గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడడంతో రాజకీయ పార్టీల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ఈ ఎన్నికలు మినీ అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. మొత్తం 150 డివిజన్లున్న గ్రేటర్ హైదరాబాద్ లో ఇరు పార్టీల బలాబలాలు దాదాపుగా సరి సమానంగా ఉంటాయి. ప్రజారాజ్యం, మజ్లీస్,
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ప్రచారం చేపట్టడంపై మాట్లడడానికి తెలుగుదేశం నాయకుడు, సినీ హీరో బాలకృష్ణ నిరాకరించారు. ఆయన శుక్రవారం హైదరాబాద్ లోని సైదాబాదులో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం నిర్వహించారు. తొలుత ఆయన భవానీమాత ఆలయంలో పూజలు నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపించి
అనంతపురం: సినీ నటుడు బాలకృష్ణపై గురువారం ధర్మవరం కోర్టు నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. గత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో బాలకృష్ణ కోడ్‌ను ఉల్లంఘించడంపై స్థానిక పోలీసు స్టేషన్‌ లో కేసు నమోదైంది. దీనితో బాలకృష్ణను అరెస్టు చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. అయితే ఆయన అందుబాటులో లేరని పోలీసులు కోర్టుకు సమాధానం ఇవ్వడంతో
స్టార్ నైట్ పోగ్రామ్ లో పాల్గొనలేదంటూ స్నేహ,నయనతారలకు బాలకృష్ణ కన్వీనర్ హోదాలో నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. అయితే నయనతార ఇప్పటివరకూ తాను ఎందుకు పాల్గొనలేదో వివరించలేదని సమాచారం. అయితే స్నేహ మాత్రం రిప్లయ్ ఇచ్చింది. అందులో తనకు ఫ్లూ జ్వరం రావటం వల్లనే స్టార్ నైట్ కు అటెండు కాలేకపోయానని,అంతకు మించి మరేమీ లేదని క్షమాపణ
ఈ మద్య హీరో రవితేజ సినిమా జీవితంలోనే కాక, వ్యక్తిగతంగా కూడా అటు ప్రేక్షకులకు, ఇటు సినిమా ఇండస్ట్రీ వారికి కిక్ ఇస్తున్నాడు. మెన్న ఆ మధ్య తను వారి కుంలం వారితో సఖ్యంగా వుండటం, అంతేకాకుండా గ్రూపులు ఇవీ అవీ అంటూ ఓ ప్రముఖ కథానాయకుడి చేతిలో దెబ్బలు తిన్నాడని వార్తలకెక్కడం తెలిసిందే. ఇప్పడు
ఏ పరిస్థితుల్లో స్టార్ నైట్ కు హాజరు కాలేదనే విషయంపై వివరణ ఇవ్వాలంటూ నయనతార, స్నేహలకు ఈవెంట్ కన్వీనర్ నందమూరి బాలకృష్ణ నోటీసులు పంపారు. ఈ నోటీసుపై వారు సరైన వివరణ ఇవ్వాల్సి ఉంది. అలాకాని పక్షంలో తెలుగు సినిమాల్లో ఈ ఇద్దరు హీరోయిన్లకు అవకాశాలు లేకుండా బ్యాన్ అమలవుతుందని సమాచారం. వరద బాధితుల సహాయార్థం ఇటీవల
సినీ రంగంలోని ప్రముఖులను గుర్తించి అవార్డులను ఇవ్వడం గర్వించదగ్గ విషయమని పలువురు వక్తలు అన్నారు. ఈ అవార్డులను ఆదివారం రాత్రి సుందరయ్య కళానియంలో ‘భరతముని ఆర్ట్స్ అకాడమీ ఆద్వర్యానా భరతముని 22వ తెలుగు చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవ సభ జరిగింది. దీనికి ఆంధ్రప్రభ సంపాదకుడు పి.విజయబాబు అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా యువరత్న బాలకృష్ణ ఖాతాలో మరో
'సలీమ్‌' కొత్త తరహా ప్రేమకథతో రూపొందిస్తున్న చిత్రం. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. నేను తయారు చేసుకున్న కథకు కచ్చితంగా సరిపోయే హీరో విష్ణు అంటూ దర్శకుడు వైవియస్ చౌదరి సలీం ఆడియో ఫంక్షన్ లో చెప్పుకొచ్చారు. మంచు విష్ణు, ఇలియానా నాయకా నాయికలుగా వై.వి.ఎస్‌.చౌదరి దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌, రిలయన్స్‌
నయనతార..స్టార్ నైట్ పోగ్రామ్ కు అటెండు కాకపోవటంపై సర్వత్రా విమర్శలు చెలరేగాయి. రకరకాల కారణాలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే పర్శనల్ కారణం వల్లే నయనతార గైర్హాజర్ అయ్యిందంటూ తమిళ పత్రికలు అసలు కారణం అంటూ రాసుకొచ్చాయి. ప్రభుదేవా భార్య ఆ పోగ్రామ్ కు అటెండు కానున్నదని తెలుసుకున్న నయనతార కావాలనే రాలేదు. అంతకు ముందు ప్రభుదేవా భార్య
శ్రియ ఈ మధ్య కనపడుట లేదు ఏంటబ్బా అని ప్రేక్షకులలో ఆలోచ లేపింది. అంతే కాదండోయో మొన్న జరిగిన స్టార్ నైట్ కి కూడా డుమ్మా కొట్టిన వారి లిస్ట్ లో ఈమె కూడా వున్నారు. మరి శ్రియ ఏమైంది అనే తరుణంలో మళ్ళీ తారల వచ్చేసింది. ఏంలేదండి. శ్రియ గత వారం రోజులుగా అండమాన్ నికోబార్