టబు ప్రియుడు నాగార్జున కాదంట!..........?నిన్న మొన్నటి వరకు టబు, టాలీవుడ్ హ్యాండ్ సమ్ హీరో నాగార్జునతో ఎఫైర్ ఉందనే వార్తలు ఎప్పుడూ వస్తుంటాయి. ఆమె హైద్రాబాద్ లో ఎక్కువగా గడపటానికి ప్రధాన కారణం నాగ్ అని అందరూ వాపోయేవారు. అదలా ఉంచితే టబు ఇటీవల ఓ పెద్ద ఫ్లై ఓవర్ నిర్మాన సంస్థ బిల్డర్ తో ప్రేమలో పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి....
ఆర్తి కాపురంలో ఆ చిచ్చుకు కారణమెవరు?ఎన్నారైని పెళ్ళి చేసుకుని హాయిగా ఉందనుకున్న ఆర్తి అగర్వాల్ హైదరాబాద్ కు దాదాపు మకాం మార్చడానికి వెనుక కారణాలేమిటి? ఎన్నారై భర్తతో ఆమెకు సరిపడడం లేదని తెలుస్తోంది. విషయం విడాకుల వరకు వెళ్ళినా అందుకు న్యాయపరంగా చాలా కాలం పడుతుంది కాబట్టి ఈలోపు హైదరాబాద్ లో సేద దీరుదామని ఆమె అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆర్తికీ సంబంధించినంత..
కాజల్ అగర్వాల్ ని కాస్త కంట్రోల్ చేసుకోమన్న ‘మగధీరుడు’!పళ్ళు ఉన్నాయి కదా అని పొద్దస్తమానం పళ్ళికిలిస్తూ కనిపిస్తే చూసేవాళ్ళకు చిరాకు గా ఉంటుంది. ప్రపంచ ప్రఖ్యాత చిత్రం మోనాలిసా కూడా కనపడీ కనపడకుండా నవ్వుతున్నట్టు ఉంటుంది. కానీ తెలుగు సినిమాల్లో హిట్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మాత్రం అదే పనిగా పళ్ళు కనిపించేలా నవ్వుతూనే ఉంటుంది. ఇది కాస్త చూసే వారికి ఇబ్బందిగా ఉందని గమనించిన..
వినాయకుడు తప్పు దిద్దుకున్నాడు కానీ పాపం...విలేజీలో వినాయకుడు అంటూ హిట్టయిన వినాయకుడు చిత్రానికి సీక్వెల్ తెచ్చారు సాయికిరణ్ అడవి. అయితే ఈ లేటెస్ట్ చిత్రానికి అనుకున్నంతగా ఓపినింగ్స్ రాలేదు. దానికి కారణం కొద్దిరోజులకు ఐడింటిఫై చేసి తప్పు సరిదిద్దుకున్నారు. అది మరేదో కాదు..విలేజ్ లో అనేది ఇంగ్లీష్ లో పెట్టడమేనని. దాంతో తెలుగులో విలేజ్ లో అనేది రాసి మరోసారి పబ్లిసిటీ కాంపయిన్..
నయనతార కోసం రాత్రంతా మందుకొట్టిన హీరో...పాపం ఆ హీరోకు మొన్న మంగళవారం రాత్రంతా నిద్ర లేదు. అందులోనూ నిద్ర ఆపుకోవాలని మందు సిట్టింగ్ పెట్టి మరీ కాపుకాచాడు. ఇంతకీ ఎవరి కోసం అంటే..నయనతార కు ముందుగా తను పుట్టినరోజు విషెష్ చెప్పాలని ఆయనగారి ఉద్దేశ్యంట. దాంతో పన్నెండు ఎప్పుడు అవుతుందా అని ఎదురుచూసి చేసాడు. అయితే అప్పటికే ఆమె ఫోన్ బిజీ అయిపోయింది...
నిను వీడని నీడను నేను!బుల్లితెర నుంచి వెండితెరపై ఓ వెలుగు వెలిగేందుకు బోల్డన్ని ప్రయత్నాలు చేసిన వహీదా, ప్రస్తుతం ‘నిను వీడని నీడను నేను’ అనే త్రిభాషా చిత్రంలో నటిస్తోంది. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతోన్న ఈ సినిమాతో హీరోయిన్ గా తనకు మంచి గుర్తింపు దక్కుతుందని వహీదా అంటోంది. ఈ చిత్రం దయ్యం కథాంశంతో రూపొందిస్తున్న చిత్రమిదనీ, ఆద్యంతం..
ఈ టీవీ సుమన్ కు నిజంగానే బుద్ది వచ్చిందా..ఈటీవి సుమన్ తన టీవీ సీరియల్స్ కు పాటలు రాసి వాటి ఆడియో రిలీజ్ చేసి హంగామా చేస్తూండటం ఆనవాయితీ. అయితే ఆయన తాజాగా నిర్మిస్తున్న నాన్ స్టాఫ్ అనే చిత్రంలో ఒక్క పాట కూడా రాయలేదు. ఈ విషయాన్నే మీడియా ఆయన వద్ద ఆశ్చర్యపోతూ ప్రస్తావించింది. దానికి ఆయన చాలా గంభీరంగా...ఇలా చెప్పుకొచ్చారు. ఆ చిత్ర..
పవన్ 'పులి' హీరోయిన్ నిఖిషా పటేల్ నెక్ట్స్ ఏం చేస్తుంది?పవన్ కళ్యాణ్, ఎస్ జె సూర్య కాంబినేషన్లో రూపొందుతున్న 'పులి' చిత్రం ద్వారా నిఖిషా పటేల్ అనే హీరోయిన్ పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ హీరోయిన్ మరో రెండు రోజుల్లో పాటల షూటింగ్ నిమిత్తం దుబాయి వెళ్ళనుంది. ఈమెను మీడియా కలిసి పులి చిత్రం తర్వాత ఏమన్నా కమిటయ్యారా అని అడిగింది. దానికి ఆమె పజిల్..
బాలకృష్ణ నోటీసుకు స్నేహ రిప్లయ్ ఏమిచ్చిందంటే....స్టార్ నైట్ పోగ్రామ్ లో పాల్గొనలేదంటూ స్నేహ,నయనతారలకు బాలకృష్ణ కన్వీనర్ హోదాలో నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. అయితే నయనతార ఇప్పటివరకూ తాను ఎందుకు పాల్గొనలేదో వివరించలేదని సమాచారం. అయితే స్నేహ మాత్రం రిప్లయ్ ఇచ్చింది. అందులో తనకు ఫ్లూ జ్వరం రావటం వల్లనే స్టార్ నైట్ కు అటెండు కాలేకపోయానని,అంతకు మించి మరేమీ లేదని క్షమాపణ..
యువ రాజశేఖర్ రెడ్డి పాత్రలో ఆ యంగ్ హీరోదర్శకుడు పూరీ జగన్నాధ్ రూపొందించనున్న రాజశేఖర రెడ్డి జీవిత చరిత్ర సినిమాలో యువ రాజశేఖర్ రెడ్డి పాత్రలో కిక్ శ్యామ్ కనపడనున్నారు. కిక్ లో పోలీస్ ఆఫీసర్ గా కనిపించి అలరించిన ఆయనకు ఫోటో షూట్ చేసి పూరీ ఈ పాత్రకు తీసుకోనున్నారని సమాచారం. ఇక రాజకీయ నాయుకుడుగా, ముఖ్యమంత్రిగా ఎదిగిన వైయస్ పాత్రలో హీరో రాజశేఖర్..