clear
clear
clear
clear
x

మారెప్ప పై కాంగ్రెసు హైకమాండ్ సీరియస్

  బుదవారం, నవంబర్ 4, 2009, 18:31[IST]
Mareppa
Vote this article
Up  
Down  


హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి మారెప్పపై కాంగ్రెసు పార్టీ అధిష్టానం సీరియస్ గా ఉంది. పిసిసి అధ్యక్షుడు శ్రీనివాస్ పై ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ మారెప్పపై చర్యలు తీసుకోవాలని పార్టీ హై కమాండ్ ఆదేశించింది. దీంతో పార్టీ క్రమ శిక్షణా సంఘం మారెప్పకు షోకాజ్ నోటీసు జారీ అవకాశం ఉంది.

డి. శ్రీనివాస్ టికెట్లు అమ్ముకున్నారని మారెప్ప విమర్శించారు. కులం వల్లనే ప్రజారాజ్యం పార్టీతో పొత్తు శ్రీనివాస్ ప్రయత్నించారని కూడా ఆయన అన్నారు. పార్టీని భ్రష్టుపట్టిస్తున్న శ్రీనివాస్ ను పిసిసి అధ్యక్షుడిగా తొలగించి వైయస్ జగన్ ను నియమించాలని ఆయన పార్టీ అధిష్టానాన్ని కోరారు. డి. శ్రీనివాస్ ఆస్తులపై విచారణ జరిపించాలని కూడా ఆయన కోరారు.



User Comments
[ Post Comments ]
పోస్ట్ చేసినవారు: కామన్ man
తేదీ: 05 Nov 2009 1:09 pm
మారెప్ప నీకు వైయస్ ఎంత సంపాదించాడో తెలేధర ,వాడు చం కకంముందు వాడికి సాక్షి చానెల్,న్యూస్ పేపర్ ఎక్కడిది,కానీ డిఎస్ kanipistunnadara niku ,vallanu anvu endukante niku antha dhairam ledhu

పోస్ట్ చేసినవారు: సామాన్యుడు
తేదీ: 05 Nov 2009 9:03 am
మేమంతా మివేనుకే ఉన్నామని రాజశేఖరుడు ఉన్నంతకాలం గోతికాడనక్కలలాగ ఉంది ఇప్పిడు ఆకుటుంబాన్ని రాజకీయ తెరమరుగు చేయాలని చూస్తున్న వాళ్లకి మర్రేప్పకి సమాధానం ఈమి చెప్పగలరు?

[ Post Comments ]
  Other News
  Videos