హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ను దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి చెడగొట్టారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వైయస్ జగన్ తనపై చేసిన విమర్శలపై ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా ప్రతిస్పందించారు. పిల్లలను చెడగొట్టవద్దని తాను వైయస్సార్ కు శాసనసభలోనే చెప్పానని ఆయన గుర్తు
హైదరాబాద్: కర్నాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ వ్యవహారాల విషయంలో ముఖ్యమంత్రి కె.రోశయ్య సిగ్గుతో తల వంచుకోవాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమాలను ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వివరించారు. అక్రమాలు జరిగాయని కచ్చితంగా తెలిసిన తర్వాత
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడడంతో రాజకీయ పార్టీల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ఈ ఎన్నికలు మినీ అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. మొత్తం 150 డివిజన్లున్న గ్రేటర్ హైదరాబాద్ లో ఇరు పార్టీల బలాబలాలు దాదాపుగా సరి సమానంగా ఉంటాయి. ప్రజారాజ్యం, మజ్లీస్,
హైదరాబాద్: ఓబుళాపురం అక్రమ మైనింగ్ ముఖ్యమంత్రి కె. రోశయ్య ప్రభుత్వం అడ్డుకోవడం లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఓబుళాపురం అక్రమ తవ్వకాలకు నిరసనగా ప్రతిపక్షాలు శుక్రవారం హైదరాబాదులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టాయి.అక్రమ మైనింగ్ ద్వారా ప్రజా సంపద దోపిడీకి గురవుతోందని ఆయన విమర్శించారు. గనుల తవ్వకాలను వెంటనే నిలిపేయాలని
హైదరాబాద్: తిరిగి పార్టీలో చేరడానికి ప్రముఖ సినీ నటి రోజాకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి దేవి అడ్డు పడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. కాంగ్రెసు తాజా రాజకీయాల నేపథ్యంలో రోజా తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఆమె పార్టీ నాయకులు కె.ఎర్రంనాయుడు, పయ్యావుల కేశవ్, రేవంత్ రెడ్డిల ద్వారా
హైదరాబాద్: కర్నాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం అక్రమాలపై పేరుకు సిబిఐ దర్యాప్తు వేస్తే సరిపోదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తమ పార్టీ శాసనసభ్యుడు పరిటాల రవిపై సిబిఐ దర్యాప్తు ఇంత వరకు పూర్తి కాలేదని, ఓబుళాపురంపై కూడా అలాగే దర్యాప్తు జరిగేలా ఉందని ఆయన అన్నారు. సిపిఎం
హైదరాబాద్: హైదరాబాద్ అభివృద్ధి అంతా తమ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మంగళవారం ధూల్ పేటలో రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెసు ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని ఆయన విమర్శించారు. సమస్యల పరిష్కారం కోసం తమ పార్టీ అభ్యర్థులకు
రాష్ట్రంలో కమ్మ, రెడ్డి కులాలు మాత్రమే అధికారాన్ని పంచుకుంటున్నాయని చాలా కాలంగా దళిత, బహుజన మేధావులు విమర్శలు చేస్తున్నారు. దళిత, బహుజన కులాల రాజ్యాధికారం కోసం వారు తగిన సూచనలు కూడా చేస్తున్నారు. ఎవరికి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా వాస్తవాన్ని అంగీకరించక తప్పదు. రాష్ట్రంలో ఆ రెండు అగ్రకులాలు మాత్రమే రాజ్యాధికారాన్ని పంచుకుంటున్నాయనేది ఆ వాస్తవం. మంత్రివర్గాల
హైదరాబాద్: ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసి)పై చర్య తీసుకోవడానికి ముఖ్యమంత్రి కె.రోశయ్య భయపడుతున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఓబుళాపురం గనుల వ్యవహారంపై అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఓబుళాపురం వ్యవహారంపై అధ్యయనం చేస్తున్నామని, చర్యలకు సమయం కావాలని రోశయ్య అంటున్నారని ఆయన చెబుతూ
హైదరాబాద్: ఓబుళాపురం గనులకు సంబంధించి చర్యలు తీసుకునే విషయంలో ఎవరికీ తలొగ్గబోమని ముఖ్యమంత్రి కె. రోశయ్య చెప్పారు. ఎవరినీ కాపాడే ఉద్దేశం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో తాను సరిగా స్పందించలేదనే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శలను ఆయన ఖండించారు. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం