clear
clear
హోంపేజి »  సినిమా » స్పాట్‌న్యూస్‌
స్పాట్ న్యూస్

మహేష్‌ బాబు, జూ ఎన్టీఆర్‌ లపై ఎందుకు..రోశయ్య
జూ‌ ఎన్టీఆర్‌, మహేష్‌ బాబు, వాళ్ళ నాన్న కృష్ణ ఎలాంటి ప్రకటనలు చేయకున్నా అలాంటి వారిపై దాడులు ఎందుకు చేసినట్టని రోశయ్య ప్రశ్నించారు. అదే మోహన్‌బాబు, చిరంజీవి సమైక్యవాదులమని చెప్పడంతో ఆగ్రహించి దాడులు చేసినట్టు తెలిసింది. మంత్రులు గాదె వెంకటరెడ్డి, శత్రుచర్ల విజయరామారాజుతో కలసి సచివాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి ఆయన ఈ ప్రశ్నలు..


మోహన్ బాబుని తన నివాసానికి స్వాగతించిన చిరంజీవి
సమైక్యాంధ్రతో దగ్గరవుతున్న మోహన్ బాబు, చిరంజీవి మరింత దగ్గరయ్యే సూచనలు కనిపిస్తాయి. మంగళవారం నాడు పిఆర్ పి నేతలు కొంత మంది స్వయంగా మోహన్ బాబు ఇంటికి వెళ్ళి ఆయన్ని పరామర్శించారు. అంతకుముందే చిరంజీవి ఫోన్ చేసి మోహన్ బాబుతో మాట్లాడటం మాత్రమే కాకుండా ఇంటికి కూడా రమ్మని ఆహ్వానించాడట. మోహన్ బాబు కూడా అందుకు సుముఖత..


సినిమా అంటే ఆషామాషీ కాదు-తెలంగాణ వాదులకు హెచ్చరిక
ఓ ఫ్యాక్టరీ కట్టుకున్నట్టో, ఇంకో పరిశ్రమ నెలకొల్పినట్టో, మరో నగరాన్ని నిర్మించినట్లో కాదు. సినీ పరిశ్రమ పూర్తిగా ప్రత్యేకమైనది. హీరో, హీరోయిన్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, కమెడియన్. ఇదే కాదు సినీ పరిశ్రమ అంటే లక్షలాదిమందికి ఉపాధిని కల్పించేదే సినీ పరిశ్రమ. అలాంటి సినీ పరిశ్రమను చెన్నయ్ నుంచి హైద్రాబాద్ కి రప్పించడానికి చాలా శ్రమపడాల్సి వచ్చింది’..


కన్నడ హీరో విష్ణువర్థన్‌ మృతి
కన్నడ హీరో విష్ణువర్థన్‌(59) నిన్న రాత్రి మైసూరులో హార్ట్ ఎటాక్ తో మృతిచెందారు. ఇప్పటివరకూ 199చిత్రాల్లో నటించిన ఆయన 2005లో బెంగుళూరు యూనివర్సటీ నుంచి డాక్టరేట్ పొందారు. పుట్టణ్ణ కణగాల్‌ దర్శకత్వం వహించిన నాగరహావు సినిమాతో ఆయన తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. గిరీషు కర్నాడ్‌ దర్శకత్వం వహించిన వంశవృక్షం చిత్రానికి ఉత్తమ జాతీయ నటుడి..


నాకు ప్రాంతీయ భేదం లేదు-నాకు అందరూ కావాలి: నితిన్
ఇవ్వాళ జాతి ద్వేషాలతో రాష్ట్రం అట్టుడికి పోతుంది. దారికి తోడు సినీ పరిశ్రమకు ఆ సెగలు ఉదతంగా సోకాయి. దీంతో సినిమా పరిశ్రమలో రెండు తెగలుగా చీలిపోయే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం తెలంగాణ ప్రాంతానికి చెందిన హీరోల్లో ‘నితిన్ రెడ్డి’ ఒకరు. ఇప్పుడాయన ‘సీతారాముల కళ్యాణం’ లంకలో అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా దర్శకుడు..


