నాగచైతన్య హీరోగా వచ్చిన జోష్ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమైన కార్తీక(రాధ కూతురు) గుర్తుండే ఉంటుంది. ఆమె తాజాగా 'మకరమన్జు'అనే మళయాళ చిత్రం కమిట్ అయ్యింది. అయితే ఈ చిత్రానికి ఓ స్పెషాలిటి ఉంది. ఈ చిత్రం ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవివర్మ జీవితం ఆధారంగా రూపుదిద్దుకోబోతోంది. ఇప్పటికే ఇదే కథాశంతో హిందీలో రంగ్ రసియా
'జోష్' చిత్రం ద్వారా పరిచయమైన నాయిక కార్తిక. నిన్నటి తరం నాయిక రాధ కుమార్తె అయినందున మంచి గుర్తింపు వచ్చింది. కానీ ఆ సినిమా కాస్త ఫ్లాపవడంతో కార్తిక పరిస్థితి సందిగ్ధంలో పడింది. నటన బాగానే చేసినా నల్ల పిల్ల అని, గ్లామరస్ గా లేదని తెలుగు దర్శకనిర్మాతలు పెదవి విరిచారు. దీంతో ఆమెకు ఆశించినంతగా అవకాశాలు
నాగ చైతన్యతో చేసిన 'జోష్' ఫెయిల్యూర్ కావటంతో అందులో చేసిన రాధ కూతురు కార్తీక చాలా బాధపడుతోందంటూ తమిళ పత్రికలు ఊదరకొడుతున్నాయి. అందులోనూ ఈ చిత్రం రిలీజ్ అనంతరం వరస ఆఫర్స్ ఎక్సపెక్ట్ చేసిన ఆమెను ఈ విషయం చాలా కృంగతీసిందని అంటున్నారు. అంతేగాక కార్తీక తన స్నేహితురాళ్ళ వద్ద ఈ సినిమా గురించి చాలా గొప్పగా
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా చేస్తున్న చిత్రానికి సమంతా అనే అమ్మాయిని హీరోయిన్ తీసుకున్నట్లు సమాచారం. ఆమె తమిళ చిత్రం 'Moscovin Kaveri' ద్వారా పరిచయమైంది. ఆ చిత్రం రిలీజ్ కాకముందే సమంతాకి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఇక ఈ చిత్రం తమిళంలో గౌతమ్ మీనన్ రూపొందిస్తున్న 'Vinnaithandi Varuvaaya' కి రీమేక్ అని అంతటా
తన తనయుడు నాగచైతన్యను తీసుకెళ్లి దిల్ రాజు చేతిలో పెట్టినందుకు నాగార్జున ఇప్పుడు తీరిగ్గా బాధపడుతున్నాడు. తొలుత తమ సొంత బ్యానర్ 'అన్నపూర్ణ స్టుడియోస్' ద్వారా చైతన్యను పరిచయం చెయ్యాలనుకున్న నాగార్జున, ఆ అవకాశం 'దిల్' రాజు అడిగిందే తడవుగా మరో ఆలోచన లేకుండా ఒప్పుకున్నాడు. దీనికి కారణం దిల్ రాజు పై వున్న నమ్మకమే. ఇంత
తమ అభిమాన హీరో నాగార్జున తనయుడు నాగ చైతన్య కథానాయకుడిగా పరిచయమవుతున్నాడంటే నాగార్జున అభిమానులు సంబరపడిపోయారు. ఆ సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూసారు. దీనికి తోడు ఈ చిత్రాన్ని అపజయమెరుగని రాజు 'దిల్' రాజు నిర్మిస్తుండటంతో ఈ చిత్రం పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అంతే కాకుండా మంచి 'జోష్' వున్న టైటిల్ పెట్టడంతో నాగార్జున కెరీర్
నాగార్జున నటవారసుడు నాగచైతన్య నటించిన మొదటి చిత్రం 'జోష్'. తొలి చిత్రం ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా చైతన్య నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. తాజాగా చైతన్య నటిస్తోన్న రెండవ చిత్రం సెట్స్ పై వుంది. డైనమిక్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని 'ఇందిరా ప్రొడక్షన్స్' బ్యానర్ పై మంజుల నిర్మిస్తున్నారు. తాజాగా
అతిరథ మహారథుల వారుసుడిగా తెరంగేట్రం చేస్తున్న 'యువనట సామ్రాట్‌' అక్కినేని నాగచైతన్యకు వాళ్ల మేనమామ లక్షణాలొచ్చాయని తల్లి లక్ష్మి చెబుతోంది. వివిధ ఫంక్షన్స్‌లో చైతన్య తండ్రి నాగర్జున మాత్రమే కనిపించారు. చైతూ (నాగచైతన్య ముద్దుపేరు) తల్లి లక్ష్మీ గురించి ఆ సందర్భంలో మీడియా ఎంతగానో ఎదురుచూసింది. తన తనయుడి సినీ ప్రవేశంతో మీడియా ముందుకు రాకతప్పలేదు. ఇటీవలే
ప్రస్తుతం ఎదురేలేకుండా ఆడుతున్న సినిమా ఏదంటే మగధీర అని టక్కున చెప్పచ్చు. టాలీవుడ్ రికార్డులన్నింటినీ బ్రేక్ చేస్తూ, సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోంది. ఆ మధ్యన భారీ అంచనాల మధ్య వచ్చిన విక్రమ్ మల్లన్న మగధీర మానియాకి అడ్డుకట్ట వేస్తుందని అందరూ భావించినా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బద్దలయిపోవడంతో 'మగధీర' కు అడ్డే లేకుండా పోయింది.
నాగార్జున సినిమా కెరీర్ లో మొదటి బ్లాక్ బస్టర్ మూవీ "శివ". రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో రాము నాగార్జునకే కాదు, టాలీవుడ్ కీ ఓ తిరిగులేని విజయాన్ని అందించాడు. ఆ మాటకొస్తే శివ చిత్రం టాలీవుడ్ దిశను, దశను ఆ చిత్రం మార్చేసిందని అంటుంటారు సినీవిశ్లేషకులు. కమర్షియల్ సక్సెస్ తో పాటు,