నితిన్, హన్సిక కాంబినేషన్లో రెడీ అవుతున్న సీతారాముల కళ్యాణం..లంకలో చిత్రం జనవరి 19న రిలీజ్ కానుంది. అలాగే ఈ చిత్రం ఆడియో డిసెంబర్ 19న విశాఖపట్టణంలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ..కొద్ది రోజుల షూటింగ్ వర్క్ మినహా మొత్తం పూర్తయింది. అలాగే ఈ చిత్రం అవుట్ కమ్ చూసి నాకు చాలా ఆనందంగా ఉంది
ఇటీవల టాలీవుడ్ లో సినిమాల రిలీజుల సంఖ్య గణనీయంగా పెరిగినా...అందుకు తగ్గట్టు ప్రేక్షకాదరణ మరియు వాటికి తగ్గ సక్సెస్ రేటు మాత్రం పెరగడం లేదు. రామ్ చరణ్ తేజ నటించిన ‘మగధీర’ తర్వాత ఇంతదాకా మరో పెద్ద చిత్రం నామ మాత్రపు విజయం కూడా సాధించలేదు. అల్లరి నరేష్ నటించిన ‘బెండు అప్పారావు’ మాత్రము యథావిధిగా ప్రేక్షకుల
కె.విశ్వనాధ్,అల్లరి నరేష్ కాంబినేషన్లో సుమధురం అనే చిత్రం త్వరలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో హీరోయిన్ గా మళయాళ హీరోయిన్ పద్మప్రియను తీసుకోనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆమె మేనేజర్ ని సంప్రదించి చర్చించినట్లు తెలుస్తోంది. ఇక పద్మప్రియ తెలుగుకు కొత్తేమి కాదు. ఆమె గతంలో శ్రీను..లక్ష్మీ..వాసంతి లో చేసింది. అయితే ఆ చిత్రం
కె విశ్వనాధ్, అల్లరి నరేష్ కాంబినేషన్లో రెడీ కానున్న చిత్రానికి సుమధురం అనే టైటిల్ కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం. గతంలో కూడా విశ్వనాధ్ తన చిత్రాలకు 'ఎస్‌' తో ప్రారంభమయ్యే టైటిల్స్ పెట్డడం తెలిసిందే. 'సిరిసిరిమువ్వ', 'శంకరాభరణం', 'స్వర్ణకమలం', 'స్వాతిముత్యం', 'సిరివెన్నెల', 'సాగరసంగమం'... ఇలా దాదాపు చాలా వరకు ఆయన చిత్రాలు 'ఎస్‌'తోనే మొదలవుతాయి. ఇక స్వరాభిషేకం
తొలి చిత్రం గమ్యం తోనే నంది అవార్డుని,ప్రేక్షకుల రివార్డుని సొంతం చేసుకున్న క్రిష్(రాధాకృష్ణ జాగర్లమూడి)రెండో చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. వేదం టైటిల్ తో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో మల్టిఫుల్ నేరేషన్ స్టైల్ లో కథనం చెప్పనున్నారని తెలుస్తోంది. అంటే ప్రధాన పాత్రలందరూ ఒకరికొకరు సంభందం లేకుండా ఉంటారు. ఎవరి కథ వారిదే. అయితే అందరికీ ఒకటే
అల్లరి నరేష్ హీరోగా చేసిన బ్లేడు బాబ్జీ, బెండు అప్పారావు ఆర్.ఎంపి రెండు హిట్ సినిమాల టైటిల్స్ 'బి'(B) అక్షరంతో ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. దాంతో ఆయనకు బి అనే అక్షరంతో మొదలయ్యే టైటిల్స్ బాగా కలిసి వస్తున్నాయనే నమ్మకం కుదిరినట్లుంది. అందుకు తగినట్లుగానే తన తాజా చిత్రానికి 'బెట్టింగ్ బంగార్రాజు' అనే టైటిల్ పెట్టినట్లు
''ఓ ఆలోచన ఉంది. ఒప్పుకొంటే ఎవరైనా హీరోయిన్ ఆత్మకథ రాద్దామనుకొంటున్నా. అయితే ఆవిడ నేనడిగినదేదీ దాయకూడదు'' అన్నారు ప్రముఖ దర్శకుడు వంశీ. కథలు రాశారు... పాటలు రాశారు... ఇంకా ఏమైనా రాయాలనుకొంటున్నారా? అని మీడియా వారు ప్రశ్నిస్తే ఆయన అలా సమాధనమిచ్చారు. గోపి..గోపిక..గోదావరి హిట్టుతో మరింత ఉషారుతో అల్లరి నరేష్ హీరోగా చిత్రాన్ని రూపొందించటానికి సన్నాహాలు ఆయన
చెవిలో పువ్వు చిత్రంలో దర్శకుడుగా పరిచయమై ప్రేమఖైదీతో కమర్షియల్ దర్శకుడుగా సెటిలైన ఇవివి సత్యనారాయణ హాఫ్ సెంచరీకి రెడీ అవుతున్నారు. తన కుమారుడు అల్లరి నరేష్ తో చేసిన 'బెండు అప్పారావు'తో ఆయన దర్శకుడిగా 49 చిత్రాలు పూర్తి చేశారు. ఇక యాభయ్యో చిత్రంగా ఫుల్ లెంగ్త్ కామిడీ చిత్రాన్నే చేయాలని ఇ.వి.వి. భావిస్తున్నారు. 'ఎవడి గోల
చుట్ట కాలి ఒకడు ఏడుస్తుంటే ఇంకేదో కాలి మరొకడు ఏడ్చాడంట. అలా ఉంటున్నాయి ఇప్పుడు వస్తున్న సినిమా కథలు. హీరో నితిన్ నటిస్తున్న సినిమాకు పెట్టిన పేరు ‘సీతారాముల కళ్యాణం’ ఉప శీర్షిక మాత్రం ‘లంక’ లో అని పెట్టారు. ఇదేమిటి అంటే వెరైటి అంటున్నారు ఆ చిత్ర దర్శకుడు ఈశ్వర్. ఈయన గతంలో ‘సిధ్దు ఫ్రం
ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాధ్ చిత్రంలో హీరోయిన్స్ కు ఉండే ప్రయారిటీ తెలిసిందే. ఇక తాజాగా ఆయన మరో సారి మెగాఫోన్ పట్టుకుంటున్న సందర్భంలో హీరోయిన్స్ సమస్య వచ్చిందని సమాచారం. అల్లరి నరేష్ హీరో కావటంతో అతని ప్రక్కన చేయటానికి అందరూ ఒప్పుకోవటం లేదు. మొదటగా కమల్ కూతురు శృతిహాసన్ ఈ చిత్రం కోసం విశ్వనాధ్ అడిగారు.