బొబ్బిలి కోటలో నందమూరి బాలకృష్ణ
బాలకృష్ణ పవర్ ఫుల్ క్యారెక్టర్ తో ఇప్పటికే రెండు సక్సెస్ ఫుల్ చిత్రాలు లక్ష్మి తులసి చిత్రాలను తెరకెక్కించిన బోయపాటి శ్రీను హ్యాట్రిక్ ఫిల్మ్ గా ‘సింహా’ తెరకెక్కుతుంది. బాలయ్య సరసన నమిత, స్నేహఉల్లాల్ తో పాటు ఫ్లాష్ బ్యాక్ కథలో ఓ పవర్ ఫుల్ పాత్రలో నయనతార నటిస్తుంది. బొబ్బిలికోటను పోలిన భారీ సెట్ ను..


ఎఆర్ రహమాన్‌కు మరో పురస్కారం
ఆస్కార్‌ పురస్కార గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎఆర్ రెహమాన్‌ ను మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం వరించింది. సంగీత ప్రపంచంలో పేరెన్నికగన్న 'లండన్‌ ట్రినిటీ కాలేజీ ఆఫ్‌ మ్యూజిక్‌' గౌరవ వేతనం ప్రకటించారు. యూకేలోని గ్రీన్‌విచ్‌లో ఈ నెల 16న జరిగిన కార్యక్రమంలో రెహమాన్‌ ఈ వేతనాన్ని అందుకున్నారు. ఈ విషయాన్ని ఆయన అధికారిక వెబ్‌సైట్‌ వెల్లడించింది...


కక్ష సాధింపుతోనే గీతా ఆర్ట్స్ పై దాడి: అల్లు అరవింద్‌
గీతా ఆర్ట్స్ కార్యాలయంపై తెలంగాణవాదుల దాడిని సినీ నిర్మాత అల్లు అరవింద్‌ ఖండించారు. వ్యక్తిగత కక్ష కారణంగానే తమ కార్యాలయంపై దాడి జరిగిందని గీతా ఆర్ట్స్‌ సంస్థ అధినేత అల్లు అరవింద్‌ అన్నారు. ఈ ఘటనను తాను రాజకీయ కోణంలో చూడడం లేదని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఇదంతా కావాలనే చేశాడని ఆరోపించారు...


సినీనటుడు నర్రా వెంకటేశ్వరరావు మృతి
ప్రముఖ సినీ నటుడు నర్రా వెంకటేశ్వరరావు(62) ఈ రోజు(ఆదివారం) ఉదయం ఆయన స్వగృహంలో 5.30 నిమిషాలకు కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. సుమారు 500 చిత్రాల్లో నటించిన నర్రా వెంకటేశ్వరరావు 1947లో ప్రకాశం జిల్లా అగ్రహారంలో జన్మించారు. ఆయన తొలి చిత్రం 'మల్లెల మనసులు'. అలాగే చివరి చిత్రం మేస్త్రీ(దాసరి). తొలుత సినిమాల్లో..


జూ.ఎన్టీఆర్ షూటింగ్ లో 'జై తెలంగాణ'
జూనియర్‌ ఎన్టీఆర్‌ 'బృందావనం' సినిమా షూటింగ్‌ను శనివారం తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు అడ్డుకున్నారు. అయితే, ఆ సినిమా డైరెక్టర్‌ కూడా 'జై తెలంగాణ' అంటూ కార్యకర్తలతో గొంతు కలిపిన తర్వాత శాంతించి వెళ్లిపోయారు.ఆ వివరాలు ఇలా ఉన్నాయి. గతంలో ప్రభాస్ తో మున్నా చిత్రం రూపొందించిన దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ సారి జూనియర్‌..


Prev  11  12  13  14  15  16  17  18  19  20  Next  
  ఇతర వార్తలు
Live Chat with a Doctor
మీ డాక్టర్ ఆన్ లైన్ లో...