clear
clear
వరదలపై చిదంబరానికి రోశయ్య నివేదిక

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి రోశయ్య శనివారం ఉదయం కేంద్ర హోంమంత్రి చిదంబరంతో సమావేశం అయ్యారు. అనంతరం రోశయ్య మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని వరద పరిస్థితిపై ఓ నివేదినకు హోంమంత్రి చిదంబరానికి అందచేసినట్లు తెలిపారు. హోంమంత్రి సానుకూలంగా స్పందించారని ఆయన చెప్పారు. నిన్న ఢిల్లీ వచ్చిన వెంటనే రోశయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, మూడు రాష్ట్రాల ఎన్నికల హడావిడి, రాష్ట్రంలో ...   [ Read Article ]

[ Post Comments ]

ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
  ఇతర వార్తలు
Live Chat with a Doctor
మీ డాక్టర్ ఆన్ లైన్ లో...