clear
clear
వైయస్ ది హత్యా?

హైదరాబాద్: డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంపై అలస్యంగా పెను దుమారం చెలరేగుతోంది. వైయస్ ది ప్రమాదం వల్ల జరిగిన మరణం కాదని, దీని వెనుక కుట్ర ఉండవచ్చన్న అనుమానాలను వైయస్ సొంత పత్రిక "సాక్షి" బయటపెట్టింది. కావాలనే బ్లాక్ బాక్స్ రహస్యాలను మరుగు పరుస్తున్నారని ఈ పత్రిక రాసింది. వైయస్ మరణించిన తర్వాత 45 ...   [ Read Article ]

User Comments
[ Post Comments ]
Page 1 of 5
పోస్ట్ చేసినవారు: రామాంజనేయులు
తేదీ: 03 Nov 2009 5:39 pm
ఈ పేపరు అన్ని వ్యర్థపు వ్రాతలు వ్రాస్తుంది ఈ పేపరు చదవడమే సుద్ధ దండగ

పోస్ట్ చేసినవారు: PPPP
తేదీ: 22 Oct 2009 4:12 am
APlo lucchalu-peellaniki-kodaliki teda teliyani vedavalu paper petti tappudu ratalu raastunnaru

పోస్ట్ చేసినవారు: బందిపోటు
తేదీ: 21 Oct 2009 11:36 pm
Decoit jagan ఎమ్మన్నా చేయగలడు. వీడి పత్రిక Sakshi ఎమ్మన్నా రాయగలదు.

పోస్ట్ చేసినవారు: నిజమ్
తేదీ: 21 Oct 2009 11:13 pm
వైద్యానికి వచ్చిన రోగి మరణిస్తే అక్కడి సిబ్బంది మిద రోగి సంబందిత వ్యక్తుల దాడి న్యాయమే అయెతే ,ఈ దుర్ఘటన మీద అనుమానాలకి విలువ ఉండితీరాలి. అస్సలు ఈ వ్యాఖ్యలు రెడ్డిగారి బందు వులనుండి రాలేదే, ఏదోరకంగా ప్రజల్లో పేరుకోసం చేసే క్షుద్ర రాజకీయ వాదులు చేస్తున్నదే, దానికి పనిపాటాలేని వెధవలు విశ్లేషణ ... ఏమయినా రాజశేఖరుడు రాజే ...

పోస్ట్ చేసినవారు: surya
తేదీ: 21 Oct 2009 12:42 pm
అన్ని పోస్ట్ల లో వాళ్ళ తోత్తులునే నియమించి కున్నారు మరి ఎవరు కుట్ర పన్నెరు, మహాత్మా మూవీ లో లాగా జగన్ & కేవిపీ కలిసి సి ఏం పోస్ట్ కోసం కుట్రపన్ని వుంటరు, చివరికి తండ్రి ని కప్పిన సీ యం పోస్ట్ దక్కలేదు అంత అయోమయమా గ వుంది జగన్ ki

పోస్ట్ చేసినవారు: రాజశేఖర రెడ్డి
తేదీ: 21 Oct 2009 10:51 am
సింపతీకోసం జగనన్న పాట్లు. అవన్నీ చూడాల్సింది గవర్న మెంటే. అంటే వయ్యస్సే.. ఎవర్ని అడుగు తున్నట్లు..? ఇమ్తలిజేన్సు చీఫు ఎవరి చెంచా..? డీజీపీ ఎవడు..? ఎవిఎసను ఎండి ఎవరి వీడి చెంచాలే కదా..?

పోస్ట్ చేసినవారు: సతీష్
తేదీ: 21 Oct 2009 10:07 am
Jagan గాడి అనుమానం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీదా? YSR ని చాల powerful CM అని డబ్బాలు కొట్టారు.. రాష్ట్రము లో కాంగ్రెస్ పార్టీ నే, సెంట్రల్ లో కాంగ్రెస్ పార్టీ నే.. YSR చచ్చింది వాడి own గవర్నమెంట్ లో నే, ఇప్పుడు investigation చేస్తుంది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ నే.. అదీ కామెడీ :-)

పోస్ట్ చేసినవారు: సతీష్
తేదీ: 21 Oct 2009 10:02 am
YSR ది హత్య అయివుంటే బాగుండు అని అనుకునే వాళ్ళల్లో ఫస్ట్ వుండేది Jagan గాడే అని అనిపిస్తోంది వాడి పేపర్ లో వాడు పడుతున్న తాపత్రయం చూస్తుంటే :-)

పోస్ట్ చేసినవారు: eedu emana devudaa
తేదీ: 21 Oct 2009 4:38 am
era eedu pedda factionist.eedu enta mandini champinchaadu.paapam pandi chachadu
పోస్ట్ చేసినవారు: satyam
తేదీ: 21 Oct 2009 6:05 am
నిజం చెప్పారు. ఆ పరిటాలగాడు ఇంకా ఎందఱో క్రిమినల్స్ కుక్క సావులు సావడానికి పాపాలు పండటమే.దేవుడు ఉన్నాడు కదా...ఇంకా ఉన్నారు ఇలాటి manushulu divine జస్టీస్ పవర్ ముందు మనం ఏంటి? వచ్చేస్తుంది ఒక సరి తప్పించుకుంటే అయిపోయిందా?
పోస్ట్ చేసినవారు: నిజమ్
తేదీ: 21 Oct 2009 11:28 pm
To సత్యం... రక్త సంబందికులని చెఱ పట్టి రాజ్య మేలిన కిరాతకులు మసలిన దేశంలో పుట్టేము , మనకి రాజ్యాదికారమే కాని మానవ విలువలు ఎందుకు?ఒక సారి తప్పిన్చుకున్నదేమిటో వాడికి అర్ధమయి ఉంటుందా?

పోస్ట్ చేసినవారు: jagan
తేదీ: 21 Oct 2009 4:05 am
600 వందల మంది చచిపోయారు అని డబ్బా కొట్టినా కొంచం కూడా సింపతి రాలేదు. అందుకే జగన్ కి మెంటల్ వచ్చింది. అందుకే ఈ పిచ్చి రాతలు.

[ Post Comments ]
  ఇతర వార్తలు
Live Chat with a Doctor
మీ డాక్టర్ ఆన్ లైన్ లో...