చిరంజీవికి తృటిలో తప్పిన ముప్పు
బుదవారం, నవంబర్ 18, 2009, 11:36[IST]
ప్రజారాజ్యం అధినేత చిరంజీవి ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. గ్రేటర్ ఎన్నికల కోసం నగరంలో ప్రచారం చేస్తున్న చిరంజీవి కాన్వాయ్ కి విధ్యుత్ తీగలు తగిలి మంటలు చెలరేగాయి. ఈ సంఘటన మల్కాజిగిరి నియోజకవర్గం సఫిల్ గూడలో గౌతమ్ నగర్ లో చోటుచేసుకున్నట్టు తెలిసింది.
మరిన్ని వివరములు:
చిరంజీవి
ప్రజారాజ్యం
యాక్సిడెంట్
సంబంధిత వార్తలు