పునర్జన్మ కోసం ప్రాణం తీసుకున్నాడు కన్నాటకకు చెండిన ఓ కుర్రాడు. ఇంకా ఇంటర్ మీడియట్ దశలోనే వున్న ఈ విద్యార్ధి రామ్ చరణ్ కు వీరాభిమాని. చరణ్ మీద వున్న అభిమానంతో నోట్ పుస్తకాల్లో కాలభైరవుని చిత్రాలు నోట్ బుక్ లో గీయడమే కాకుండా, ‘ల్ యూ రామ్ చరణ్..’ అంటూ వేల సార్లు రక్తంతో రాసుకున్న
దర్శకుడు సుకుమార్ పేరు నిజ జీవితంలో తగినదే. కానీ ఆయన సినిమాల్ల్లో తలలు ఎగిరి పడుతుంటాయి. ఆర్య-2 ను ఆయన ప్రతిష్టాత్మకంగా రూపొందించిన విషయం తెలిసిందే. ఆ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని అందరూ ఎదురు చూస్తుండగా నిర్మాత ఆదిత్య బాబు నవంబర్ 25 న విడుదల చేస్తున్నామని ప్రకటించారు. కానీ తాజా సమాచారం
‘మగధీర’ తో తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు అన్ని భాషల పరిశ్రామలని ఆకర్షించిన మెగాస్టార్ వారసుడు రామ్ చరణ్ మలి చిత్రంపై అప్పుడే ఆసక్తి క్రమక్రమంగా పెరిగిపోతోంది. ‘మగధీర’ సినిమాని రీమేక్ చేయడం కూడా కష్టమనేంతగా తెరకెక్కించడంతో దానిలో నటించే అవకాశం కోల్పోయిన ఇతర భాషల హీరోలు చెర్రీ తదుపరి చిత్రం పై దృష్టి పెట్టారు.
ప్రముఖ తెలుగు దర్శకుడు రాజమౌళికి భారత సినిమా ప్రముఖులు నీరాజనాలు పట్టారు. ఫిక్కీ మీడీయా అండ్ ఎంటర్ టైన్ మెంట్ బిజినెస్ సదస్సులో ఆయన కీలక ఉపన్యాసం ఇచ్చారు. సినిమా స్క్రిప్టులో స్క్రీన్ ప్లే లో వస్తున్న ఆధునిక పోకడలపై ఆయన తన అభిప్రాయాలను విన్పించారు. మణిరత్నం, గోవింద్ నిహలానీ వంటి అగ్ర దర్శకులతో రాజమౌళి ఇంటరాక్ట్
ఈ వారం చెప్పుకోదగిన చిత్రం హాలీవుడ్ డబ్బింగ్ "యుగాంతం". స్ధానిక సినిమాలు చతికిలపడడంతో ఈ 2012 సినిమా కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రభాస్ "ఏక నిరంజన్" యావరేజి కావడంతో అనేక సినిమాలకు అవకాశం దొరికింది. అయినా ఆ సినిమాలు కూడా సత్తా నిరూపించుకోలేకపోవడంతో నిరాశే ఎదురయింది. వరుణ్ సందేశ్ "కుర్రాడు" దారుణంగా ఫ్లాప్ అయింది. విజయవంతమైన తమిళ
మహేష్ బాబు, రాజమౌళి ఈ కలయికలో చిత్రం చూడాలని ఎవరికి మాత్రం ఉండదు. 'మగదీర' తరువాత రాజమౌళి ఇమేజ్ హైట్స్ కి చేరింది. ఇక ప్రిన్స్ మహేష్ బాబు స్టార్ డమ్ గురించి కొత్తగా చెప్పవలసింది లేదు. 'పోకిరి' చిత్రంతో తెలుగు సినిమా స్టామినాను అప్పట్లో అందరికీ తెలియజెప్పిన స్టార్ హీరో ఆయన. హాలీవుడ్ హీరోలా వుంటాడు
పళ్ళు ఉన్నాయి కదా అని పొద్దస్తమానం పళ్ళికిలిస్తూ కనిపిస్తే చూసేవాళ్ళకు చిరాకు గా ఉంటుంది. ప్రపంచ ప్రఖ్యాత చిత్రం మోనాలిసా కూడా కనపడీ కనపడకుండా నవ్వుతున్నట్టు ఉంటుంది. కానీ తెలుగు సినిమాల్లో హిట్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మాత్రం అదే పనిగా పళ్ళు కనిపించేలా నవ్వుతూనే ఉంటుంది. ఇది కాస్త చూసే వారికి ఇబ్బందిగా ఉందని గమనించిన
ఇటీవల టాలీవుడ్ లో సినిమాల రిలీజుల సంఖ్య గణనీయంగా పెరిగినా...అందుకు తగ్గట్టు ప్రేక్షకాదరణ మరియు వాటికి తగ్గ సక్సెస్ రేటు మాత్రం పెరగడం లేదు. రామ్ చరణ్ తేజ నటించిన ‘మగధీర’ తర్వాత ఇంతదాకా మరో పెద్ద చిత్రం నామ మాత్రపు విజయం కూడా సాధించలేదు. అల్లరి నరేష్ నటించిన ‘బెండు అప్పారావు’ మాత్రము యథావిధిగా ప్రేక్షకుల
ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో ఓ చర్చనీయాశం, తెలుగు పరిశ్రమ ఎంతో అట్టహాసంగా నిర్వహించిన స్టార్ నైట్ కార్యక్రమానికి మహేష్ బాబు హాజరు కాకపోవడమే దీనికి కారణం. అంతేకాకుండా రెండు సంవత్సరాలుగా మహేష్ సినిమా ఏదీ రిలీజ్ కాకపోవడం ఇంకో కారణం. తెలుగు అభిమానులు మహేష్ బాబును మరచిపోతున్నారు అనే పుకార్లు కూడా
కాజల్, నవదీప్, నిఖిల్, బిందు మాధవి, అదితి శర్మ కాంబినేషన్లో త్రి ఏంజిల్స్ పతాకంపై ఓ శాంతి అనే చిత్రం అనే చిత్రం రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఎపిసోడిక్ నేరేషన్ లో ఆరు కథలు కలిసి ఓ క్లైమాక్స్ లో ఇంటర్ లింక్ ఉండేలా ఈ కథనం రూపొందుతోంది. ఈ చిత్రం ఆడియోను నవంబర్ ఇరవై