ప్రభాస్‌, కంగనా రనౌత్‌ నాయకా నాయికలుగా పూరి జగన్నాథ్‌ దర్శత్వంలో ఆదిత్యారామ్‌ నిర్మించిన ‘ఏక్‌ నిరంజన్‌’ చిత్రం ఇటీవలె విడుదలైంది. అయితే ఈ చిత్రంకు ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని పైరసీ మార్కెట్ లో వీటిని అమ్మకానికి పెడుతున్నారు. దాంతో తమ ఏక్ నిరంజన్ చిత్రం పైరసీ చేస్తున్న వారిపై ఆదిత్యారామ్‌ మూవీస్‌ అధినేత ఆదిత్యారామ్‌
ప్రభాస్‌, కంగనా రనౌత్‌ హీరో,హీరోయిన్స్ గా రూపొందిన ‘ఏక్‌ నిరంజన్‌’ చిత్రం అక్టోబర్‌ 29న రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.ఆదిత్యారామ్‌ మూవీస్‌ పతాకంపై పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఆదిత్యారామ్‌ నిర్మిస్తున్నఈ చిత్రం షూటింగ్‌ మొత్తం పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాత ఆదిత్యారామ్‌ మాట్లాడుతూ "సెప్టెంబర్‌ 17తో ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు
పూరి జగన్నాథ్ తన తాజా చిత్రం ఏక్ నిరంజన్ కి ఓవర్ బడ్జెట్ ఔతున్నాడని అంతటా వినపడుతోంది. ఎప్పుడు బడ్జెట్ లిమిట్ లోనే సూపర్ హిట్స్ ఇచ్చిన పూరి ఇలా చేయటం అందర్ని విస్మయంకి గురి చేస్తోంది. దాంతో పోకిరి లాంటి హిట్ కే పన్నెడు కోట్ల లో సరిపోయింది..ఇదేంటి అని లెక్కలు వేస్తున్నారు.ఇంతకుముందు పూరి
ఆర్ట్ డైరక్టర్ చిన్నా ఏక్ నిరంజన్ చిత్రం కోసం మూడు కోట్ల వ్యయంతో ఓ సెట్ నిర్మించారు. పూరీ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రంలో ప్రబాస్ హీరోగా అతని సరసన కంగనా రౌనత్ నటిస్తున్నారు. ఆదిత్యా రామ్ మూవీ బ్యానర్ పై తయారవుతున్న ఈ చిత్రం ఈ సెట్ లో దాదాపు మేజర్ షూటింగ్ (యాభై రోజులు)జరుపుకుంటుందని
పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందనున్న చిత్రానికి ఏక్ నిరంజన్ అనే టైటిల్ పెట్టినట్లు సమాచారం. ఇంతకుముందు పూరి దర్శకత్వంలో వచ్చిన బుజ్జిగాడు మేడిన్ చెన్నై చిత్రం ఫెయిల్యూర్ కావటంతో ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని తీస్తున్నట్లు వినపడుతోంది. అలాగే ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు బాలివుడ్ భామ కంగనా రౌనత్ ని పరిచయం
ప్రస్తుతం నేనింతే సినిమాను రూపిందిస్తున్న పూరీ జగన్నాధ్ తాజాగా కోతులు అనే టైటిల్ తో ఓ విభిన్న తరహా చిత్రం రూపొందించటానికి సన్నాహాలు చేస్తున్నాడు. గతంలో సందడే సందడి,ఖుషీ ఖుషీగా,స్వాగంతం చిత్రాలు నిర్మించిన ఆదిత్యారామ్ ఈ ప్రాజెక్టుకు నిర్మాత. ఇక పూరీ తమ్ముడు సాయి రామ్ శంకర్ ఈ చిత్రంలో హీరోగా చేస్తున్నాడు. ఈ సందర్బంగా పూరీ
పూరీ జగన్నాధ్ కథ సమకూరుస్తూ,వి.వి.వినాయిక్ స్క్రీన్ ప్లే అందిస్తే ఎలా ఉంటుంది. త్వరలో కెమెరామెన్ ఛోటా కె.నాయుడు ని డైరక్టర్ గా పరిచయం చేస్తూ ఆదిత్యారామ్ నిర్మించబోతున్న చిత్రంలో ఆ అధ్బుతం జరగబోతోంది. సందడే సందడి,స్వాగంతం వంటి చిత్రాలు నిర్మించిన ఆదిత్యారామ్ తన ఆదిత్యా గ్రూప్ స్ధాపించి పదిహేనేళ్ళు అయిన సందర్భంగా పూరీ జగన్నాధ్ తో కలసి
యువత అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన దర్శకుడు పరుశరామ్. అయితే ఆ సినిమా కొద్దిగా పేరు తెచ్చుకోగానే హైప్ చేసారు..అందుకు తగినట్లుగానే ఆదిత్యారామ్ నిర్మాతగా..రవితేజ హీరోగా సినిమా ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఆ సినిమా లేనట్టని తెలుస్తోంది. రవితేజ..తన సినీ మార్గదర్శకుడు పూరీ చెప్పాడని కథ విన్నా అతనికి కిక్ ఇవ్వలేదని, దాంతో తర్వాత చేద్దామన్నాడని