాస్ పాశ్వాన్ తో మాట్లాడారు. బిజెపి రాజ్యసభ
న్యూఢిల్లీ: బిజెపి అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తనకు మంచి మిత్రుడని సమాజ్ వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి చెప్పారు. రాజ్ నాథ్ తో భేటీ సామాజికమైందే గాని రాజకీయపరమైంది కాదని ఆయన శుక్రవారం స్పష్టం చేశారు. తమ చర్చల్లో రాజకీయాలు ప్రస్తావనకు రాలేదని ఆయన చెప్పారు. రాజ్ నాథ్ సింగ్ తనకు మంచి మిత్రుడని, రాజ్