తిరుమల: తిరుమల కొండపై దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంచలనం కలిగించింది. కారులో వారిద్దరు బుధవారం ఆత్మహత్య చేసుకున్నారు. వారిని పవన్, సుమతిలుగా గుర్తించారు. కొత్త కారులో వారు తిరుమల కొండపైకి వచ్చి ఆత్మహత్య చేసుకున్నారు. వారు ఓ లేఖను రాసి ఆత్మహత్య చేసుకున్నారు. ఆ లేఖను బట్టి వారి పేర్లను గుర్తించారు. తాము జీవితంలో
దేవదాస్ చిత్రంతో పరిచయమైన రామ్, ఇలియానా కాంబినేషన్ మూడేళ్ళ అనంతరం మరో సారి రిపీట్ కానుంది. సురేంద్రరెడ్డి దర్శకత్వంలో స్రవంతిరవి కిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు సురేంద్రరెడ్డితో మాటలు పూర్తయ్యాయి అని సమాచారం. ఇక కిక్ విజయంతో ఉన్న సురేంద్ర రెడ్డి తన తర్వాత కథను పట్టుకుని పవన్, మహేష్ లకు
ఏక్ నిరంజన్ రిలీజ్ కాగానే పూరీ నెక్ట్స్ సినిమా ఏంటనే సందేహం అందరిలో మొదలైంది. ఎందుకంటే ఆయన ఇప్పటికే నాలుగు ప్రాజెక్టులు దాకా చేస్తానని ప్రకటించి ఉన్నాడు. అందులో మొదట గోపీచంద్ తో గోలీ మార్ చిత్రం. ఇందులో గోపీచంద్ ఎనకౌంటర్ స్పెషలిస్టుగా కనిపించనున్నాడని చెప్పాడు. అనంతరం రవితేజ హీరోగా సినిమా చేయనున్నాడని చెప్పాడు. పవన్ కళ్యాణ్,
పూరీ జగన్నాద్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో హాస్య నటుడు గణేష్ చిత్రాన్ని ఇంతకు ముందు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా గణేష్ ..తాను హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా చిత్రాన్ని నిర్మిస్తున్నానని మీడీయాతో చెప్పారు. అయితే ఈ నిర్ణయం వెనక పవన్ ఆలోచన ఉందంటున్నారు. వరస పరాజయాలతో వెళ్థున్న పూరీకి తన
'పులి' పులిలా ఉంటాడు. పవన్‌ మీసం చూసే అందరూ బాగుందీ అంటున్నారు. దర్శకులను పవన్‌ బాగా గౌరవిస్తారు. నచ్చితే ఏదైనా చేస్తారు. నమ్మకం కుదిరితే ప్రాణంపెడతారు. ఇవన్నీ ఆయనలో నాకు నచ్చిన గుణాలు. ఆయనతో మరో సినిమా చేయడం సంతోషంగా ఉంది. 'పులి' తమిళంలో కూడా తీస్తాం. అందులో నేనే నటిస్తా'' అంటున్నారు దర్శకుడు ఎస్‌.జె
మహేష్, త్రివిక్రం కాంబినేషన్ లో రెడీ అవుతున్న వరుడు చిత్రానికి సెకండ్ హీరోయిన్‌ సమస్య తీరలేదని సమాచారం. మొదట్లో ఈ పాత్రకు పార్వతి మిల్టన్ ని అనుకోవటం జరిగింది. అయితే అనుకోని పరిణామాల వల్ల ఆమెనే తోలిగించటం అయితే అనుకోని పరిణామాల వల్ల ఆమెనే తోలిగించటం జరిగింది. అప్పట నించీ సెకండ్ హీరోయిన్ కోసం వేట కోన
పార్వతి మిల్టన్ కి త్రివిక్రం హ్యాండ్ ఇచ్చాక ఆమె తెర మరుగు ఐపోయింది. ఒక్క తెలుగు సినిమా కూడా కమిట్ కాలేదు. ఐతే తాజాగా పవన్ కళ్యాణ్ ప్రక్కన కొమరం పులి చిత్రం లో సెకండ్ హీరోయిన్ గా చేయనుందని వినపడుతోంది. నిజానికి జల్సా సమయంలో పవన్ పెద్దగ పట్టించు కోలేదు. కాని సినిమా రిలీజ్ అనంతరం
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా గాజువాకలో ఐదో తరగతి చదువుతు ఒక బాలుడు అదృశ్యమయ్యాడు. గురువారం సాయంత్రం నుంచి పవన్ అనే విద్యార్థి కనిపించడం లేదని పోలీసులు చెప్పారు. ఈ మేరకు పవన్ తల్లిదండ్రులు తమకు ఫిర్యాదు చేసినట్లు వారు చెప్పారు. కిడ్నాప్ కు అవకాశాలు లేకపోవచ్చునని భావిస్తున్నారు. బడికి వెళ్లడం ఇష్టం లేని పవన్ పారిపోయి ఉంటాడని
పవన్ పులి చిత్రం అనంతరం పూరీ దర్శకత్వంలో చిత్రానికి కమిట్ అయ్యాడనే విషయం తెలిసిందే. ఆ చిత్రాన్ని హాస్య నటుడు గణేష్ నిర్మించనున్నారు. అయితే గణేష్ వెనుక కాంగ్రేస్ మినిస్టర్ బొత్సా సత్యనారాయణ ఉన్నారని, ఆయనే ప్రస్తుతం ఆంజనేయులు సినిమాకి డబ్బు పెట్టుబడి పెడుతున్నారనేది ఫిల్మ్ సర్కిల్స్ లో గత కొంతకాలంగా చెప్పుకుంటున్నదే. అలాగే ఆ తర్వాత
పవన్ కళ్యాణ్ త్వరలో బ్యాంకాక్ కి ప్రయాణం కట్టనున్నారు. జూన్ 15 నుంచి ప్రారంభమయ్యే పులి షూటింగ్ కోసం ఆయన అక్కడికి వెళ్ళనున్నారు. నలభై ఐదు రోజుల పాటు ఈ చిత్రం కంటెన్యూ షెడ్యూలు ప్లాన్ చేసారు. బ్లాక్ బస్టర్ చిత్రం ఖుషి తర్వాత ఎస్.జె.సూర్య డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఆస్కార్