clear
clear
Search results for "మురళీ మోహన్" in Oneindia Telugu
మా కోరికలను ప్రభుత్వం తుచ తప్పకుండా అమలు చేయడానికి అంగీకరించింది.శుక్రవారం నుంచి పరిశ్రమ కార్యకలాపాలు యథావిధిగా జరుగుతాయ అని మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు మురళీమోహన్‌ మీడియాకి తెలిపారు. గురువారం సాయంత్రం హైదరాబాద్‌ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ...చిన్న నిర్మాత చిత్రసీమకి పట్టిన పెద్ద జాడ్యాన్ని వదిలించేందుకు ప్రయత్నించారు. సఫలమైంది. రవిచంద్‌ పైరసీపై పోరాటం మొదలుపెట్టగానే మేం

ఫిలీంనగర్ ‌లో పైరసీకి వ్యతిరేకంగా నిరాహార దీక్షకు కూర్చున్న 'మాయగాడు' చిత్ర నిర్మాత రవిచంద్‌కు బుధవారం పీఆర్‌పీ అధినేత చిరంజీవి సంఘీభావం తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ...జేబులో నుంచి డబ్బు దొంగతనం లాంటిదే పైరసీ అని పీఆర్‌పీ అధినేత చిరంజీవి అన్నారు. పైరసీ గురించి అసెంబ్లీలో కూడా ప్రస్తావించానని తెలిపారు. పొరుగు రాష్ట్రం తమిళనాడు పైరసీని పీడీయాక్ట్‌లో

హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు గుమ్మడి మరణం ద్వారా తాను మంచి మిత్రుడ్ని కోల్పోయానని ముఖ్యమంత్రి కె. రోశయ్య అన్నారు. ఆయన బుధవారం ఉదయం ప్రముఖ సినీ నటుడు మురళీ మోహన్ తో కలిసి గుమ్మడి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. గుమ్మడితో తనకు గల సాన్నిహిత్యాన్ని ఆయన నెమరేసుకున్నారు. తామిద్దరం తరుచూ కలిస్తుండేవాళ్లమని ఆయన అన్నారు.

హైదరాబాద్: తెలుగు సినీ కళాకారులు ఉద్యమాలకు వ్యతిరేకం కాదని తెలుగు చలన చిత్ర నిర్మాత మండలికి చెందిన శ్యాంప్రసాద్ రెడ్డి, మురళీ మోహన్, తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. సంక్రాంతికి విడుదలయ్యే సినిమాల ప్రదర్శనను అడ్డుకోవద్దని వారు తెలంగాణ ఆందోళనకారులకు మంగళవారం విజ్ఞప్తి చేశారు. సినిమాలు ఉద్యమాలకు వ్యతిరేకం కాదని వారన్నారు. వినోదం పంచడం మాత్రమే తమ

అల్లు అర్జున్, మనోజ్ షూటింగ్ సినిమా షూటింగ్ యూనిట్లపై దాడుల జరిగిన నేపథ్యంలో ఫిలిం ఛాంబర్ అత్యవసరంగా సమావేశం అయింది. ఆ సమావేశంగా ముఖ్యంగా ఏ విధంగా ఈ రాజకీయ అస్దిరిత నుండి సినీ పరిశ్రను కాపాడాలా అన్న అంశంపై చర్చ జరిగింది. పలు రకాలుగా ఆలోచనలు చేసిన పిమ్మట చివరకు సున్నితమైన తెలంగాణ, సమైక్యాంధ్ర అంశాలపై

తెలంగాణా ప్రాంతంలో విడుదలవుతున్న సినిమాల ప్రదర్శనలను ఆపు చేయడం వల్ల ఆ ప్రాంతానికి చెందిన పంపిణీదారులు, ప్రదర్శకులు కోట్ల రూపాయలు నష్టపోతున్నారు కనుక ఇప్పటికే విడుదలయిన 'సలీం', 'ఆర్య-2', మగధీర', 'అమరావతి' చిత్రాల ప్రదర్శనను అడ్డుకోవద్దంటూ జాయింట్‌ యాక్షన్‌ కమిటీని హైదరాబాద్‌ స్టేట్‌ ఫిలిం ఛాంబరు విజ్ఞప్తి చేసింది. ఛాంబర్‌ కార్యవర్గ సభ్యులు మీడియా సమావేశం

హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమలోని పేద కళాకారుల సహాయార్థం 'మా'(మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్)ఆధ్వర్యంలో క్రికెట్‌ మ్యాచ్‌ను నిర్వహించనున్నారు. 2010 ఫిబ్రవరి 14న ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో పలువురు సినీతారలు పాల్గొంటారని మా అధ్యక్షుడు మురళీమోహన్‌ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన డబ్బుతో నటీనటులతో పాటు వారి కుటుంబాలకు సహాయార్థంగా వినియోగించనున్నట్లు బాలకృష్ణ తెలిపారు.

వరద బాధితులను ఆదుకోవటానికి తెలుగు చలన చిత్ర పరిశ్రమ యావత్తు కలిసి నవంబర్ 7న ‘స్పందన’ పేరుతో స్టార్ నైట్ కార్యక్రమం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యర్రమంలో కేవలం చిరంజీవిని టార్గెట్ చేయటమే లక్ష్యంగా పావులు కదుపు తున్నారా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఈ విషయాన్నే దృవీకరిస్తున్నాయి. స్టార్ నైట్ కోసం ఏర్పాటు చేసిన

హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమ సమస్యలను వైయస్ రాజశేఖరరెడ్డి తనంత తాను తెలుసుకుని పరిష్కరించారని ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణ రావు అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి మృతికి తెలుగు సినీ పరిశ్రమ శనివారం నివాళులు అర్పించింది. ఈ సందర్భంగా జరిగిన సభలో దాసరి నారాయణ రావు ప్రసంగించారు. తెలుగు సినీ పరిశ్రమ సమస్యలను వైయస్

నటుడు, నిర్మాత మురళీమోహన్ నిర్మాణంలో జయభేరి ఆర్ట్స్ బేనర్ లో జూ.ఎన్టీఆర్ తో దర్శకుడు రాజమౌళి ఒక సినిమా నిర్మించనున్నట్లు సినిమా వర్గాల సమాచారం. అలా జరిగినట్లైతే మహేష్ బాబతో తీసిన ‘అతడు’ తర్వాత మురళీమోహన్ నిర్మిస్తున్న చిత్రమిదే అవుతుంది. 'మగధీర’తో దర్శకధీర అనిపించుకుని వరుసగా ఏడో హిట్ను తన ఖాతాలో వేసుకున్న రాజమౌళి చిత్రంలో నటించాలని

  ఇతర వార్తలు
Live Chat with a Doctor
మీ డాక్టర్ ఆన్ లైన్ లో...