clear
clear
clear
clear
x
హోంపేజి » లోగుట్టు » పూర్తి కథ

సీమాంధ్ర రాజధానిగా ఒంగోలు, భూములకు బూమ్

  గురువారం, ఫిబ్రవరి 4, 2010, 16:48[IST]
Tanguturi Prakasam Pantulu
Vote this article
Up  
Down  


ఒకవేళ రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రల రాజధానిగా ఒంగోలు సముచితంగా ఉంటుందని ఒక అభిప్రాయం ఇటీవల బలంగా విన్పిస్తోంది. ప్రభుత్వ భూములు అధికంగా ఉండడంతో సచివాలయం, హైకోర్టు, తదితర భవన సముదాయాలకు ఒంగోలు వద్ద అనుకూలమని అంటున్నారు. విజయవాడ, గుంటూరులలో అంత భూమి లేదు. పైగా విజయవాడ నగరం ఇప్పటికే బాగా ఇరుకైపోయింది. ఒంగోలుకు మరో ప్లస్ పాయింట్ రాయసీమ జిల్లాలకు దగ్గరగా ఉండడం. అందమైన నల్లమల అడవుల్లో కొంతభాగం ఒంగోలు జిల్లాల్లో ఉన్నాయి.

ఆరొందల ఏళ్ళ క్రితమే భవిష్యవాణి విన్పించి ప్రపంచం మొత్తాన్ని నిశ్చేస్టులను చేసిన వీర బ్రహ్మం గారు ఒంగోలుకు అతి సమీపంలో ఉన్న చీమకుర్తి గ్రామం చెన్నై(ఆనాటి మదరాసు) అంత అవుతుందని జోస్యం చెప్పారు. ప్రపంచశ్రేణి గ్రానైట్ గనులు చీమకుర్తిలో ఉన్నాయి. దీనిని ఆధారంగా చేసుకుని ఒంగోలుకు చీమకుర్తికి మధ్య మహానగరం రానుందని రియల్ ఎస్టేట్ నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో భూముల రేట్లు భాగా పెరుగుతున్నాయి.



User Comments
[ Post Comments ]
పోస్ట్ చేసినవారు: xyz
తేదీ: 12 Feb 2010 5:13 am
ఒరే Jai Telanagana, Ponganalu మీరు ఇద్దరు తవిక, ..శాంతి ది చీకండిరా, తెలంగాణా వచ్చుద్ది.

పోస్ట్ చేసినవారు: Ponganalu
తేదీ: 12 Feb 2010 3:07 am
Good quetsion Jai Telanagana, Panakalu ee roju inkaa Lagadapati panakam taaga ledu.

[ Post Comments ]
  ఇతర వార్తలు
Live Chat with a Doctor
మీ డాక్టర్ ఆన్ లైన్ లో...