"ఆనందం" సినిమాతో దర్శకుడిగా చిత్ర సీమకు పరిచయమైనా శ్రీను వైట్ల ఎన్నో మంచి సినిమాలు తీసి అగ్ర దర్శకుల జాబితాలో చేరారు. దాదాపు చిరంజీవి, నాగార్జున, తాజాగా వెంకటే వంటి అగ్ర హీరోలతో సినిమాలు తీసిన ఆయన రవితేజ, విష్ణు వంటి యువ హీరోలతో కూడా సినిమాలు తీసి హిట్ కొట్టారు. ఆయన ఓ కథ సిద్ధం
సంక్రాంతి చిత్రాల ఆహ్లాదకరమైన హీరో వెంకటేష్ నటించిన "నమో వెంకటేశ" సినిమా ఈ సంక్రాంతికి విడుదల కానుంది. వెంకటేష్‌, త్రిష జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్‌ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకరలు నిర్మిస్తున్న ఈ చిత్రం 90శాతం షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నానక్‌రామ్‌గూడ సినీ విలేజ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో
నాగార్జున, రాధా మోహన్ కాంబినేషన్లో రూపొందనున్న పయినం చిత్రం జనవరి నుంచి ప్రారంభం కానుంది. ఆకాశమంత వంటి హిట్ చిత్రాన్ని డైరక్ట్ చేసిన రాధా మోహన్ సున్నితమైన భావోద్వేగాల గల సబ్జెక్టుతో ఈ చిత్రం స్క్రిప్టు తయారు చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.తమిళంలో ప్రకాష్ రాజ్ నిర్మిస్తున్నారు. ఇక ప్రస్తుతం నాగార్జన
ప్రభాస్, కంగనా రనౌత్ కాంబినేషన్లో పూరీ జగన్నాధ్ రూపొందించిన ఏక్ నిరంజన్ చిత్రం భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అయింది. అంతేకాక ఇప్పుడు శాటిలైట్ రైట్స్ అమ్మకం కూడా సమస్యగా మారిందని సమాచారం. మొదట్లో ఈ చిత్రం రైట్స్ కోసం ఎంక్వైరీలు జరిగినా రిలీజ్ తర్వాత మంచి రేట్ వస్తుందనే ఉద్దేశ్యంతో ఎవరికీ ఇవ్వలేదని తెలుస్తోంది. అయితే
అపరిచితుడు, మల్లన్న, శివపుత్రుడు గా తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన హీరో విక్రమ్‌ వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ముఖ్యమంత్రి రోశయ్యను కలుసుకొని రూ.15 లక్షల చెక్కును విరాళంగా అందించారు. ఆయన ఔదర్యాన్ని పరిశ్రమలో చాలా మంది మెచ్చుకున్నారు. ప్రస్తుతం విక్రమ్ సెల్వ రాఘవన్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఆయన సరసన కలర్స్ స్వాతి చేస్తోంది.
బహుముఖ ప్రజ్ఝా వంతుడు ప్రకాష్ రాజ్ మొన్న ఆ మద్య నేషన్ అవార్డ్ కైవసం చేసుకొన్న సినిమా ‘కాంచీవరం’ ఇప్పుడు హిందీలో అక్షయ్ కుమార్, త్రిష జంటగా ప్రియదర్శన్ దర్శకత్వంలో ‘కట్టా మీటా’ అనే హిందీ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా అయ్యేంతవరకూ సౌత్ సినిమాలు చేయకూడదనే నిబంధనను త్రిషకు విధించారట ఈ
ఎన్టీఆర్ సరసన బృందావనం చిత్రంలో హీరోయిన్ గా మొదటి కమిట్ అయి తర్వాత కాదని చెప్పటం తెలిసిందే. అయితే ఈ విషయాన్ని సిని పరిశ్రమలో చాలా మంది సీరియస్ గా ఆలోచిస్తున్నారు. ఎన్టీఆర్,దిల్ రాజు వంటి హేమా హేమీలను కాదనటం వెనక ఆమె ఓవర్ కాన్ఫిడెన్స్ పనిచేసిందా అని అనుమానపడుతున్నారు. ప్రస్తుతం ఆమె హిందీలో ప్రియదర్శన్‌ డైరక్షన్‌లో
త్రిష కొంత కాలం క్రితం టాటూపై మోజు పడి ఎడమ ఎదపై బొమ్మ టాటూ వేయించుకుంది తాజాగా మళ్ళీ అదే ప్లేస్ లో సీతాకోక చిలుక టాటూను పొడిపించుకుంది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో త్రిష, శింబు జంటగా ‘విన్నైత్తాండి వరువాయా’ సినిమా షూటింగ్ అమెరికాలో జరుగుతుండగా అక్కడే ఆ రంగు రంగుల సీతాకోకచిలుక త్రిషకి కనువిందు చేశాయి.
నయనతార..స్టార్ నైట్ పోగ్రామ్ కు అటెండు కాకపోవటంపై సర్వత్రా విమర్శలు చెలరేగాయి. రకరకాల కారణాలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే పర్శనల్ కారణం వల్లే నయనతార గైర్హాజర్ అయ్యిందంటూ తమిళ పత్రికలు అసలు కారణం అంటూ రాసుకొచ్చాయి. ప్రభుదేవా భార్య ఆ పోగ్రామ్ కు అటెండు కానున్నదని తెలుసుకున్న నయనతార కావాలనే రాలేదు. అంతకు ముందు ప్రభుదేవా భార్య
స్టార్ నైట్ పోగ్రామ్ లో నయనతార, త్రిష కనిపించకపోవటం పరిశ్రమ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అప్పటికీ డేట్స్ సమస్యలు రాకూడదని ఆ మూడు రోజులూ షూటింగ్ లు కూడా రద్దు చేసారు. అయినా వీరు రాలేదు.దాంతో వరస ఆఫర్స్ తో తెలుగులో చెలరేగుతున్న వీరు కూడా తమ వంతు భాద్యతగా ఈ పోగ్రామ్ లో