విశాల్, నీతూచంద్ర కాంబినేషన్లో జి.కె ఫిల్మ్ కార్పోరేషన్ నిర్మించిన కిలాడి చిత్రానికి తెలుగు డబ్బింగ్ వెర్షన్ కొనేవారు కరువయ్యారంటూ ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. పందెం కోడి తర్వాత వచ్చిన విశాల్ సినిమాల్లో ఒక్కటి కూడా బాక్సాఫీస్ వద్ద బాగా ఆడకపోవటంతో ఆ ఎఫెక్టు ఈ చిత్రంపై పడిందంటున్నారు. మొన్నటివరకూ బి,సి సెంటర్లు అయినా ఆడతాయని నమ్మి
హీరో సిద్దార్ధ రాసి, నటించిన చుక్కల్లో చంద్రుడు చిత్రం గుర్తుండే ఉంటుంది. ముగ్గురు అమ్మాయిలు చూసి వారిలో ఒకరిని ఎంపిక చేసుకునేందుకు అతను పడే తిప్పలే ఆ కథ సారాంశం. ఇప్పుడు అచ్చం ఇలాంటి కథతోనే విశాల్ హీరోగా చేసిన కిలాడి చిత్రం వస్తోంది. ఈ చిత్రం కథ గురించి కిలాడి దర్శకుడు తిరు మాట్లాడుతూ మా
పోకిరి సినిమాతో అప్పటి వరకు ఉన్న చలన చరిత్ర రికార్డులను తిరగ రాసిన మహేష్ బాబు ప్రస్తుతం భార్య, పిల్లలంటూ ఇంటి పట్టునే ఉంటూ కాలాన్ని వృధా చేస్తున్నాడు. సమారు ఆయన రెండు సంవత్సరాల నుడి ఒక్క చిత్రంలో కూడా నటించలేదు. దీంతో విసిగిపోయిన అభిమానులు మహేష్ భార్య నమ్రతా ను అపార్ధం చేసుకుంటున్నారు. తనని సినిమాలలో
పవన్ కళ్యాణ్, మహేష్ బాబు..‘ఇద్దరూ ఇద్దరే’నని హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. యస్.జె.సూర్య దర్వకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న కొమరం పులి, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ఇంకా పేరు పెట్టని చిత్రం రెండూ సుధీర్ఘంగా నిర్మాణం జరుపుకుంటుండడమే ఇందుకు కారణం. పవన్ కళ్యాణ్ నటించిన ‘జల్సా’ విడుదలైన రెండు సంవత్సరాలు
అవును... నిజమే!! ప్రిన్స్ మహేష్ బాబు తన షూటింగ్‌ను చెన్నైకి మార్చుకున్నాడు. కానీ తన మకాన్ని మాత్రం మార్చడం లేదు. తన కొత్త చిత్రం కిలాడి(పేరు అధికారికంగా ప్రకటించలేదు) షూటింగ్‌ను గతనెల 24న రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌ మండలం గిరిగిట్‌పల్లి శివారులో వేసిన భారీ సెట్టింగ్‌ను తెలంగాణావాదులు ధ్వంసం చేసిన సంగతి విదితమే. అందుకే తిరిగి
తెలుగు చిత్ర పరిశ్రమలో వచ్చిన మార్పులు చూస్తుంటే ‘పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు’, రామ్ చరణ్ ద్వితీయ చిత్రం ‘మగధీర’ కు 40 కోట్లు కర్చు పెట్టారంటే అది పెద్ద సాహసమే. చిరంజీవి కొడుకు కావడంతో హీరోగా ఎంటర్ కాకముందే స్టార్ ఇమేజ్ తన సొంతం చేసుకున్నాడు దీనికి రాజమౌళి మీద ఉన్న నమ్మకం మీద
మొన్నటి వరకు ‘వరుడు’ గా వినిపిస్తున్న మహేష్, త్రివిక్రమ్ ల చిత్రానికి ఒకే ఒక అక్షరం ఉండేలా త్రివిక్రమ్ టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు ఫిలింనగర్ లో ఓ పుకారు ఆకారం లేకుండా కారులో షికారు చేస్తుంది. అదేంటి, మొన్నటికి మొన్న ‘కిలాడి’ ‘ఖలేజా’ వంటి మహేష్ కు కలిసొచ్చే మూడక్షరాల టైటిల్స్ ను పరిశీలిస్తున్నామని విన్నాము కదా
ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో ఓ చర్చనీయాశం, తెలుగు పరిశ్రమ ఎంతో అట్టహాసంగా నిర్వహించిన స్టార్ నైట్ కార్యక్రమానికి మహేష్ బాబు హాజరు కాకపోవడమే దీనికి కారణం. అంతేకాకుండా రెండు సంవత్సరాలుగా మహేష్ సినిమా ఏదీ రిలీజ్ కాకపోవడం ఇంకో కారణం. తెలుగు అభిమానులు మహేష్ బాబును మరచిపోతున్నారు అనే పుకార్లు కూడా
వరద బాధితుల సహాయార్థం తెలుగు సినీ పరిశ్రమ ఈనెల 7న తెలుగు చిత్ర పరిశ్రమ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న 'స్పందన' కార్యక్రమానికి ప్రిన్స్ మహేష్ బాబు హాజరయ్యే అవకాశాలు లేనట్టు తెలుస్తోంది. నిజానికి ఈనెల 5వ తేదీ నుంచి అనుష్క, మహేష్ జంటగా స్టార్ డైరెక్టర్, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో ‘అతిథి’ తర్వాత మరో చిత్రం 'కిలాడీ' (టైటిల్
ఏడాదికి రెండు సినిమాల్లో నటిస్తానంటూ అభిమానులకు ఇచ్చిన మాట నిలబెట్టకోలేకపోయినందుకు చింతిస్తున్నట్టు మహేష్ ఇటీవల థమ్సప్ ప్రమోషన్ కార్యక్రమంలో వివరణ ఇచ్చారు. 'అతిథి' చిత్రం తర్వాత దాదాపు రెండేళ్లుగా ప్రిన్స్ మహేష్ నటించిన కొత్త చిత్రం ఏదీ ప్రేక్షకుల ముందుకు రాలేదు. వచ్చే ఏడాది నుంచి తప్పనిసరిగా తన నుంచి కనీసం రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు