ప్రముఖ తమిళ దర్శకుడు చేరన్(నా ఆటోగ్రాఫ్ ఫేమ్) రోజూ చెన్నైలోని సీబీఐ ఆఫీసుకు వెళ్ళివస్తున్నారు. అయితే ఆయనకు అక్కడ పనేముంది... ఏదన్నా లీగల్ కేసుల్లో ఇరుకున్నారా అంటే అదేమీ లేదు. మిస్కిన్ డైరక్షన్ లో రానున్న సిబీఐ ఆఫీసర్ అనే చిత్రంలో ఆయన కీలకమైన పాత్ర చేస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్టయిన అంజాదే(తెలుగులో స్నేహం)కు సీక్వెల్. అక్కడ
నాగచైతన్య తన తదుపరి చిత్రాన్ని గీతా ఆర్ట్స్ కి చేయనున్నట్లు సమాచారం. సుకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందే అవకాశం ఉంది. మొదట ఈ చిత్రాన్ని వరణ్ సందేశ్, తమన్నా కాంబినేషన్ లో ప్లాన్ చేసారు. అయితే ఆ పెయిర్ కన్నా నాగచైతన్యతో ఆ కథ చేస్తే మరింత బావుంటుందనే నిర్ణయానికి వచ్చి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక
హీరో నాగార్జున సెల్ ఫోన్ కాలర్ ట్యూన్ ఏదై ఉంటుంది అనే సరదా సందేహం అభిమానులకే కాక అందరికీ వస్తుంది. దానికి సమాధానంగా ఆయన మాట్లాడుతూ... "నేను ఇప్పటి వరకూ కాలర్‌ ట్యూన్‌ పెట్టుకోలేదు. తొలిసారి ఓ పాట నా మనసుకి నచ్చింది...అది మా అబ్బాయి నాగచైతన్య కొత్త చిత్రం 'ఏ మాయ చేసావె' లోది. 'ఈ
'నారీ నారీ నడుమ మురారి', 'ఘర్షణ', 'కొబ్బరిబొండాం', 'మధురానగరిలో' వంటి హిట్ చిత్రాలతో ఓ వెలుగు వెలిగిన నిరోషా అందరికి గుర్తుండే ఉంటుంది. ఆమె తాజాగా ఆర్ధికంగా బాగా చితికిపోయింది. దాంతో ఆమె ఆస్తిని చెన్నైలోని ఇండియన్ ఓవర్సీస్ బేక్ పబ్లిక్ వేలానికి పెట్టింది. ఆమె కెరీర్ బాగానే ఉన్నప్పుడు తమిళ హీరో రాకీ ('సింధూర పువ్వు')
నాగార్జున, పూరీ జగన్నాధ్ వ్యక్తిగతంగా మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే. అది దృష్టిలో పెట్టుకునే నాగ చైతన్య హీరోగా గౌతం మీనన్ రూపొందిస్తున్న తాజా చిత్రంలో గెస్ట్ పాత్ర పోషిస్తున్నాడు. సినీ నేపధ్యంలో జరిగే ఈ ప్రేమ కథలో పూరీ జగన్నాధ్ తన రియల్ లైఫ్ పాత్ర అయిన దర్శకుడుగానే కనపడనున్నారు. నాగచైతన్య అసెస్టెంట్ డైరక్టర్
నాగార్జున కెరీర్‌ లో 'గీతాంజలి' బెస్ట్ చిత్రంగా ఎలా నిలిచిపోయిందో అలాగే తాము రూపొందిస్తున్న చిత్రం కూడా నాగచైతన్య కెరీర్‌లో అలా నిలిచిపోతుందని దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ చెప్పారు.ఆయన ప్రస్తుతం నాగచైతన్య హీరోగా ఓ చిత్రం రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఎ.ఆర్.రహమాన్ సంగీతంతో రూపొందుతున్న ఈ చిత్రంలో నాగచైతన్య లవర్‌బోయ్‌లా కనిపించనున్నారు. కొత్తమ్మాయి సమంత
అమలాపురం: అమలాపురం మున్సిపల్‌ చైర్మన్‌ నల్లా విష్ణుమూర్తి, అతడి కుమారుడితోపాటు మరో వ్యక్తిపై కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు మంగళవారం హత్య కేసు నమోదు చేశారు. పట్టణ ఎస్సై బి.హెచ్‌.వెంకటేశ్వర్లు కథనం ప్రకారం, గత ఏడాది దసరా ఉత్సవాల్లో అమలాపురానికి చెందిన కాండ్రేగుల సత్యనారాయణమూర్తి, నల్లా విష్ణుమూర్తిల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో నవంబర్‌ 24వ
ఇదొక వెరైటీ లవ్ స్టోరీ, నాగతైన్య బాడీ లాంగ్వేజ్ కు ఎలాంటి కథ సరిపోతుందో అలాంటి కథతో ఈ చిత్రాన్ని ఎంతో బాధ్యతాయుతంగా తెరకెక్కిస్తున్నాను.. ప్రేమ కథలో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తుంది..అంటూ నాగచైతన్య హీరోగా తాజా చిత్రం గురించి దర్శకుడు గౌతం మీనన్ చెప్పుకొచ్చారు. అలాగే ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎఆర్ రెహమాన్ సంగీతం ప్రత్యేక
త్రిష, శింబు జంటగా గౌతం మీనన్ దర్శకత్వంలో రెడీ అయిన 'విన్నైత్తాండి వరువాయా' చిత్రం ఆడియో పంక్షన్ లండన్ లో ఏర్పాటు చేసారు. దీనికి ప్రత్యేకమైన కారణం ఉందా అని మీడియా గౌతం మీనన్ ని అడిగింది. దానికాయన సమాధానంగా మేము చిత్రాలను అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందిస్తున్నాం. కానీ మార్కెట్ మాత్రం తమిళనాడు దాటటంలేదు. మేం ఆ
ప్రముఖ దర్శకుడు మణిరత్నం తన తదుపరి చిత్రానికి సీనియర్ తమిళ హీరో కార్తీక్ కుమారుడు గౌతమ్ ని వెండి తెరకు పరిచయం చేయనున్నారని సమాచారం. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం చేస్తున్న రావణ్ అనంతరం ఈ చిత్రాన్ని మణిరత్నం ప్రారంభిస్తారని చెప్తున్నారు. అలాగే ఈ కొత్త చిత్రాన్ని కూడా తమిళ,హిందీ