విశాఖపట్టణం: చాలా కాలం తర్వాత చిరంజీవి తెలుగుదేశం పార్టీపై గట్టి విమర్శలు చేశారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న టీడీపీ తన బాధ్యతను నేరవేర్చడంలో విఫలమయిందని ప్రజారాజ్యం పార్టీ అధినేత విమర్శించారు. అసెంబ్లీలో ప్రజా సమస్యల ప్రస్తావన రాకుండా సమయాన్ని వృధా చేస్తుంద ని, దీనిపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆలోచించుకోవాలని ఆదివారమిక్కడ విలేకరులతో
న్యూఢిల్లీ: రాష్ట్రంలో కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత ఉప ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలిసింది. శనివారం ఎన్నికల సంఘం సమావేశంలో ప్రధాన కమిషనర్‌ నవీన్‌చావ్లా, కమిషనర్‌ సంపత్‌లు రాష్ట్ర పరిస్థితులను సమీక్షించినట్లు తెలుస్తోంది. జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారిని ఓటర్లుగా చేర్పించే
హైదరాబాద్‌: జాతీయ ఉపాది హామీ పథకంలో అక్రమాలపై ప్రభుత్వం సమాధానం చెప్పకుండా పారిపోయిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ పథకంలో అక్రమాలు నిరూపించకపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సర్కార్‌కు సవాల్‌ విసిరారు. శనివారం ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు సభ జరిగిన తీరు, స్పీకర్‌ ప్రవర్తన చాలా బాధాకరమన్నారు.
హైదరాబాద్‌: నియోజకవర్గ కేంద్రాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేయాలని శాసనసభ్యుల విజ్ఞప్తిని ముఖ్యమంత్రి రోశయ్య అంగీకరించారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్నీ శాసనసభ నియోజకవర్గకేంద్రాల్లో శాసనసభ్యుల కార్యాలయాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇలా ఉండగా అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. రెండుసార్లు వాయిదా అనంతరం సభ ప్రారంభమైనా ఉపాధి హామీ పథకం అక్రమాలపై టీడీపీ చర్చకు పట్టుబట్టింది. దాంతో
హైదరాబాద్‌: అసెంబ్లీలో ఫ్రీజోన్‌ తీర్మానం చేయటం చారిత్రాత్మక నిర్ణయమని కంటోన్మెంట్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శంకరరావు అన్నారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ తీర్మానంపై పీఆర్పీ వ్యవహరించిన తీరు సరైంది కాదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఏర్పాటు ఖాయమని పీఆర్పీకి అర్థమైందని శంకరరావు అన్నారు. అందుకే టీడీపీ సీమాంధ్ర నేతలు కూడా ఫ్రీజోన్‌ తీర్మానంపై గోడ
హైదరాబాద్‌: ఫ్రీజోన్‌ అంశంపై అసెంబ్లీలో ఏకపక్షతీర్మానాన్ని వ్యతిరేకించిన ప్రజారాజ్యంపార్టీ రెండోరోజు కూడా ఆందోళన కొనసాగించింది. రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని 14ఎఫ్‌ ను తొలగించాలని కోరుతూ సీఎం నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఆపార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు వివరించారు. ఈ అంశంపై సభలో చర్చజరపాలని స్పీకర్‌ను కోరినట్లు సమాచారం. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై తెలుగుదేశం,
హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా ఫ్రీజోన్ కాకుండా ఆరో జోన్ కిందికి వచ్చేలా రాష్ట్రపతి ఉత్తర్వులోని 14ఎఫ్ నిబంధనను తొలగించాలని కోరుతూ శాసనసభ గురువారం ఆమోదించింది. తీవ్ర గందరగోళం మధ్య శాసనసభలో ఈ తీర్మానాన్ని ఆమోదించింది. బుధవారం జరిగిన అఖిల పక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు తాను ఈ తీర్మానాన్ని ప్రతిపాదిస్తున్నట్లు ముఖ్యమంత్రి రోశయ్య చెబుతూ సభలో
హైదరాబాద్: మంచినీటి ఎద్దడిపై తెలుగుదేశం, వామపక్షాలు గురువారం వినూత్న ప్రదర్శన నిర్వహించారు. ఖాళీ బిందెలతో శాసనసభ ఎదురుగా గల గన్ పార్కు వద్ద గురువారం ఉదయం ప్రదర్శన నిర్వహించారు. కావిళ్లు, ఖాళీ బిందెలు, బక్కెట్లతో శాసనసభ్యులు సరదా కీచుకాలడుకున్నారు. అనంతరం ఖాళీ బిందెలతో శాసనసభకు బయలుదేరారు. మంచినీటి ఎద్దడిపై తెలుగుదేశం, వామపక్షాలు, ప్రజారాజ్యం పార్టీలు ఇచ్చిన వాయిదా
హైదరాబాద్: హైదరాబాద్ ఫ్రీజోన్ అంశంపై మాట్లాడితే కోర్టు ధిక్కారం అవుతుందని తాను అన్నట్లు రుజువు చేస్తే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ముఖ్యమంత్రి రోశయ్య తెలుగుదేశం శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డికి సవాల్ విసిరారు. ఒక వేళ నాగం జనార్దన్ రెడ్డిది తప్పయితే ఆయన రాజీనామా చేస్తారా అని రోశయ్య ప్రశ్నించారు. హైదరాబాద్ ఫ్రీజోన్ అంటూ సుప్రీంకోర్టు
హైదరాబాద్: తెలంగాణ స్థానికులకు ఉద్యోగాల్లో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి జారీ చేసిన 610 జీవోను ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తుందని ఉన్నత విద్యాశాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. హైదరాబాద్ ఫ్రీజోన్ వ్యవహారంపై శాసనసభలో తీర్మానం చేయాలని ప్రతిపక్షాలు బుధవారం పట్టుబట్టిన సమయంలో ఆయన జోక్యం చేసుకుని ఆ విషయం చెప్పారు. ఫ్రీజోన్ వ్యవహారంపై తీర్మానం