హైదరాబాద్: అక్రమ ఖనిజ తవ్వకాలకు పాల్పడిన కర్నాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డిని జైల్లో పెట్టాలని కాంగ్రెసు సీనియర్ నేత వి. హనుమంత రావు వ్యాఖ్యానించారు. గాలి జనార్దన్ రెడ్డిని సమర్థించే తమ పార్టీ నాయకులను పార్టీ అధిష్టానం సమర్థించబోదని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. గాలి జనార్దన్ రెడ్డి ప్రభుత్వ, ప్రైవేట్ భూముల్లో ఇష్టారాజ్యంగా
హైదరాబాద్: కడప జిల్లా పులివెందుల శాసనసభా నియోజకవర్గాన్ని దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికే కేటాయించనున్నట్లు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి.శ్రీనివాస్ చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి మృతితో పులివెందుల సీటు ఖాళీ అయింది. ఈ నెల 25వ తేదీన పులివెందుల నియోజకవర్గం ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేస్తుంది. వచ్చే నెల 19వ
కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ కుమారుడు, పార్లమెంటు సభ్యుడు రాహుల్ గాంధీ షాడో ప్రధానిగా వ్యవహరిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రతి వ్యవహారంలోనూ ఆయన తలదూర్చి ప్రభుత్వాన్ని శాసిస్తున్నారని అంటున్నారు. చెరుకు రైతులకు మద్దతు ధర ఇచ్చే విషయంలో రాహుల్ గాంధీ జోక్యం వల్లనే సమస్య పరిష్కారమైందని కాంగ్రెసు పెద్దలు చెప్పుకుంటూ వచ్చారు. మీడియా కథనాలు కూడా అలాగే
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాట తప్పారని కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ విమర్శించారు. చంద్రబాబు మాట మీద నిలబడే నాయకుడు కారని ఆయన అన్నారు. రెండు రూపాయలకు కిలోబియ్యం, మద్య నిషేధం విషయంలో చంద్రబాబు మాట తప్పారని ఆయన అన్నారు. ఆయన రెండో రోజు శనివారం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, పార్లమెంటు సభ్యుడు మొహమ్మద్ అజరుద్దీన్ పై విధించిన జీవిత కాలం నిషేధం ఎత్తేయాలనే డిమాండ్ ను కాంగ్రెసు ముందుకు తెస్తోంది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కున్న అంతర్జాతీయ క్రికెటర్లను తిరిగి తీసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయని వాదిస్తోంది. అజర్ ఇక ఏ మాత్రం క్రికెట్ పోటీల్లో పాల్గొనలేరనే విషయం
హైదరాబాద్: కాంగ్రెసు నాయకులవి గాలి కబుర్లని బిజెపి సీనియర్ నేత ఎం. వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఆయన శుక్రవారం ప్రచారం నిర్వహించారు. కర్నాటకలో రాజకీయ సంక్షోభం నెలకొందని కాంగ్రెసు నాయకులు చేస్తున్న విమర్శలపై ఆయన ఆ విధంగా వ్యాఖ్యానించారు. కర్నాకటలో తాము శాసనసభా పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశామని, దాన్ని బట్టి కర్నాటకలో
హైదరాబాద్: వెనుకబాటుతనానికి ప్రాంతాలు కారణం కాదని, ఇందుకు అనేక అంశాలు దోహదం చేస్తున్నాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. వెనకబడ్డ తెలంగాణ అభివృద్ధికి తమ పార్టీ విశేషకృషి చేస్తోందని అన్నారు. జాగోభాగో అంటూ కొంతమంది నాయకులు ఇష్టంవచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. గ్రేటర్‌ పరిధిలో ఉన్న ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీ రక్షణ కల్పిస్తుందని
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడడంతో రాజకీయ పార్టీల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ఈ ఎన్నికలు మినీ అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. మొత్తం 150 డివిజన్లున్న గ్రేటర్ హైదరాబాద్ లో ఇరు పార్టీల బలాబలాలు దాదాపుగా సరి సమానంగా ఉంటాయి. ప్రజారాజ్యం, మజ్లీస్,
హైదరాబాద్: తాను ఏదో ఒక రోజు ముఖ్యమంత్రిని అవుతానని కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవారం మహేశ్వరంలో మాట్లాడుతున్నప్పుడు జగన్ సిఎం కావాలంటూ నినాదాలు కార్యకర్తలు నినాదాలు చేశారు. ఆ నినాదాలకు ప్రతిస్పందిస్తూ ఆయన ఆ విధంగా అన్నారు. తాను త్వరలోనే ముఖ్యమంత్రిని అవుతానని, మీ
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దివాళాకోరు రాజకీయాలకు అమ్ముడుపోయారని కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వ్యాఖ్యానించారు. తన గ్రేటర్ హైదరాబాద్ ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవారం మహేశ్వరం బహిరంగ సభలో మాట్లాడారు. చంద్రబాబుపై ఆయన తన ప్రసంగంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హయాంలో రేషన్ కార్డుల కోసం ప్రజలు కాళ్లరిగేలా