నయనతార తన పుట్టిన రోజు వేడుకులను అదుర్స్ సెట్ పై జరుపుకుంది. ఎన్టీఆర్, వివినాయిక్ ,యూనిట్ సభ్యుల సమక్షంలో ఈ వేడుక ఘనంగా జరిగింది. నిజానికి ఆమె ఈ రోజు(బుధవారం)శెలవు అడిగింది. కానీ రిలీజ్ రోజు దగ్గరపడటంతో కాంబినేషన్ సీన్స్ కు ఇబ్బంది రాకూడదని ఆమెకు ఫర్మిషన్ ఇవ్వలేదు. ఇక ఆమె తన పుట్టినరోజు వేడుకలను నిన్న
ప్రభుదేవా, నయనతార వైవాహేతర సంభందం గురించి గత ఆరేడు నెలలుగా ఏదో ఒక వార్త రావటం ఇద్దరూ చెరో చోటా ఖండించటం రివాజు గా మారింది. అయితే ఎవరేమన్నా ప్రభుదేవా మనస్సులో నయనతార ఉందని మాత్రం అంతా నమ్మారు. అయితే కెరీర్ పరంగా మాత్రం ప్రభుదేవా ఆమెకు ఉపయోగపడే సూచనలు కనపడటం లేదు. ఆమెకు హిందీలో ఆఫర్
నయనతార..స్టార్ నైట్ పోగ్రామ్ కు అటెండు కాకపోవటంపై సర్వత్రా విమర్శలు చెలరేగాయి. రకరకాల కారణాలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే పర్శనల్ కారణం వల్లే నయనతార గైర్హాజర్ అయ్యిందంటూ తమిళ పత్రికలు అసలు కారణం అంటూ రాసుకొచ్చాయి. ప్రభుదేవా భార్య ఆ పోగ్రామ్ కు అటెండు కానున్నదని తెలుసుకున్న నయనతార కావాలనే రాలేదు. అంతకు ముందు ప్రభుదేవా భార్య
పోకిరి రీమేక్ వాంటెడ్ సినిమాతో బాలీవుడ్ హిట్ ఇచ్చిన ప్రభుదేవా మోస్ట్ వాంటెడ్ పేరుతో సీక్వెల్ తీస్తున్నారంటూ వినపడుతోంది. అంతేగాక అందులో నయనతారను తీసుకుని ఆమెకు బాలీవుడ్ ఎంట్రి ఇస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేఫద్యంలో ఈ ఊహాగానాలకు ప్రభుదేవా తెరదించుతూ సమాధానాలు ఇచ్చారు. మీరు అన్నట్లుగా వాంటెడ్ పెద్ద హిట్టే అయితే సీక్వెల్ చేయటం మీరనుకున్నంత
స్టార్ నైట్ పోగ్రామ్ లో నయనతార, త్రిష కనిపించకపోవటం పరిశ్రమ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అప్పటికీ డేట్స్ సమస్యలు రాకూడదని ఆ మూడు రోజులూ షూటింగ్ లు కూడా రద్దు చేసారు. అయినా వీరు రాలేదు.దాంతో వరస ఆఫర్స్ తో తెలుగులో చెలరేగుతున్న వీరు కూడా తమ వంతు భాద్యతగా ఈ పోగ్రామ్ లో
నయనతార, ప్రభుదేవా మరోసారి సన్నిహితంగా కెమేరా చిక్కారు. హైదరాబాదులో సౌత్ స్కోప్ స్టయిల్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో వీళ్లిద్దరూ ప్రక్కప్రక్కనే కూచుని పదే పదే ఒకరి చెవిలో ఒకరు గుసగుసమని ఊసులాడుతూ కనిపించారు. దీంతో అందరి కళ్లూ వీళ్లద్దరినే చూడటం మొదలుపెట్టాయి. అయితే ఇదేమీ పట్టని నయనతార, ప్రభుదేవాలు మాత్రం తమదైన లోకంలో విహరించారు. జయమ్ము
ఆ మద్యన నయనతార సౌత్ స్కోప్ ఇచ్చిన అవార్డుల వేడుకలో పాల్గొంది. ఈ వేడుకలో నయనతారకు కంపెనీ ఇచ్చింది ప్రభుదేవా. దాదాపు మూడేళ్ళ క్రితం హైదరాబాద్ లో జరిగిన ఓ అవార్డు ఫంక్షన్ లో నయనతారకు శింబు కంపెనీ ఇచ్చాడు. అప్పుడు నయనతార చాలా ఆనందంగా కనిపించింది. ఇద్దరూ ఒకరిపై ఒకరు చూపుల భానాలు విసురుకుంటూ, ముగ్ధమనోహరులై
ఈ టివిలో ప్రసారమైన ఢీ ప్రోగ్రామ్ కి జడ్జిగా వ్యవహరించి, ప్రోగ్రామ్ కే కళగానిలిచి, ఎటు వంటి పక్షపాతం లేకుండా జడ్జిమెంట్ ఇవ్వగల కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ కి మంచి పేరు ఉంది. ఇటీవల ఆమె చెన్నైలో కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఇద్దరూ మగ పిల్లలే. ఆ కారణంగానే అల్లు శిరీష్ సౌత్ స్కోప్ అవార్డ్స్ లో
ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా పేరు తెచ్చుకొన్న ప్రభుదేవా ఇప్పటికి ఎంతోమంది హీరోలకి కొరియోగ్రఫీ చేశాడు. డాన్సులు బాగా చేసే హీరోలకు, బాగా చేయని హీరోలకు కూడా ప్రభుదేవా కొరియోగ్రఫీ సమకూర్చాడు. అయితే అంతమందితో పని చేసిన ప్రభుదేవాకి నచ్చిన డాన్సర్ ఎవరో తెలుసా? ‘మెగాస్టార్ చిరంజీవి’!. రీసెంటుగా జరిగిన సౌత్ స్కోప్ యూత్ స్టైల్ ఐకాన్'
అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ ప్రారంభించిన 'సౌత్ స్కోప్' ఆంగ్ల సినీ మాస పత్రిక తరపున 2007-2008 సంవత్సరానికి గాను తొలి 'సౌత్ స్కోప్ స్టైల్' అవార్డుల ప్రదానం హైద్రాబాద్ లోని నోవాటెల్ లో ఆదివారం సాయంత్రం కన్నులపండువగా జరిగింది. తొలిసారిగా ఇచ్చిన అవార్డుల్లో స్టైలిష్ యాక్టర్ గా జూ ఎన్టీఆర్ నటించిన ‘కంత్రి’ చిత్రంలో