హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాట తప్పారని కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ విమర్శించారు. చంద్రబాబు మాట మీద నిలబడే నాయకుడు కారని ఆయన అన్నారు. రెండు రూపాయలకు కిలోబియ్యం, మద్య నిషేధం విషయంలో చంద్రబాబు మాట తప్పారని ఆయన అన్నారు. ఆయన రెండో రోజు శనివారం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల
హైదరాబాద్: కాంగ్రెసు నాయకులవి గాలి కబుర్లని బిజెపి సీనియర్ నేత ఎం. వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఆయన శుక్రవారం ప్రచారం నిర్వహించారు. కర్నాటకలో రాజకీయ సంక్షోభం నెలకొందని కాంగ్రెసు నాయకులు చేస్తున్న విమర్శలపై ఆయన ఆ విధంగా వ్యాఖ్యానించారు. కర్నాకటలో తాము శాసనసభా పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశామని, దాన్ని బట్టి కర్నాటకలో
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడడంతో రాజకీయ పార్టీల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ఈ ఎన్నికలు మినీ అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. మొత్తం 150 డివిజన్లున్న గ్రేటర్ హైదరాబాద్ లో ఇరు పార్టీల బలాబలాలు దాదాపుగా సరి సమానంగా ఉంటాయి. ప్రజారాజ్యం, మజ్లీస్,
హైదరాబాద్: తాను ఏదో ఒక రోజు ముఖ్యమంత్రిని అవుతానని కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవారం మహేశ్వరంలో మాట్లాడుతున్నప్పుడు జగన్ సిఎం కావాలంటూ నినాదాలు కార్యకర్తలు నినాదాలు చేశారు. ఆ నినాదాలకు ప్రతిస్పందిస్తూ ఆయన ఆ విధంగా అన్నారు. తాను త్వరలోనే ముఖ్యమంత్రిని అవుతానని, మీ
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దివాళాకోరు రాజకీయాలకు అమ్ముడుపోయారని కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వ్యాఖ్యానించారు. తన గ్రేటర్ హైదరాబాద్ ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవారం మహేశ్వరం బహిరంగ సభలో మాట్లాడారు. చంద్రబాబుపై ఆయన తన ప్రసంగంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హయాంలో రేషన్ కార్డుల కోసం ప్రజలు కాళ్లరిగేలా
హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ గ్రేటర్ హైదరాబాదులో కాంగ్రెసు అభ్యర్థుల తరఫున శుక్రవారం ప్రచారానికి కదిలారు. ఆయన తొలుత తన తల్లి విజయలక్ష్మి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత హైదరాబాదులోని సోమాజిగూడాలో గల అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బాబూ జగజీవన్ రామ్ విగ్రహానికి కూడా పూలమాల వేసి నివాళులు అర్పించారు.
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దేశ స్థాయి నాయకుడి స్థాయి నుంచి గల్లీ స్థాయి నాయకుడి స్థాయికి దిగజారారని కాంగ్రెసు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు దానం నాగేందర్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గల్లీ గల్లీ తిరుగుతున్నారని, చంద్రబాబు దేశ నాయకుడో, రాష్ట్ర నాయకుడో, గల్లీ నాయకుడో తేల్చుకోవాలని ఆయన శుక్రవారం
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ప్రచారం చేపట్టడంపై మాట్లడడానికి తెలుగుదేశం నాయకుడు, సినీ హీరో బాలకృష్ణ నిరాకరించారు. ఆయన శుక్రవారం హైదరాబాద్ లోని సైదాబాదులో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం నిర్వహించారు. తొలుత ఆయన భవానీమాత ఆలయంలో పూజలు నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపించి
హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ తన అనుయాయుల నియోజక వర్గాల్లోనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారాన్ని తలపెట్టారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 24 శాసనసభా నియోజకవర్గాలుండగా 15 నియోజక వర్గాల్లో మాత్రమే ప్రచారం చేస్తున్నారు. ఈ 15 నియోజకవర్గాలను కూడా ఇటీవలి ఎన్నికల్లో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి తన వర్గం వారికి
హైదరాబాద్: కాంగ్రెసు ఎమ్మెల్యేగా ఉంటూ మరో పార్టీ నాయకుడిని ఆరాధించడం గొప్ప విషయమే. తనకు ఎందరో ఫ్యాన్లు ఉన్నారని, తాను మాత్రం లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ ఫ్యాన్ నని సినీనటి, కాంగ్రెసు ఎమ్మెల్యే జయసుధ చెప్పారు. జయప్రకాష్ నారాయణ రాజకీయ విధానాలను ఆమె తెగ మెచ్చుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెసు తరఫున