హైదరాబాద్: రాష్ట్రంలో 2014లో కాంగ్రెసు అధికారంలోకి రావాలంటే కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాల్సిందేనని మంత్రి పదవికి రాజీనామా చేసిన కాంగ్రెసు నాయకురాలు కొండా సురేఖ అన్నారు. మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆమె తొలిసారి బుధవారం వరంగల్ జిల్లాకు వచ్చారు. సురేఖకు వరంగల్ జిల్లా పెంబర్తిలో కార్యకర్తలు స్వాగతం పలికారు.
వరంగల్: వైయస్ జగన్ ను అనుకూలంగా ధైర్యంగా ప్రకటనలు చేసి మంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం తొలిసారిగా కొండా సురేఖ వరంగల్‌కు ఈ నెల 11న రానున్నారు. రాజీనామా సమర్పించాక వెంటనే జిల్లాకు వస్తారని పార్టీ శ్రేణులు భావించారు. కాగా, ఆమె పావురాలగుట్ట సందర్శనకు కూడా హైదరాబాద్‌ నుంచే వెళ్ళారు. మంత్రి పదవి చేపట్టి జిల్లాకు
హైదరాబాద్: మంత్రి పదవికి రాజీనామా చేసినందుకు తాను వైయస్ జగన్ కు క్షమాపణలు చెప్పినట్లు కాంగ్రెసు నాయకురాలు కొండా సురేఖ చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణించిన పావురాలగుట్ట స్థలాన్ని సందర్శించి వచ్చిన ఆమె తన భర్త కొండా మురళితో కలిసి ఆమె బుధవారం వైయస్ జగన్ ను, వైయస్ రాజశేఖర రెడ్డి భార్య విజయలక్ష్మిని కలుసుకున్నారు.
వరంగల్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేసే వరకు విశ్రమించబోమని కాంగ్రెసు ఎమ్మెల్సీ, మాజీ మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి అన్నారు. వైయస్ హెలికాప్టర్ ప్రమాదం జరిగిన పావురాలగుట్టకు బయలుదేరే ముందు ఆయన సోమవారం ఉదయం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వరంగల్ జిల్లాకు చెందిన భారీ నీటి పారుదల మంత్రి
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆత్మశాంతి కోసం కొండా సురేఖ తన రాజీనామా లేఖ ప్రతిని పావురాలగుట్టకు వెళ్లి సమర్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆమె భర్త, ఎమ్మెల్సీ మురళీధరరావు తెలిపారు. వైఎస్‌ మృతి చెంది రెండు నెలలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని నవంబరు రెండో తేదీన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శనివారం సాయంత్రం వరంగల్‌లో ఆయన
విశాఖపట్న: మంత్రి పదవికి రాజీనామా చేసిన కొండా సురేఖ దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి విధేయురాలు తప్ప పార్టీకి కాదని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ అన్నారు. పార్టీ ముఖ్యం, పార్టీ బాగుంటామనే భావన సురేఖలో లేదని, ప్రతి ఒక్కరికీ పార్టీయే ముఖ్యం కావాలని ఆయన అన్నారు. విశాఖపట్నంలో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి పదవి విషయంలో పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని వైయస్ జగన్ స్వయంగా చెప్పారని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ చెప్పారు. ముఖ్యమంత్రి పదవి విషయంలో రాద్ధాంతం కూడదని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. జగన్ ను ముఖ్యమంత్రి చేయాలని తానెప్పుడూ డిమాండ్ చేయలేదని
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ప్రచారం చేస్తారని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ చెప్పారు. ఆయన శనివారం ఉదయం హైదరాబాదుకు వచ్చారు. అందరు పార్లమెంటు సభ్యుల మాదిరిగానే జగన్ సేవలను కూడా వినియోగించుకుంటామని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత పులివెందుల శాసనసభా సీటుకు
హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు, దివంగత నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఉచ్చులో చిక్కుకున్నట్లే కనిపిస్తున్నారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా నిర్ణయం శిరోధార్యమంటూనే అసమ్మతి రాజకీయాలు నడిపిస్తున్నారనే అభిప్రాయం కలిగించడానికి అవసరమైన పరిణామాలన్నీ సంభవిస్తున్నాయి. ఇందుకు జగన్ రాజకీయ అపరిపక్వతే కారణమనే అభిప్రాయం బలంగా
న్యూఢిల్లీ: మంత్రి కొండా సురేఖ రాజీనామా వ్యవహారంలో కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ప్రమేయం ఏమీ లేదని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ అన్నారు. రాజీనామా చేయాలనేది సురేఖ సొంత నిర్ణయమేనని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. రాష్ట్ర మంత్రి విస్తరణ గానీ మంత్రివర్గంలో మార్పులు