హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రోశయ్య బేగంపేటలోని అధికార ముఖ్యమంత్రి కార్యాలయ ప్రవేశానికి ముహుర్తం ఖరారు అయ్యింది. ఈ నెల 22వ తేదీ ఉదయం 8.46 గంటలకు సీఓం క్యాంపు కార్యాలయంలోకి మారనున్నారు. ఉదయం, సాయంత్రం గంట నుంచి రెండు గంటలపాటు సందర్శకులకు కేటాయించేందుకు నిర్ణయించుకున్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో వైయస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత బాధ్యతలు స్వీకరించిన
హైదరాబాద్: హైదరాబాద్ ఫ్రీజోన్ అంశంపై పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉందామని ముఖ్యమంత్రి కె. రోశయ్య అన్నారు. ఈ అంశంపై ఆయన గురువారం ఉదయం శాసనసభలో ఫ్రీజోన్ పై తీర్మానం ప్రతిపాదించడానికి ముందు కాంగ్రెసు సీమాంధ్ర నేతలతో సమావేశమయ్యారు. ఫ్రీజోన్ అంశంపై ఆయన సీమాంధ్ర నాయకులను బుజ్జగించే ప్రయత్నం చేశారు. గతంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకే ఫ్రీజోన్
హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ఇంత వరకు ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదని ముఖ్యమంత్రి కె. రోశయ్య స్పష్టం చేశారు. ఏప్రిల్ 4వ తేదీన మంచి ముహూర్తం ఉంటే ఆ రోజు మంచి పనులు చేద్దామని ఆయన అన్నారు. ఏప్రిల్ 4వ తేదీన మంచి ముహూర్తం ఉన్నందున మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందనే వార్తా కథనాలపై ఆయన
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ ఇప్పుడు వరుస సినిమాలతో ఊపిరిసల్పడానికి కూడా వీలులేనంత బిజీగా వున్నాడు. ఓ పక్క శక్తి సినిమా, మరో వైపు బృందావనం సినిమాలతో జైపూర్, హైదరాబాదుల మధ్య చక్కర్లు కొడుతున్న ఎన్టీఆర్ ఏది మరచిపోయినా ప్రస్తుత రాజకీయాల మీద ఆరాలు తీయండం, వాటి గురించి చర్చించడం మాత్రం మరవడం లేదట. ఎన్టీఆర్ నటించిన
హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి చేపట్టిన జలయజ్ఞంపై విమర్శలను తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి కె. రోశయ్య మంత్రులకు, అధికారులకు పిలుపునిచ్చారు. జలయజ్ఞంపై ఆయన సోమవారం సమీక్ష నిర్వహించారు. జలయజ్ఝం కింద చేపట్టిన 39 ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, వీటికి 6,900 కోట్ల రూపాయలు వెచ్చిస్తామని సమీక్షా సమావేశం తర్వాత భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య
హైదరాబాద్: ముఖ్యమంత్రి రోశయ్య తనదైన మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి పావులు కదుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నెల 30వ తేదీన శాసనసభ సమావేశాలు ముగిసిన వెంటనే ఆయన మంత్రి వర్గాన్ని పునర్వ్యస్థీకరించవచ్చునని అంటున్నారు. బహుశా ఆయన వచ్చేనెల 4న మంత్రివర్గ విస్తరణ చేపట్టవచ్చునని అంటున్నారు. ఈ నెల 25వ తేదీ ఉదయం ఏడున్నర గంటలకు ముఖ్యమంత్రి
భీమవరం: ప్రజలు ప్రజారాజ్యం పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని, రాబోయే కాలంలో పీఆర్పీ కంచుకోటగా ఏర్పడుతుందని పీఆర్పీ రాష్ట్ర కార్యదర్శి కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు. స్థానిక చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ భవనంలో బుధవారం పీఆర్పీ జిల్లా నాయకులు, కార్యకర్తలవిస్తృత స్థాయి సమావేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు అశోక్‌గౌడ్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కొత్తపల్లి మాట్లాడుతూ ప్రజలకు సేవ
హైదరాబాద్: బోగస్ రేషన్ కార్డుల ఏరివేతకు మండల స్థాయిలో అఖిల పక్ష కమిటీలు వేస్తామని ముఖ్యమంత్రి కె. రోశయ్య హామీ ఇచ్చారు. రేషన్ కార్డుల ఏరివేతపై గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఎన్నికలకు ముందు ఇష్టమున్నట్లు కార్డులిచ్చారని, ఎన్నికలు ముగియగానే అర్హులైనవారి కార్డులు కూడా తొలగిస్తున్నారని తెలుగుదేశం సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె రోశయ్య బుధవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. ఆయనకు తన నివాసంలో వైద్యుల బృందం పరీక్షలు నిర్వహించి వైద్యం అందిస్తోంది. విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు ఆయనకు సూచించారు. దీంతో ఆయన ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో ఆయన బుధవారం శాసనసభకు హాజరు కాలేదు.
హైదరాబాద్: షెడ్యూల్ ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని ముఖ్యమంత్రి కె. రోశయ్య చెప్పారు. ఎన్నికలను పార్టీ రహితంగా జరపాలా, లేదా అనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఆ విషయంపై ఇంకా చర్చ జరగాల్సి ఉందని ఆయన అన్నారు. ఏ ప్రాంతానికి చెందిన ఇంటర్మీడియట్ పరీక్షల జవాబు పత్రాలను