"ఆనందం" సినిమాతో దర్శకుడిగా చిత్ర సీమకు పరిచయమైనా శ్రీను వైట్ల ఎన్నో మంచి సినిమాలు తీసి అగ్ర దర్శకుల జాబితాలో చేరారు. దాదాపు చిరంజీవి, నాగార్జున, తాజాగా వెంకటే వంటి అగ్ర హీరోలతో సినిమాలు తీసిన ఆయన రవితేజ, విష్ణు వంటి యువ హీరోలతో కూడా సినిమాలు తీసి హిట్ కొట్టారు. ఆయన ఓ కథ సిద్ధం
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తాము కాంగ్రెసుతో పొత్తుకు సిద్ధపడినంత మాత్రాన తమ పార్టీ బలహీనపడినట్లు కాదని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అన్నారు. తమ పార్టీ కార్యకర్తలు ఉత్సాహపడినందుననే తాము కాంగ్రెసు పార్టీతో పొత్తుకు సిద్ధపడ్డామని ఆయన గురువారం చెప్పారు. ఇక నుంచి స్లో అండ్ స్టడీ పద్ధతిలో పార్టీని బలోపేతం చేస్తామని ఆయన చెప్పారు.
ప్రజారాజ్యం అధినేత చిరంజీవి సామాజిక న్యాయ సాధన గోలనే రాజకీయాల్లో వైఫల్యానికి కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. కుల ప్రాతిపదికపై సామాజిక న్యాయాన్ని సాధించాలనే రాజకీయ సూత్రీకరణను అమలు పెట్టడంలో ఆయన విఫలమయ్యారని అంటారు. సైద్ధాంతికంగా అది బాగానే కనిపిస్తున్నా ఆచరణకు వచ్చే సరికి అది ఫలితాలు సాధించడంలో పనికి రావడం లేదని చెబుతారు. అయితే దాన్ని సృజనాత్మకంగా
భారీ అంచనాల మధ్య ఎంతో క్రేజ్ తో ‘ఆర్య-2’ ఈ నెల 25న వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్ర ఆడియో టాప్ లో నిలిచింది. కాగా ఈ చిత్రానికి పోటిగా ఓ చిత్రం అదే తేదిన రానుంది. ఈ చిత్రమే జగపతి బాబు నటించిన ‘మా నాన్న చిరంజీవి’. ‘తమ్ముడు’ చిత్ర డైరెక్టర్ పి.
ప్రజారాజ్యం అధినేత చిరంజీవి ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. గ్రేటర్ ఎన్నికల కోసం నగరంలో ప్రచారం చేస్తున్న చిరంజీవి కాన్వాయ్ కి విధ్యుత్ తీగలు తగిలి మంటలు చెలరేగాయి. ఈ సంఘటన మల్కాజిగిరి నియోజకవర్గం సఫిల్ గూడలో గౌతమ్ నగర్ లో చోటుచేసుకున్నట్టు తెలిసింది.
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం పతాక స్ధాయికి చేరింది. అధిక స్ధానాలు సొంతం చేసుకోడానికి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్ లో కొంత గంద్రగోళం ఉన్నప్పటికీ మేయర్ పదవి ఎలాగైనా చేజిక్కించుకోవాలని ఆ పార్టీ పట్టు బిగిస్తోంది. టిడిపి పక్కా ప్రణాళికతో వెళ్తోంది. లోక్ సత్తా, ప్రజారాజ్యం పార్టీలకు గణనీయంగా ఓట్లు వచ్చినా సీట్ల
మహా పర్వతం వంటి చిరంజీవిని ఢీకొంటున్నట్టు వాచకాల ద్వారా ప్రదర్శన ఇస్తున్నా, హీరో రాజశేఖర్, జీవితలకు రాజకీయంగా బ్రేక్ వచ్చే అవకాశాలు కన్పించడం లేదు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో చిరంజీవి సభలకు రొడ్ షోలకు విపరీతంగా జనం రావడంపై ఆ పుణ్య దంపతులు వ్యాఖ్యానిస్తూ కమెడియన్లు వెళ్ళినా జనం వస్తారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై చిరంజీవి అభిమానులు
ప్రజారాజ్యం అధికారంలోకి రాకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటా! అని 'పవన్ కళ్యాణ్' అన్నప్పుడు అది ఆవేశంతో అంటోన్న మాట అని, కచ్చితంగా పవన్ రాజకీయాల్లో కొనసాగుతాడని అనుకున్నారు. అయితే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజారాజ్యం ఘోర పరాజయం తర్వాత పవన్ కళ్యాణ్ ఇంతవరకు రాజకీయాల ఊసెత్తలేదు. ప్రజారాజ్యం కార్యక్రమాల్లో ఎక్కడా కనబడలేదు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమర
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పర్వతనేని ఉపేంద్ర ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ముత్ర పిండాల వ్యాధితో తీవ్ర అస్వస్థతకు గురై ఆయన హైదరాబాదులోని బంజారాహిల్స్ లో గల స్టార్ ఆస్పత్రిలో చేరారు. నాలుగు రోజులుగా ఆయన చికిత్స పొందుతున్నారు. పర్వతనేని ఉపేంద్ర ప్రజారాజ్యం అధినేత చిరంజీవి, విజయవాడ పార్లమెంటు సభ్యుడు
తాను నటించే సినిమాల్లో పెద్ద హీరోయిన్లు దొరకడంలేదనీ, ఇదంతా తానంటే గిట్టనివారు చేస్తోన్న కుట్ర అనీ, తనతో నటించొద్దని హీరోయిన్లను కొందరు బెదిరిస్తున్నారనీ అప్పట్లో హీరో రాజశేఖర్, పరోక్షంగా చిరంజీవిపై ఆరోపణలు చేసిన సంగతి అందరికీ గుర్తుండే వుంటుంది. ఇప్పుడు మోహన్ బాబు కూడా దాదాపు అవే ఆరోపణలు చేస్తున్నారు. డైరెక్ట్ గా చిరంజీవిపైన కామెంట్స్ చేయకపోయినా,