హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పరిస్థితిపై అధ్యయనానికి కేంద్రం వేసిన శ్రీకృష్ణ కమిటీ సభ్యులు శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి కె రోశయ్యతో భేటీ అయ్యారు. రోశయ్యతో వారు దాదాపు 40 నిమిషాల పాటు మాట్లాడారు. ఆ తర్వాత శాసనసభ ఆవరణ పక్కన గల జూబిలీ హాల్ ను పరిశీలించారు. అభిప్రాయ సేకరణకు, సమావేశాల నిర్వహణకు ఈ భవనాన్ని వాడుకోవడంపై వారు
హైదరాబాద్‌: నగర జాయింట్‌ కమిషనర్‌ సీతా రామాంజనేయులు గురువారం హైకోర్టుకు హాజరు అయ్యారు. ఓయూ ఘటనలపై తన ఎదుట హాజరు కావాలని హైకోర్టు నగర జాయింట్‌ కమిషనర్‌ను ఆదేశించిన విషయం తెలిసిందే. ఉస్మానియా సంఘటనపై హైకోర్టు డిజిపి గిరీష్ కుమార్ ను తీవ్రంగా అభిశంసించిన విషయం తెలిసిందే. నిన్న మూడోసారి కూడా ఉస్మానియాలో పోలీసులు విద్యార్ధులపై దౌర్జ్యన్యం
హైదరాబాద్: నక్సల్స్ బాధితులకు ఇచ్చే సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. నక్సల్స్ చేతిలో మరణించిన కుటుంబాలకు ఇచ్చే నష్టపరిహారాన్ని లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయలకు పెంచింది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధిపై వేసిన మంత్రి వర్గ ఉపసంఘం మంగళవారం సమావేశమైంది. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాద రావు, శ్రీధర్ బాబు, డిజిపి గిరీష్
హైదరాబాద్: డిజిపిగా గిరీష్ కుమార్ నియామకం చెల్లదని కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్) అభిప్రాయపడింది. సీనియారిటీనీ పక్కన పెట్టి డిజిపిగా గిరీష్ కుమార్ ను ఎందుకు నియమించాల్సి వచ్చిందని క్యాట్ గురువారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రెండు వారాల్లోగా కొత్త డిజిపిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. డిజిపి నియామకం నిష్పక్షపాతంగా, సహజ న్యాయసూత్రాలకు అనుగుణంగా జరగలేదని
హైదరాబాద్: హైదరాబాదులోని ఐపియల్ పై తెలంగాణ దెబ్బ పడింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపియల్) ఆరంభోత్సవ వేడుకలు హైదరాబాదు నుంచి ముంబైకి తరలిపోయాయి. ఈ వేడుకలను హైదరాబాదులోని నిర్వహించాలని రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) గిరీష్ కుమార్ లలిత్ మోడీని కోరారు. అయితే తమకు అందుకు సమయం కావాలని, ఆలోచించుకుంటామని లలిత్ మోడీ చెప్పినట్లు సమాచారం.
హైదరాబాద్: తెలంగాణపై రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) గిరీష్ కుమార్ వ్యాఖ్యలకు నిరసనగా భారతీయ జనతా పార్టీ (బిజెపి) శుక్రవారం గన్ పార్కు వద్ద ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్రాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ సహా పలువురు పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తెలంగాణలో నక్సలైట్ల ప్రాబల్యం పెరుగుతుందని,
హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తెలంగాణలో నక్సలైట్ల ప్రాబల్యం పెరుగుతుందన్న డిజిపి గిరిష్ కుమార్ వ్యాఖ్యపై తెలంగాణ రాజకీయ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డిజిపి బాధ్యతను విస్మరించి వ్యాఖ్యలు చేశారని వారంటున్నారు. డిజిపి వ్యాఖ్యను ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ వ్యతిరేకించారు. డిజిపి ఉద్దేశం అలాంటిదై ఉండదని ఆయన అన్నారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. రోశయ్యతో డిజిపి గిరీష్ కుమార్ శుక్రవారం ఉదయం భేటీ అయ్యారు. వైయస్ రాజశేఖర రెడ్డి మృతిపై ప్రసారమైన వార్తాకథనం నేపథ్యంలో రాష్ట్రంలో చెలరేగిన విధ్వంసం దృష్ట్యా డిజిపి సహా ఇతర ఉన్నతాధికారులు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై ఈ సమావేశంలో సమీక్షించారు. అంతకు ముందు హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్యమంత్రితో
హైదరాబాద్: సెక్స్ కుంభకోణం ఆరోపణలపై రాష్ట్ర మాజీ గవర్నర్ ఎన్డీ తివారీపై చట్టపరమైన చర్యలు తీసుకునే విషయంపై పోలీసులు ఆలోచిస్తున్నారు. ఈ అంశపై పోలీసులు న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నారని, చట్ట సంబంధమైన కోణంలో ఈ విషయాన్ని తాము పరిశీలిస్తున్నామని రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) ఆర్ఆర్ గిరీష్ కుమార్ చెప్పారు. బుధవారం మీడియా ప్రతినిధులు
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారులు శాంతియుతంగా ఆందోళనలు చేస్తుండడాన్ని రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) గిరీష్ కుమార్ అభినందించారు. శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్నవారిని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అభినందించారు. రాష్ట్రంలో ఈ ఏడాది నిరుటి కన్నా నేరాలు గణనీయంగా తగ్గాయని ఆయన చెప్పారు. బంద్ సందర్బంగా జరుగుతున్న హింసాత్మక చర్యల వల్ల సామాన్య ప్రజలు,