clear
clear
clear
clear
x

డిఎస్ ఎదుట కార్యకర్తల అర్ధనగ్న ప్రదర్శన

  శుక్రవారం, నవంబర్ 6, 2009, 11:55[IST]
D Srinivas
Vote this article
Up  
Down  


హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులకు టికెట్లు అమ్ముకున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ కార్యకర్తలు పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ నివాసం ఎదుట అర్ధనగ్న పదర్శన చేపట్టారు. డీఎస్‌ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి టిక్కెట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇదిలా ఉండగా, ఎంపీ సర్వే సత్యనారాయణ, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిల మధ్య తోపులాట జరగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోస్తు ఏర్పాటు చేశారు.

ముఖ్యమంత్రి రోశయ్య ఢిల్లీ వెళ్తున్న సమయంలో గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ లో కలకలం చర్చనీయాంశమైంది. దానం నాగేందర్ కేవలం రోశయ్యను ఇబ్బంది పెట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. డి శ్రీనివాస్ ను ఈ విషయంలో సోనియా గాంధీ సంప్రదించే అవకాశముంది.



User Comments
[ Post Comments ]
పోస్ట్ చేసినవారు: సురేష్ జెల్ల
తేదీ: 07 Nov 2009 8:26 am
ప్లీజ్ ఇంకా జీవితంలో డబ్బు చాలు ప్రజలకు మేలు చేయు లేదా దేవుడు వూరు కోడు..........................

పోస్ట్ చేసినవారు: సురేష్
తేదీ: 07 Nov 2009 8:17 am
సొంత వురికి యమి చేయని వాడు పార్టీ కి వెస్ట్ కాంగ్రెస్ ద.స కు బిజినెస్ ..........

[ Post Comments ]
  Other News
  Videos