clear
clear
Search results for "Kcr" in Oneindia Telugu
హైదరాబాద్‌: ఫ్రీజోన్‌అంశంపై మీడియాలో కొందరు దుర్మార్గంగా వక్రీకరణలకు పాల్పడుతున్నారని తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌ మండిపడ్డారు. అవహేళన చేస్తూ, పరమ ఛండాలంగా రాస్తున్నారని ఆరోపించారు. ఫ్రీజోన్‌ వివాదంకారణంగా దక్షిణ తెలంగాణలో ఉద్యమం మొదలైందని ప్రచారం చేస్తున్నారని, అవగాహన లేనివారిని అడ్డం పెట్టుకొని ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. శనివారమిక్కడ పార్టీ కార్యాలయంలో 'వీరతెలంగాణ' మాసపత్రికను కేసీఆర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా

ఆదిలాబాద్‌ : జిల్లాలోని జైపూర్‌ మండలం పెగడుపల్లిలో 600 మెగావాట్ల సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణానికి ఆదివారం ఉదయం ముఖ్యమంత్రి రోశయ్య శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు శాతవాహన యూనివర్శిటీ జేఏసీ నాయకులు జై తెలంగాణ అంటూ నినదించగా పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో

హైదరాబాద్‌: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోరుతూ ముస్లిం గర్జన ఆదివారం నిజాం కళాశాలలో జరుగుతోంది. జమతే హిందూ సంస్థ ఆధ్వరంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, తెలంగాణ రాజకీయ జేఏసీ కన్వీనర్‌ ప్రోఫెసర్‌ కోదండరాం, ప్రజాయుద్ధ నౌక గద్ధర్‌ హాజరయ్యారు. ఈ సభకు తెలంగాణ నుంచి ముస్లిములు వేలాదిగా తరలివచ్చారు. ఈ సభలో గద్ధర్‌

హైదరాబాద్: హైదరాబాద్‌లో సీమాంధ్రవాసులు 40 లక్షల మంది ఉన్నారన్న దానిలో వాస్తవంలేదని, నాలుగు లక్షల మందిని మించిలేరని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు చెప్పారు. ఒక పూస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సీమాంధ్రకు రాజధాని ఎక్కడ అన్నది తమ సమస్యకాదని, అదివారి సమస్య అని వ్యాఖ్యానించారు.కాలపరిమితితో.. తెలంగాణ ఏర్పాటు

హైదరాబాద్‌: తెలంగాణ కోసం ప్రాణం ఉన్నంత వరకు పోరాడతామని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు చెప్పారు. తెలంగాణపై కేంద్రం వేసిన కమిటీ విధివిధానాలు తెలిసిన తరువాత స్పందిస్తామన్నారు. తెలంగాణ కోసం ఇప్పటికే 200 మంది ఆత్మహత్య చేసుక్నురని, ఇకనైనా ఆత్మహత్యలు ఆపండని ఆయన కోరారు. ఇలా ఉండగా కేంద్రప్రభుత్వం వేయబోయే కమిటీని వ్యతిరేకిస్తున్నామని, దీన్ని అడ్డుకుంటామని

హైదరాబాద్‌: బడ్జెట్‌ సమావేశంలో తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని బీజేపీ సీనియర్‌ నేత బండారు దత్తాత్రేయ డిమాండ్‌ చేశారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెడితేనే రాష్ట్రంలో శాంతి నెలకొంటుందన్నారు. మరోవైపు బీజేపీకి చెందిన మరో నేత ఇంద్రసేనారెడ్డి టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుపై విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్‌ నీరుగారుస్తున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ అధినేత కాంగ్రెస్‌

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగించాల్సిందేనని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ చెప్పారు. "ఇప్పుడు తెలంగాణ సమాజం ఏకమైంది. అన్ని సంఘాలు రోడ్డు మీదికి వచ్చాయి. ప్రతి వాళ్లూ టెంట్‌ వేసుకొని ఆందోళనలు చేస్తున్నారు. ఆరు నూరైనా రాష్ట్ర సాధన జరగాలని ప్రతి వ్యక్తీ భావించాలి'' అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుతూ కరీంనగర్‌ జిల్లా రామగుండం ఎన్టీపీసీ జేఏసీ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఈ ప్రాంతానికి చెందిన శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు సభ్యులందరి చేత రాజీనామా చేయించాలని తెలంగాణ స్టీరింగ్ కమిటీ నిర్ణయించింది. రాజీనామాలకు అందరినీ ఒప్పించడానికి జెఎసి స్టీరింగ్ కమిటీ ఒక కార్యాచరణను రూపొందించింది. కోదండరామ్ అధ్యక్షతన బుధవారం జరిగిన తెలంగాణ జెఎసి స్టీరింగ్ కమిటీ సమావేశంలో అన్ని పార్టీలకు చెందిన తెలంగాణ

హన్మకొండ: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుచేయాలని ఇప్పటి వరకు వివిధ రూపాల్లో ఆందోళనలు చేసిన ప్రజలు ఇక ఆంధ్ర పెట్టుబడిదారుల ఉత్పత్తులను వినియోగించకుండా నిరసన తెలపాలని విద్యావంతుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్టల రవీందర్‌ పిలుపునిచ్చారు. హన్మకొండ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రాంతంలోని ఆంధ్రా వారి ఆస్పత్రులు, విద్యాసంస్థలను తెలంగాణ

హైదరాబాద్‌: తెలంగాణపై కాంగ్రెస్‌ పార్టీకి చిత్తశుద్ధిలేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు దత్తాత్రేయ అన్నారు. రాజకీయ ప్రక్రియ పేరుతో తెలంగాణ సమస్యను కోల్డు స్టోరేజీలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రోశయ్య ప్రభుత్వం నడుస్తున్నట్లు నమ్మకం కలుగడంలేదన్నారు. ఇలా ఉండగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటూ ఈ నెల 12న తెలంగాణ ప్రతిజ్ఞా దినం పాటించాలని తెలంగాణ

  ఇతర వార్తలు
Live Chat with a Doctor
మీ డాక్టర్ ఆన్ లైన్ లో...