కృష్ణవంశీ దర్శకత్వంలో శ్రీకాంత్ కథానాయకుడుగా సి. ఆర్. మనోహర్ నిర్మించిన శ్రీకాంత్ నూరవ చిత్రం ‘మహాత్మ’ చిత్రం ఉగాది పురస్కారాన్ని అందుకోనుంది. చెన్నై తెలుగు అసోసియేషన్ ‘శ్రీ కళాసుధ’ 2010 సంవత్సరానికి అందించే ఉగాది పురస్కారాలలో ఉత్తమ చిత్రంగా ‘మహాత్మ’ ఎంపికైంది. ఇదే చిత్రానికి ఉత్తమ నటుడుగా శ్రీకాంత్ ను ఎంపిక చేసింది. ఈనెల 12న ఉగాది
కేవలం పోలీసుల ఇళ్లల్లో మాత్రమే దొంగతనాలు చేసే పాత్రలో కనిపిస్తాను. రెండు విభిన్నమైన పార్శ్వాలున్న పాత్ర పోషిస్తున్నాను అంటున్నారు శ్రీకాంత్. ఆయన తాజాగా చేస్తున్న 'రంగ-ది దొంగ' చిత్రంలో తన పాత్ర గురించి మీడియా సమావేశంలో మాట్లాడుతూ -"ఖడ్గం, ఆపరేషన్‌ దుర్యోధన, మహాత్మ చిత్రాల్లోని నా పాత్రలకు పూర్తి విరుద్ధమైన పాత్రను ఈ చిత్రంలో చేస్తున్నాను.
హీరో శ్రీకాంత్ మెగాస్టార్ చిరంజీవి వీరాభిమాని అని అందరికీ తెలిసిందే. చిరు తన అన్నయ్య అని, గురువు అని అనేక సందర్భాల్లో చెప్పాడు. చిరంజీవి కోసమే రెండు సినిమాల్లో నటించిన శ్రీకాంత్ సినిమా మొదలవ్వాలంటే చిరంజీవి వచ్చి క్లాప్ కొట్టాల్సిందే, లేదంటే ముహూర్తాన్ని కూడా వాయిదా వేసేవాడట. రాజకీయాల్లో ఎంతో బిజీగా వున్నా చిరు కూడా శ్రీకాంత్
ఇప్పట్లో నాకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. పంజాబ్‌కు చెందిన ఓ యువకుడితో నాకు నిశ్చితార్థం జరిగిందనీ, పెళ్లి శుభలేఖలు కూడా ముద్రించానని మీడియాలో వచ్చిన వార్తల్ని చూసి ఆశ్చర్యపోయాను అంటూ చార్మి వాపోతోంది. ఆ మధ్య ఛార్మి పెళ్ళి చేసుకోబోతోందంటూ అంతటా వార్తలు వచ్చాయి. అలాగే ఫెళ్ళి కుమారుడు పంజాబ్ కి చెందిన బిజినెస్ మెన్
శ్రీకాంత్ తో కృష్ణవంశీ దర్శకత్వంలో 'మహాత్మ' చిత్రాన్ని నిర్మించిన సి.ఆర్.మనోహర్ నాయుడు ఈ సారి మరో చిత్రాన్ని అదే హీరోగా నిర్మిస్తున్నారు. ఆ చిత్రం టైటిల్ 'రంగా.. ది దొంగ'. నటుడు, దర్శకుడు జి.వి. దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. గోల్డెన్ లైన్ ఫిలిమ్స్, గాడ్ ఫాదర్ ఫిలిమ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'స్టోరీ
ఆడవాళ్లు ఎంత సౌమ్యంగా కనిపిస్తారో తేడాలొస్తే అపర కాళీలా మారిపోతారు. సుకుమారంగా కనిపించే వాళ్ల కళ్లల్లో నిప్పులు కూడా కురుస్తాయంటే నమ్మాలి. ‘ఇలియానా’ ఎంత కూల్ గా ఉంటుందీ, ప్రశాంతమైన శంగార దేవతలా కనిపిస్తుంది. కానీ కోపం వస్తే ఆమో ముందుకు ఆమె తల్లి కూడా వెళ్లలేదట. ఇటీవల హీరోయిన్ చార్మికి ఇస్తానన్న సినిమాను నిర్మాతలు నిర్ణయం
తెలుగు సినిమాల్లో ఒక సెంటిమెంట్ వుంది. సినిమాల్లో నటించిన తర్వాత వచ్చేటటువంటి సినిమాల్లో అదే పాత్రలు వేయమని అడుగుతుంటారు ప్రేక్షకులు ప్రస్తుతం హీరోయిన్ ‘చార్మి’ పరిస్థితి కూడా అలాగే తయారైంది. ‘మంత్ర’ సినిమాలో ‘మహా మహా’ లనే పాటలో ప్రేక్షకులను మత్తేక్కించే విధంగా ఆడి, తన ఇమేజ్ ని మరికాస్తా పెంచుకొంది. అయితే హాట్ గా ఇతర
ఛార్మింగ్ ఛార్మి ప్రస్తుతం ఏ కొత్త సినిమా ఒప్పుకోవటం లేదు. కారణం ఏమిటీ అని మీడియాతో ఆమె వివరించింది. తను ఎంతో పెద్ద హిట్ అవుతాయని నమ్మి చేసిన సినిమాలు-మనోరమ, కావ్యాస్‌డైరీ అప్‌సెట్‌ అవ్వడమే. ఆ రెండు చిత్రాలు బాగా సక్సెస్‌ అవుతాయని చార్మి ఆశించాను. కానీ ఎందుకనో అవి బాక్సాఫీస్‌ వద్ద విజయం సాధించకపోవడం
క్రిందటి వారం పూరీ జగన్నాధ్ ఏక్ నిరంజన్ మాత్రమే రిలీజైంది. ప్రభాస్ హీరోగా,కంగనారౌనత్ ని పరిచయం చేస్తూ వచ్చిన ఈ చిత్రం ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుంది. అయితే మంచి ఓపినింగ్స్ తెచ్చుకోవటం కొంత వరకూ ప్లస్ అయింది. ఇక అంతుకు ముందు వారం రిలీజైన బంపర్ ఆఫర్..బి,సి సెంటర్లలలో ఓకే అనిపించుకుంటోంది. అయితే కళ్యాణ్ రామ్ జయీభవ
శ్రీకాంత్, సదా, మీరా జాస్మిన్..కాంబినేషన్ లో రూపొందిన అఆఇఈ చిత్రం ఈ రోజే రిలీజ్ అవుతోంది. హాస్య చిత్రాల దర్శకుడు శ్రీనివాస రెడ్డి పూర్తి స్ధాయి ఎంటర్టైనర్ గా మలిచిన ఈ చిత్రం చాలా కాలంగా అదిగో అప్పుడు ఇదిగో ఇప్పుడంటూ రిలీజ్ లు వాయిదా వేసుకుంటూ వస్తోంది. ఇక ఈ చిత్రంలో శ్రీకాంత్ ఓ టాక్సీ