హైదరాబాద్: హైదరాబాదును స్వైన్ ఫ్లూ భయం వణికిస్తోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదులో మరో స్వైన్ ఫ్లూ మృతి సంభవించింది. హైదరాబాదులోని ఎల్బీ నగర్ లో మాధవి అనే మహిళ స్వైన్ ఫ్లూ లక్షణాలతో ఆదివారం ఉదయం మరణించింది. గ్లోబల్ అవేర్ అనే ఆస్పత్రిలో ఈ మరణం సంభవించింది. దీంతో హైదరాబాదులో స్వైన్ ఫ్లూ మృతుల సంఖ్య 8కి
హైదరాబాద్: సికింద్రాబాదులోని ఎఆర్ కె లాడ్జిలో నాలుగు రోజుల క్రితం జరిగిన హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. లాడ్జీలో నలుగురు కుటుంబ సభ్యులు హత్యకు గురైన విషయం తెలిసిందే. ఐ మాక్స్ లోని సిసి కెమెరాల ఆధారంగా పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. భూ వివాదాలే ఈ హత్యకు కారణమని భావిస్తున్నారు. హత్యలకు సూత్రధారి అయిన
హైదరాబాద్‌: నగర శివార్లలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఎయిర్‌ హోస్టెస్‌ మృతి చెందారు. రాజేంద్రనగర్‌ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. మాధవి అనే ఎయిర్‌ హోస్టెస్‌ క్వాలిస్‌ లో నగరానికి వస్తుండగా రాజేంద్రనగర్‌ ప్రాంతంలో వారి వాహనాన్ని లారీ ఢీకొంది. దీంతో ఆమె, ఆమెతో పాటు డ్రైవర్‌ కూడా మృతి చెందాడు.
హైదరాబాద్: ఒకనాటి మేటి హీరోయిన్ మాధవి ప్రజారాజ్యం పార్టీలో చేరనున్నట్టు తెలుస్తోంది. మెగాస్టార్‌ చిరంజీవితో హిట్‌ ఫెయిర్‌గా పేరుగాంచిన మాధవిని పెద్దపల్లి పార్లమెంటు నియోజక వర్గం నుంచి పీఆర్‌పీ అభ్యర్థిగా దింపడానికి ఆ పార్టీ యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే మాధవి రెండు సార్లు చిరంజీవిని కలిసినట్లు తెలిసింది. మాధవి చిరంజీవి కలిసి నటించిన ఖైదీ, ఇంట్లో
చిరంజీవికి సంబంధించిన లోగుట్లు ప్రభుత్వం వద్ద ఉన్నాయా? ఉన్నాయే అన్న అభిప్రాయం బయటికి వ్యక్తమవుతోంది. ఒకనాటి చిరంజీవి హీరోయిన్ మాధవి ప్రజారాజ్యం తరఫున పెద్దపల్లి నుంచి పోటీ చేయాలని ఆ శించడంతో పోలీసు బాసులు చాలా యాక్టివ్ అయ్యారు. చిరంజీవికి ఒక నటితో చాలా సన్నిహితంగా ఉన్న వీడియోను పోలీసు అధికారులు సేకరించి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డికి అందించినట్టు