clear
clear
Search results for "హైకమాండ్" in Oneindia Telugu
హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వకపోతే ఈ పదవుల్లో ఇక కొనసాగలేమంటూ ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి తెలంగాణ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు స్పష్టం చేశారు. తమ ప్రాంతంలో నెలకొని ఉన్న తాజా పరిస్థితులను వివరిస్తూ పార్టీ అధ్యక్షురాలికి తెలంగాణ ప్రాంత నేతలు లేఖ రాశారు. తెలంగాణ రాకుంటే రాజకీయాలతో పాటు పార్టీని వదిలి వేయాల్సిన పరిస్థితి నెలకొని ఉందని

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌ రెడ్డి మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. అధిష్టానం పిలుపు మేరకు ఆయన ఈరోజు ఉదయం పది గంటలకు హస్తినకు పయనం అవుతున్నారు. శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలకు నిరసనగా దామోదర్‌ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అలాగే మరో ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డి కూడా

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగించాల్సిందేనని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ చెప్పారు. "ఇప్పుడు తెలంగాణ సమాజం ఏకమైంది. అన్ని సంఘాలు రోడ్డు మీదికి వచ్చాయి. ప్రతి వాళ్లూ టెంట్‌ వేసుకొని ఆందోళనలు చేస్తున్నారు. ఆరు నూరైనా రాష్ట్ర సాధన జరగాలని ప్రతి వ్యక్తీ భావించాలి'' అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుతూ కరీంనగర్‌ జిల్లా రామగుండం ఎన్టీపీసీ జేఏసీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు పార్టీ ఎంపీలకు కూడా షోకాజ్‌ నోటీసులను జారీ చేసింది. ముఖ్యమంత్రిని విమర్శించినందుకు ఐటీశాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి షోకాజ్‌ నోటీసులు జారీ చేసిన ఏఐసీసీ శనివారం లగడపాటి రాజగోపాల్‌, మధుయాస్కీలకు కూడా షోకాజ్‌లు ఇచ్చింది. తెలంగాణపై ఇద్దరు ఎంపీలు పరస్పర విరుద్ధంగా చేస్తున్న వ్యాఖ్యలను అధిష్ఠానం సీరియస్‌గా తీసుకుంది.

హైదరాబాద్‌ : రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి వీరప్ప మొయిలీ తెలంగాణ లాంటి సున్నిత సమస్యపై అయోమయానికి గురిచేసే విధంగా వ్యాఖ్యానించడంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఆమోస్‌ మండిపడ్డారు. రాష్ట్రానికి ఇన్‌ఛార్జిగా మొయిలీ వుండటం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నించకుండా అయోమయ ప్రకటనలు చేయడం తగదని ఆయనన్నారు. ఇలా ఉండగా నిరాహారదీక్షలో ఉన్న కేసీఆర్‌

వరంగల్: కడప ఎంపీ వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ కే. కేశవరావు దిష్టి బొమ్మను కాంగ్రెస్‌ కార్యకర్తలు దగ్ధం చేశారు. వరంగల్‌ జిల్లా మహబూబాబాద్‌లో కాంగ్రెస్‌ కార్యకర్తలు కేకే ప్రవర్తను తప్పుపట్టారు. వైఎస్ జగన్ ఎవరో తనకు తెలియదని, ఆయన ఏం చేస్తుంటారో చెప్పలని కెకె వ్యాఖ్యానించిన విషయం

న్యూఢిల్లీ: సోనియాగాంధీని కలిసిన తర్వాత ముఖ్యమంత్రి రోశయ్య మరింత నిబ్బరంగా కన్పించారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ తనపై పూర్తి విశ్వాసం ఉంచారని, ఆ విశ్వాసానికి అనుగుణంగా తన పనితీరును నిరూపించుకుంటాననిఆయన చెప్పారు. ఏదో ఒక బలమైన సామాజిక వర్గానికి తాను నాయకుడు కానప్పటికీ తనపై విశ్వాసం ఉంచి పదవి ఇచ్చారని, అందువల్ల అధిష్ఠానం విశ్వాసాన్ని వమ్ము చేయబోనని

హైదరాబాద్: వైయస్ జగన్ కాంగ్రెస్ అధిష్టానవర్గంపై తిరుగుబాటుకు సిద్ధమైనట్టే. ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న జగన్ ఎంతవరకైనా తెగించడానికి సిద్ధమవుతున్నారన్నది ఎప్పటికీ ఎన్నటికీ తాజా సమాచారం. కాంగ్రెస్ లో చీలిక తేవడానికి ప్రయత్నించడం మొదటి వ్యూహం. అది విఫలమైతే మరో రకంగా అధిష్టానవర్గం పై ఒత్తిడి తేవడం తదుపరి వ్యూహం. అయితే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనే వ్యూహాన్ని అమలు

వైఎస్ జగన్ అక్రమాల చిట్టాను కాంగ్రెస్ అధిష్టానవర్గానికి పంపేందుకు కాంగ్రెస్ సీనియర్లు మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు సన్నాహాలు చేసుకుంటున్నారు. తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగా జగన్ కనీసం యాభై వేల కోట్లు అక్రమంగా సంపాదించుకున్నారని వీరు డాక్యుమెంట్లతో సహా హై కమాండ్ కు పంపడానికి తమ పాత ఫ్యాక్స్ మెషీన్లను బాగుచేయించుకుంటున్నారు. కర్ణాటక బిజెపి

  ఇతర వార్తలు
Live Chat with a Doctor
మీ డాక్టర్ ఆన్ లైన్ లో...